మళ్లీ తెలంగాణ సెంటిమెంట్

— నిప్పు రాజేస్తున్న బీఆర్ఎస్

— తెలంగాణపై ఆంధ్ర పెత్తనం అంటూ నేతల ఆగ్రహం

— కాంగ్రెస్ కు షర్మిల బేషరతు మద్దతు

— రాష్ట్రంలో జట్టు కట్టిన బిజెపి జనసేన
— టిఆర్ఎస్ ను వణికిస్తున్న ఆంధ్ర ఓటర్లు

కే .అశోక్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్ 9603322489

ఏ ఆర్ మీడియా, ఏసియన్ మీడియా హైదరాబాద్:

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్ర రాజకీయం రంజుగా మారుతుంది.. ఇప్పటివరకు రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ ను పక్కకు పెట్టి అభివృద్ధి జపం చేస్తూ ఓట్లు అడుగుతోంది… తాజాగా మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, తన రాజకీయ పంథాను మార్చి సెంటిమెంట్ వైపు అడుగులు వేస్తుంది.. తెలంగాణ రాష్ట్రం కోసం ఆవిర్భవించిన టిఆర్ఎస్ పార్టీ నేడు తెలంగాణ పదాన్ని మార్చి వేసి బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసింది.. తమ పార్టీ జెండాలో తెలంగాణ పటం లేకుండా చేసింది. ఇక రాష్ట్రం వచ్చేసింది కదా అంటూ పార్టీని కూడా భారతదేశవ్యాప్తంగా విస్తృతం చేయాలని తలంపుతో బి ఆర్ ఎస్ గా అవతరించింది.. అయితే, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ఆంధ్ర ఓటర్లు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మళ్లుతున్నారని, మళ్లీ తెలంగాణ సెంటిమెంటును రగిలింపజేసి మరో మారు పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నాలు విస్తృతం చేసింది.. ఇప్పటికే , రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి, వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా బీఆర్ఎస్ నేతలు తమ ప్రచార పర్వంలో తెలంగాణ సెంటిమెంటును మరో మారు తెరపైకి తెస్తున్నారు…’ ఆంధ్ర వాళ్ళంతా” మళ్లీ తెలంగాణ పై పెత్తనం చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని, దీనిని తిప్పి కొట్టాలని ఆ పార్టీ నేతలు పిలుపునిస్తున్నారు.. తాజాగా మంత్రులు గంగుల కమలాకర్, హరీష్ రావు, కెటి రామారావు, ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తెలంగాణ సెంటిమెంట్ డైలాగులను వదులుతూ మళ్లీ డ్రామాలు మొదలుపెట్టారు.. అధికారం కైవసం చేసుకోవడం కోసం తెలంగాణలో సెటిలైన ఆంధ్ర ఓటర్లు తమకు ఎక్కడ వ్యతిరేకంగా ఓటు వేస్తారో అని భయం పట్టుకున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆంధ్ర ఓటర్లను మచ్చిక చేసుకోవడం కోసం బీఆర్ఎస్ నేతలు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి..

కాంగ్రెస్ కు షర్మిల మద్దతు:

తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలం పెంచుకుంటుంది.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న సందర్భంగా, రాష్ట్రంలో ఉన్న తెలంగాణ వైసిపి అసెంబ్లీ ఎన్నికల రంగం నుంచి తప్పుకుంది ..అంతేకాకుండా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతునిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు .. అలాగే, టిడిపి కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది … దాదాపు ఆ పార్టీలో ఉన్న నేతలు, కార్యకర్తలు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కావడం వల్ల వారంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ కి భయం పట్టుకుంది.. దీంతో మరోమారు తెలంగాణ సెంటిమెంటును లేపేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా వాళ్లతో చేతులు కలుపుతుందని ఆరోపిస్తున్నారు.. ఏదైనా పొరపాటు జరిగితే, పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుందని తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ ప్రచార పర్వంలో భయపెట్టే విధంగా చేస్తున్నారు. ..

అలాగే బిజెపి కూడా జనసేనతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల బీఆర్ఎస్ కు వేసే ఓట్లను సైతం జనసేన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు… దీనిపై అధికార పార్టీ నేతలు తమ ప్రచార పర్వంలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు… అంటే , మరో మారు తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాలని ముందస్తుగా పిలుపునిస్తున్నట్లు అర్థమవుతుంది…

ఆంధ్రా వాళ్లపై కేటీఆర్ ఫైర్:

ప్రధానంగా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంపై తెలంగాణలో సెటిల్ అయిన వారు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు.. మంత్రి కేటీఆర్ వాటిని వ్యతిరేకిస్తూ చులకనగా మాట్లాడారు.. ఆంధ్రావాళ్లు ఏదైనా చేసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్లి చేసుకోవాలని
హుంకరించారు.. దీంతో తెలంగాణ వ్యాప్తంగా సెటిలైన ఆంధ్ర ప్రజలు ఈసారి టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు నిర్ణయించుకున్నారు.. దీనిని గమనించిన బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు నాయుడు అరెస్టు పై కొంత సానుకూలంగా మాట్లాడారు.. అలాగే, ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అరెస్టుపై నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు.. ఎందుకంటే, అక్కడ ఉన్న ఖమ్మ సామాజిక ఓట్లను కొల్లగొట్టడం కోసం, మంత్రి కేటీఆర్ సైతం, ఖమ్మం జిల్లాలో స్వర్గీయ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా టిడిపికి అనుకూలంగా మాట్లాడారు.. ఇలా అన్ని రకాలుగా తెలంగాణలోని ఆంధ్ర ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నప్పటికీ, వారు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించుకున్నారు.. పైగా, టిడిపి, వైఎస్ఆర్ షర్మిల పార్టీ 100 శాతం కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతూ ఉండడంతో, మరోమారు బీఆర్ఎస్ పార్టీ నేతలు “తెలంగాణ సెంటిమెంట్” ను తెరపైకి తెస్తున్నారు.. .కాంగ్రెస్ పార్టీతో ఆంధ్ర పార్టీలు “మిలాకత్” అయ్యాయని ఆరోపిస్తున్నారు… ఏదేమైనా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ ఎత్తుకోక తప్పడం లేదు..

जैसे-जैसे तेलंगाना में विधानसभा चुनाव का समय नजदीक आ रहा है वैसे-वैसे राज्य में राजनीतिक माहौल गर्म होता जा रहा है।तेलंगाना में कुल 119 विधानसभा सीटें हैं। नामांकन की प्रक्रिया 3 नवंबर से शुरू होगी. 30 तारीख को चुनाव होने हैं.सत्तारूढ़ BRS पार्टी ने एक महीने पहले ही उम्मीदवारों की घोषणा कर दी थी. विपक्षी कांग्रेस पार्टी ने भी 100 सीटों पर अपने उम्मीदवारों की घोषणा कर दी है. दोनों पार्टियों ने राज्य में चुनाव प्रचार शुरू कर दिया है. लेकिन केंद्र की सत्ता पर काबिज भारतीय जनता पार्टी को मुश्किलों का सामना करना पड़ रहा है. अब तक पार्टी ने बड़ी मुश्किल से 53 सीटों पर चुनाव लड़ने वाले उम्मीदवारों की घोषणा की है. कई जगहों पर पार्टी कांग्रेस पार्टी के असंतुष्ट नेताओं पर भी नजर बनाए हुए है. नामांकन कब होंगे, इस पर भी संशय बना हुआ है. भारतीय जनता पार्टी गंभीरता से चुनाव लड़ रही है. सूर्या पेटा में हुई बैठक में अमित शाह ने भरोसा जताया कि भारतीय जनता पार्टी ने तेलंगाना में जीत हासिल की है और यहीं नहीं रुकने वाले उन्होंने ऐलान किया कि तेलंगाना का मुख्यमंत्री भी बीसी से ही कोई व्यक्ति होगा. समुदाय. शनिवार को प्रदेश भाजपा… भाजपा के राष्ट्रीय ओबीसी चेयरमैन व सांसद कोवा लक्ष्मण के नेतृत्व में कार्यालय परिसर में जश्न मनाया गया. ये सब ठीक है.. अभी तक उम्मीदवारों की घोषणा नहीं हुई है. पार्टी कैडर सवाल कर रहा है कि पता नहीं वे क्यों जश्न मना रहे हैं क्योंकि उन्हें विश्वास नहीं है कि वे जीतेंगे. कार्यकर्ता जल्द ही उम्मीदवारों का चयन करना चाहते हैं.

ఈ నెల 15 న బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సబ్ స్టేషన్ పక్కన మైదానంలో ఈనెల 15 న జరుగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ స్థలాన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడిన మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆసత్య సర్వేల పేరిట అధికారంలోకి వస్తామని కాంగ్రెసోల్లు గోబల్స్ ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు మండి పడ్డారు. కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దయనియ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెసోల్లు ఢిల్లీలో ఎక్కువ, గల్లీలో తక్కువ ఉంటారని, మాటలు, మూటలు, ముఠాలు, మంటలు కాంగ్రెస్ పార్టీ తీరని విమర్శించారు. హుస్నాబాద్ ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా కాంగ్రెస్, బిజెపి వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్ కు ఇచ్చిన గొప్ప వరమని పేర్కొన్నారు. 2009 మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏ ఒక్క పని చేయలేదన్నారు.

2004 లో తెలంగాణ ఇస్తామని టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తర్వాత తెలంగాణ ఇవ్వకుండా టిఆర్ఎస్ పార్టీని మింగేయాలని చూసిందన్నారు. మూడు గంటలు, మీటర్లు పెడతామంటున్న కాంగ్రెస్, బిజెపి వాళ్ళు మంచివాల్లో, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంచోడా రైతులు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ సంస్కృతి ముఠాల సంస్కృతని, టికెట్ల కోసం కుస్తీలు పట్టుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ పథకాలను దేశం మొత్తం అమలు చేస్తున్నారన్నారు. ఒకప్పుడు తిండి లేని తెలంగాణ ఈ రోజు దక్షిణ భారత దేశ ధాన్య బండాగారంగా మారిందన్నారు.

వరి ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ అయిందని వెల్లడించారు. కైలాసంలో పెద్ద పాము మింగినట్టు తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పడితే తెలంగాణ అభివృద్ధిలో కిందకి పడిపోతుందన్నారు.హైదరాబాద్ కు ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్ కలిసి వచ్చిన నియోజకవర్గమని సీఎం కేసీఆర్ హుస్నాబాద్ లో మొదటి ఎన్నికల సభ పెడుతున్నారన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసిన ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.

टीपीसीसी प्रमुख रेवंत रेड्डी ने तेलंगाना विधानसभा चुनाव की पृष्ठभूमि में गठबंधन के संबंध में महत्वपूर्ण टिप्पणियां कीं। . गठबंधन पर बातचीत चल रही है. उन्होंने मीडिया से उम्मीदवारों के चयन से जुड़ी खबरों पर थोड़ा संयम बरतने को कहा. उन्होंने कहा कि उम्मीदवारों के चयन की प्रक्रिया चल रही है. रेवंत ने कहा कि उनकी पार्टी की एक नीति है और सभी पहलुओं पर विचार करने के बाद ही उम्मीदवार को अंतिम रूप दिया जाएगा
उन्होंने कहा कि चुनाव के मद्देनजर ही विधायक टिकटों को लेकर फैसला लिया जा रहा है. उन्होंने कहा, लेकिन अभी भी एमपी, एमएलसी और अन्य पदों के लिए… उनकी पार्टी के नेताओं के लिए कई अवसर हैं। उन्होंने आश्वासन दिया कि जिन लोगों ने पार्टी के लिए काम किया है उन्हें उचित मान्यता मिलेगी।
कुछ अधिकारियों पर सत्ताधारी दल के लिए काम करने का आरोप है. उन्होंने कहा कि उन्होंने बीआरएस समर्थक अधिकारियों का विवरण इकट्ठा करने के लिए एक समिति नियुक्त की है। उन्होंने चेतावनी दी कि अगर कांग्रेस पार्टी के खिलाफ झूठी खबर लिखी गई तो उचित कार्रवाई की जाएगी. संहिता लागू होने के बाद मतदाताओं को धनराशि जारी नहीं की जानी चाहिए। रेवंत रेड्डी ने आरोप लगाया कि कई अधिकारी सत्ता का दुरुपयोग कर रहे हैं.

 తెలంగాణ   అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం తో  రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గులాభి వనం లో  జోష్ పెంచేందుకు  మంత్రి కే టి. రామ రావు శనివారం కామారెడ్డి లో జరిగిన బహిరంగ సభలో విపక్ష పార్టీ ల పై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు . ఇక అక్కడినుండి ఎన్నికల బరిలో ఉన్న నాయకుల నుండి అదే   స్టైల్ లో రియాక్షన్ వచ్చింది. అప్పట్లో  కల్వ కుర్తి  లో ఎన్ టి రామారావు ను ఓడించి చరిత్ర సృష్టించినట్లే   ముఖ్య మంత్రి  కే. సి. ఆర్ ను ఓడించి చరిత్ర సృష్టిస్తామని ,కామారెడ్డి ప్రజలు కొత్త చరిత్ర రాస్తారని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు 

గజ్వేల్ లో తేల్చుకుందాం

గజ్వేల్‌ అభివృద్ధి నమూనాగా కామారెడ్డిని ప్రగతి పథంలో నడిపిస్తామని అధికార పార్టీ నేతలు చెబుతుండగా.. అక్కడ అభివృద్ధి ఏమోగానీ వేలాది కుటుంబాలను రోడ్డున పడేశారని కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చూపిస్తానంటూ బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి చలో గజ్వేల్‌ కార్యక్రమానికి పిలుపునివ్వగా.. కార్యక్రమానికి ఒకరోజు ముందే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. బీజేపీ శ్రేణులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి చలో గజ్వేల్‌ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.

బీజేపీ రాష్ట్రస్థాయి నేతలు రంగంలోకి దిగడంతో పోలీసులు ఆయనను విడుదల చేశారు. అదే రోజు రాత్రి బీజేపీ నేతలు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి, అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా కాంగ్రెస్‌ పార్టీ నేత షబ్బీర్‌అలీ ఇటీవల వాహనాల్లో గజ్వేల్‌కు తరలివెళ్లారు. అక్కడ జరిగిన అభివృద్ధి ఏమిటన్న దానిపై అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఇలా కేసీఆర్‌ ప్రత్యర్థులిద్దరూ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇద్దరు నేతలు నిత్యం జనంలో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు.

నా పేరు పలకాలంటేనే కేటీఆర్ భయపడుతున్నాడు ..షబ్బీర్ అలీ

మంత్రి కేటీఆర్‌ చేసిన విమర్శలపై అటు షబ్బీర్‌ అలీ, ఇటు వెంకటరమణారెడ్డి ఎదురుదాడికి దిగారు. పార్టీ కార్యక్రమాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు. అవినీతిలో కూరుకుపోయిన వాళ్లు అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

   లంచాలు తీసుకొని ,కమిషణులకు కక్కుర్తి   పడి  బలహీన వర్గాల కోసం  నిర్మించిన  బెడ్‌రూం ఇళ్లను నాసిరకంగా నిర్మించారని  షబ్బీర్ అలీ ఆరోపించారు. దళితబంధు పథకంలో అధికార పార్టీ నేతలు రూ. మూడు లక్షల చొప్పున కమీషన్లు దండుకుంటున్నారని ఆయన  విమర్శలు గుప్పించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కలిసి పోటీ చేశాయని, అయితే పొత్తు ధర్మాన్ని విస్మరించి టీఆర్‌ఎస్‌ నాయకుడికి బీఫామ్‌ ఇచ్చి తనను ఓడించే కుట్ర చేశారని  షబ్బీర్ అలీ ఆరోపించారు.

 మంత్రి కే టి ఆర్  విమర్శలపై బీజేపీ నేత వెంకటరమణారెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ను ఓడించి తీరుతానన్నారు. సీఎం గజ్వేల్‌ను పూర్తిగా వదిలేసి కామారెడ్డిలో మాత్రమే పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ను ఓడించకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు.  ఎంతో మంది అమర వీరుల త్యాగం తో ఏర్పడిన  తెలంగాణ ఏర్పడిందని  షబ్బీర్ అలీ అన్నారు . సోనియాగాంధీ కాళ్ళు మొక్కిన కే సి ఆర్  ఆ తర్వాత వెన్ను పోటు పొడిచారని ఆయన అన్నారు . కామ రెడ్డి బీఆర్‌ఎస్‌ సభా వేదికపై ఉద్యమకారుడొక్కరూ  లేరని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు .

మంత్రి కేటీఆర్‌కు కనీసం  తన పేరు ఉచ్చరించడం కూడా రాలేదని షబ్బీర్ అలీ మంది పడ్డారు ., ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించి జీవితంలో మరిచిపోలేని దెబ్బకొడతానని పేర్కొన్నారు. ఇలా కేటీఆర్‌ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఎదురు దాడికి దిగడంతో  రాజకీయ వేడి పెరిగింది. ఇప్పటికే దాదాపు 200 ల మంది సీనియర్ జర్నలిస్ట్ లు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు . వారంతా కామ రెడ్డి లో నామినేషన్  దేశం లో ప్రత్యేక  సంతరించుకొన అవకాశం ఉంది 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు  కేంద్ర ఎన్నికల సంగం షెడ్యూల్ విడుదల చేసింది. .
నవంబర్ మూడవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన ఆయన నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్ వచ్చినట్టుగా వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని వివిధ రాజకీయ పార్టీలు తూచా తప్పకుండా పాటించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి ఎన్నికల సిబ్బంది పనిచేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో వివిధ నిబంధనలను అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు పాటించాల్సి ఉంటుంది.

అధికార పార్టీ నేతలు  అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు

అధికారపార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ కార్యకలాపాలకు పాలన యంత్రాంగాన్ని వారు వినియోగించకూడదు. ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారిక పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండు కలిపి చేయకూడదు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎవరూ ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. ముఖ్యమంత్రి కూడా అధికారిక హెలికాప్టర్ ను ఉపయోగించకూడదు. ఇంటి నుండి కార్యాలయానికి కార్యాలయం నుంచి ఇంటికి తప్ప మరే ఇతర పనులకు ప్రభుత్వ వాహనాలను కోడ్ సమయంలో ఉపయోగించకూడదు.

ఇక సెక్యూరిటీ కి ఉపయోగించే వాహనాలలోనూ మూడు కంటే ఎక్కువ వాహనాలను ఉపయోగిస్తే సంబంధిత పార్టీ దానిని ఎన్నికల వ్యయంగా లెక్క చూపించాలి. పత్రికలలో, టీవీలలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి సంబంధించిన ప్రకటనలు ఇప్పుడు ఇవ్వకూడదు. పత్రికలలో, టీవీలలో సంక్షేమ కార్యక్రమాల ప్రచారం నిర్వహిస్తే అది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది.

ఎలెక్షన్ కమిటీ  ఒకే అంటేనే  ప్రకటనలు విడుదల చేయాలి ..

పత్రికలలో, టీవీలలో ప్రకటనలు ఇచ్చే ముందు ప్రకటనకు సంబంధించిన వివరాల సిడిని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి అనుమతి పొందిన తర్వాతనే ఇవ్వాలి. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ కోడ్ ను అనుసరించి ఎన్నికల వ్యయాన్ని లెక్క చూపించాలి

ప్రజలకు ఎటువంటి హామీల ఇవ్వొద్దు ….

ప్రభుత్వ వసతి గృహాలు, హెలిపాడ్ లు, సభా స్థలాలు తదితర సౌకర్యాలు కేవలం అధికార పార్టీ వారి వినియోగానికి మాత్రమే కాకుండా, ఇతర పార్టీల వారికి కూడా అవకాశం కల్పించాలి. ఎలక్షన్ కోడ్ వెలువడిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి కొత్త పథకాలను ప్రకటించ కూడదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదు. రహదారుల నిర్మాణం పైన, తాగునీటి వసతులపై హామీలు ఇవ్వకూడదు

గ్రాంట్లు, చెల్లింపులు  చేయొద్దు …

ఎటువంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు. ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది అందరూ కమిషన్ అధీనంలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఎన్నికల సిబ్బంది ఎన్నికల రిపోర్టులు సకాలంలో ఎలక్షన్ కమిషన్ కు సమర్పించాలి. ఎన్నికల సిబ్బంది ఏ పార్టీ ప్రలోభాలకు లొంగకుండా విధులను నిర్వర్తించాలి

మేడ్చల్ బరిలో ఈటెల

-–-హుజరాబాద్ లో జమున రెడ్డి

–గెలుపు లక్ష్యంగా బిజెపి పావులు

(ఏ ఆర్ మీడియా) హైదరాబాద్:

భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సీనియర్ నేతలు అంతా అసెంబ్లీ బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న ఈటెల రాజేందర్ మేడ్చల్ నియోజకవర్గం లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే హుజురాబాద్ నియోజకవర్గం లో ఈటెల సతీమణి జమునా రెడ్డి పోటీ చేసేందుకు కుటుంబ పరంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఇందులో భాగంగా ,పార్టీ అధిష్టాన వర్గం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. అయితే ,రెండు నియోజకవర్గాల్లో కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నట్లు పార్టీ అధిష్టానం భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..

మేడ్చల్ లో రసవత్తర పోటీ:

మేడ్చల్ నియోజకవర్గం లో తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది .. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే, సిహెచ్ మల్లారెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో కూడా మంత్రిగా కొనసాగుతున్నారు ..   తాజాగా ఈటెల రాజేందర్ ఈ నియోజకవర్గంలో పోటీ  చేయాలని నిర్ణయ తీసుకున్నారు. .    మంత్రి మల్లా రెడ్డి, ఈటెల ఇద్దరు ఆర్ఫికంగా  బలమైన వారు కావడం వల్ల పెద్ద ఎత్తున “నువ్వా , నేనా” అన్నట్లుగా పోటీ నెలకొనే అవకాశం ఉంది.  మేడ్చల్ నియోజకవర్గం లో ప్రస్తుతం ఈటెల రాజేందర్ తన సొంత క్యాడర్ తోఎన్నికలను ఎదుర్కోవడానికిసిద్ధమవుతున్నారు. పైగా, ఇదే నియోజకవర్గంలో తన నివాసం కూడా ఉండటం వల్ల ఈటెల రాజేందర్ స్థానికుడిగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా తమ పౌల్ట్రీ వ్యాపారాన్ని ,రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తుండడం గమనార్హం. ఎలాగైనా మేడ్చల్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు రంగం సిద్ధమైంది

హుజురాబాద్ లో ఈటల జమునా రెడ్డి..

హుజురాబాద్ లో కూడా గెలుపే లక్ష్యం:
హుజురాబాద్ నియోజకవర్గం లో ఈటెల రాజేందర్ సతీమణి జమునా రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపేందుకు భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం .. అయితే, హుజరాబాద్ నియోజకవర్గంలో గట్టిపట్టు ఉన్న రాజేందర్ కు అక్కడ గెలవడం సునయాసమే… అందుకోసమే అక్కడి నుంచి ఆయన సతీమణి జమునా రెడ్డిని రంగంలోకి దింపి గెలిపించుకునేందుకు బిజెపి పావులు కదుపుతోంది … ఇప్పటివరకు ఈటెల రాజేందర్ తన రాజకీయ జీవితంలో హుజురాబాద్ నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో ఓటమి ఎరగని నాయకుడిగా రాష్ట్రస్థాయి నాయకుడుగా గుర్తింపు పొందారు. ఇక్కడ ఆయన కుటుంబానికి తిరుగులేని ప్రజాభిమానం సొంతమైంది.. ఒకే కుటుంబంలో ని భార్య భర్తలు వేరువేరు నియోజకవర్గాల్లో పోటీ చేయించడానికి బిజెపి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..

తెలంగాణలో హంగే.. ప్రభత్వం బి జె పి దే ..!

త్వరలో తెలంగాణకు జరుగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ కి స్పష్టమైన మెజార్టీ రాదని బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌ జోస్యం చెప్పారు . అయితే బి జె పి నేతృత్వం లో నే ప్రభత్వం ఏర్పడుతుందని ఆయన చెప్పారు .బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తాజాగా బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. సీట్ల కేటాయింపు ఢిల్లీలో కాకుండా తెలంగాణలోనే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో హంగ్ ఏర్పడి బీజేపీ అధికారంలోకి వస్తుందని కాషాయ శ్రేణులకు బీఎల్ సంతోష్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత బీజేపీ, బీఆర్ఎస్‌లు కలుస్తాయా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే తెలంగాణలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ.. ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే తీవ్ర పోటీ ఉండనుంది. ఎన్నికల తర్వాత హంగ్ ఏర్పడితే.. దేశంలో చిరకాల ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీలు కలిసే అవకాశమే లేదు కాబట్టి ఇక మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం బీఆర్ఎస్, బీజేపీలు కలవడమే అవుతుంది. అదే జరిగితే కాంగ్రెస్ చెప్పినట్లు బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అనే వ్యాఖ్యలకు బలం చేకూరనుంది. 

ఏ పార్టీ తో అవగాహన కుదుర్చుకుంటారో ఆయన స్పష్టం చేయ లేదు . కొన్ని  స్థానాలు తక్కువ పడితే మధ్య ప్రదేశ్ ,కర్ణాటక , తరహాలో ప్రభతవాన్ని ఏర్పాటు చేస్తారా  అనే దాని పై స్పష్టత రాలేదు . కాంగ్రెస్స, ఏం ఐ ఏం  పార్టీ లు  భారతీయ జనతా పార్టీ తో జత కట్టే అవకాశం లేదు . ఎన్నికల తర్వాత  బి ఆర్ ఎస్ తో నే కలిసి ప్రభత్వం ఏర్పాటు చేస్తారనే సంకేతాలు ముందుగానే ఇచ్చారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి . ఇక బి ఎల్ సంతోష్  ముఖ్య మంత్రి  ఎవరు అనే ప్రశ్నకు మాది జాతీయ పార్టీ ఎన్నికైన పార్టీ  సభ్యలు తమ  నేతను ఎన్ను కుంటారని చెప్పారు 

భారతీయ జనతా పార్టీ లో  కీలకమైన నేత ,కర్ణాటక ఎన్నికలను  అన్నీ తానై నడిపించిన సంతోష్ నాయకుల ను హెచ్చరించిన తీరు, అసెంబ్లీ ఎన్నిక ల ఫలితాలు  హాంగ్  దిశగా ఉంటాయని చెప్పడం,రాబోయే ప్రభత్వం లో   భారతీయ జనతా పార్టీయే కే రోల్ పాత్ర పోషిస్తుందని చెప్పడం సర్వత్ర చర్చ నీయాంశం అయ్యింది 

ఉండే వారుంటారు .. వెళ్ళే వాళ్ళు వెళతారు.. వచ్చే వారు వస్తారు .. 

భారతీయ జనతా పార్టీ  లో తరచూ అసమ్మతి వ్యక్తం చేస్తున్న నేతల పై  బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌.  ఫైర్ అయ్యారు పార్టీలో కొంతకాలంగా అసంతృప్తిగా ఉంటూ అసమ్మతి వ్యక్తం చేస్తున్న నేతలను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. టీబీజేపీలో కొందరు అసమ్మతి నేతలు ప్రధాని తెలంగాణ  పర్యటనను  సీరియస్‌గా తీసుకోక పోవడమే కాకుండా   ప్రధాని సభల్లోనూ పాల్గొనలేదు. విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ,కొండ విశ్వేశ్వర రెడ్డి. వివేక్ తో మరికొంత మంది నేతలు  ప్రధాని సభలకు డుమ్మా కొట్టారు. ఈ తరుణంలో బీఎల్‌ సంతోష్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.పార్టీలోకి వచ్చేవారు వస్తారు. వెళ్లేవారు వెళ్తారు. వారి కోసం పార్టీ సంస్థాగత విధానం మారదని తేల్చి చెప్పారు  పార్టీలోకి వచ్చేవారు వస్తారు. వెళ్లేవారు వెళ్తారు. వారి కోసం పార్టీ సంస్థాగత విధానం మారదని తేల్చి చెప్పారు ప్రస్తుతమున్న పోలింగ్‌ బూత్‌ కమిటీలు, శక్తి కేంద్రాలు, బైఠక్‌లు కొనసాగుతాయని  బి ఎల్ సంతోష్  ఘాటుగా చెప్పారు 

బీఆరెస్‌-బీజేపీ దోస్తీతో ముస్లిం ఓటర్లలో అనుమానాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్ది రాజకీయ సమీకరణలు ప్రజల్లో ఆలోచనలు శరవేగంగా మారిపోతున్నాయి. బిజెపి బీఆర్ఎస్ పార్టీలు ఎంతగా దుమ్ము ఎత్తిపోసుకుంటున్నా ప్రజలు  విశ్వసించడం లేదు. కెసిఆర్ పదేళ్ల పాలన పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. బి.ఆర్.ఎస్ ఎన్నో పధకాలు అమలు  చేస్తొంది. కర్నాటక కు మించి కాంగ్రెస్ హామీలు ఇవ్వడం తో ప్రజలంతా వన్ సైడ్ ఆలోచన తో ముందుకు వెళుతున్నారు..వ్యతి రేక ఓటును భారతీయ జనతా పార్టీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రజలు వారిని విశ్వసించడం లేదు. భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి రెండు ఒకటేనని భావన  ప్రజల్లో రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పటివరకు ముస్లింల మీద కోటి ఆశలతో ఉన్న భారత రాష్ట్ర సమితి కి మైనార్టీలు చేయి ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. ఓవైసీ ఎంత ప్రయత్నిస్తున్న ముస్లిం వర్గాలు బి.ఆర్.ఎస్ కు అనుకూలంగా ఓటు వేయడానికి ఇష్టపడటం లేదు. ఎప్పుడు లేని విధంగా మజ్లీస్ కు కంచుకోటగా ఉన్న పాతబస్తీలో సైతం ముస్లింలు  ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కాంగ్రెస్ కు  ఓటు వేయకపోతే తమ వర్గానికి భవిష్యత్తు లేదనే భావన మైనార్టీ వర్గాల్లో  బలంగా పెరిగిపోతుంది

బి . జె. పి లో ఊపు తగ్గడం .. కవిత కేసు పెండింగలో పెట్టడం..

 బీజేపీలో ఊపు తగ్గిపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయకపోవడం లాంటి రకరకాల పరిణామాలు మైనార్టీల్లో పలు అనుమానాలకు తావిస్తున్నాయని చెబుతున్నారు.

ఎక్కువ శాతం ప్రజలు మాత్రం బీజేపీతో బీఆరెస్  మద్య నడిచే మాటల యుద్దం సినిమా డైలాగ్ గా భావిస్తున్నారు 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి వస్తే బీజేపీ మద్దతు తప్పకుండా బీఆరెస్‌కే ఉంటుందనే అనుమానాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ అనుమానం ఎప్పుడైతే బలపడుతదో అప్పుడు ముస్లింలు బీఆరెస్ వైపు కాకుండా కాంగ్రెస్ వైపు చూసే అవకాశం  స్పష్టంగా కనిపిస్తోంది.

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బి.జె.పి బి ఆర్ ఎస్ మజ్లీస్ పార్టీ లు ఒకే లైన్ లో ఉన్నాయని  చెప్పిన మాటలు కరుడుగట్టిన  ఎం ఐ.ఎం నేతలను కూడా ఆలోచనలో పడేసిసింది.  మజ్లీస్ నేతలు సలావుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్లు కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేస్తూ విమర్శలు చేయడమే ముస్లింలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా అనడానికి సాక్ష్యం అని రాజకీయ వర్గాలు అంటున్నాయి  మొత్తం మీద ముస్లింలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులు అవుతున్నారని స్పష్టం అవుతుంది. దేశ వ్యాప్తంగా ముస్లింలు కాంగ్రెస్ వైపు చూపుతుందం తో బి.ఆర్.ఎస్ నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు కర్ణాటక తరహాలో ఫలితాలు ఉంటాయేమో అని కలవర పడుతున్నారు

PM to lay the foundation stone of important road projects related to Nagpur – Vijayawada Economic Corridor
PM to dedicate to nation road project related to Hyderabad – Visakhapatnam Corridor developed under Bharatmala Pariyojana

PM to lay the foundation stone and dedication to nation of key Oil and Gas pipeline projects
PM to also flag-off the inaugural Hyderabad (Kacheguda) – Raichur-Hyderabad (Kacheguda) train service

Prime Minister  Narendra Modi will visit Telangana on 1st October, 2023. At around 2:15 PM, Prime Minister will reach Mahabubnagar district, where he will dedicate to nation and lay the foundation stone of multiple developmental projects worth more than Rs 13,500 crore, in important sectors like road, rail, petroleum and natural gas and higher education. During the programme, Prime Minister will also flag off a train service through video conferencing.

In a step that will provide impetus to the Prime Minister’s vision of development of modern road infrastructure across the country,  foundation stone and dedication to nation of multiple road projects will be done during the programme. Prime Minister will lay the foundation stone of key road projects that are part of Nagpur – Vijayawada Economic Corridor. The projects include – 108 km long ‘four lane access controlled Greenfield highway from Warangal to Khammam section of NH-163G’ and 90 km long ‘four lane access controlled greenfield highway from Khammam to Vijayawada section of NH-163G. These road projects will be developed at a total cost of about Rs 6400 crore. The projects will reduce travel distance between Warangal and Khammam by about 14 km; and between Khammam and Vijayawada by about 27 km.

Prime Minister will also dedicate to nation a road project – ‘four laning of 59 km long Suryapet to Khammam section of NH-365BB’.  Built at a cost of about Rs. 2,460 crore, the project is a part of Hyderabad – Visakhapatnam Corridor and is developed under Bharatmala Pariyojana. It will also provide better connectivity to Khammam district and coastal regions of Andhra Pradesh.

During the project, Prime Minister will dedicate ‘37 Kms of Jaklair – Krishna New Railway Line’. Built at a cost of more than Rs 500 crore, the new rail line section brings areas of the backward district of Narayanpet for the first time onto the Railway Map. Prime Minister will also flag-off the inaugural Hyderabad (Kacheguda) – Raichur – Hyderabad (Kacheguda) train service from Krishna station via video conferencing. The train service will connect Hyderabad, Rangareddy, Mahabubnagar, Narayanpet districts in Telangana with Raichur district in Karnataka. The service will provide first-time rail connectivity to several new areas in backward districts of Mahabubnagar and Narayanpet, benefiting students, daily commuters, labourers, and local handloom industry in the region.

In line with Prime Minister’s vision of improving logistics efficiency in the country, foundation stone and dedication to the nation of important oil and gas pipeline projects will be done during the programme.  Prime Minister will dedicate to nation ‘Hassan-Cherlapalli LPG Pipeline Project’. Built at a cost of about Rs 2170 crore, the LPG pipeline, from Hassan in Karnataka to Cherlapalli (suburb of Hyderabad), provides a safe, cost-efficient, and eco-friendly mode of LPG transportation and distribution in the region. He will also lay the foundation stone of ‘Multi- Product Petroleum Pipeline of Bharat Petroleum Corporation Ltd (BPCL) from Krishnapatnam to Hyderabad (Malkapur)’. The 425 kilometre pipeline will be built at a cost of Rs 1940 crore. The pipeline will provide safe, faster, efficient and environment friendly mode of petroleum products in the region.

Prime Minister will also inaugurate ‘five new buildings of University of Hyderabad’ i.e, School of Economics; School of Mathematics & Statistics; School of Management Studies; Lecture Hall Complex – III;  and Sarojini Naidu School of Arts & Communication (Annexe). The upgradation of infrastructure at University of Hyderabad is a step towards providing improved facilities and amenities to the students and faculty.

తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. చేరికలతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నెలకొంటే. బీజేపీలో జోరు తగ్గింది. ఫుల్ జోష్ లో తెలంగాణ కాంగ్రెస్, సప్పుడు లేని బీజేపీ! బండి దిగాక జోరు తగ్గిందా! అనే డౌట్ వ‌స్తోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ 115 మందితో అభ్యర్థుల ప‌స్ట్ లిస్ట్ ప్రకటించి యుద్ధనికి సైర‌న్ మోగించింది. కానీ, మొన్నటి వరకు బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకున్నది బీజేపీ. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి దిగిపోయాక ఆ పార్టీలో జోష్ తగ్గింది. అసలేందుకు ఈ పరిస్థితి వ‌చ్చిందో అంతు చిక్క‌టం లేద‌ని టాక్ వినిపిస్తోంది.

బిజెపిలోకి ఆగిపోయిన వలసలు

ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ తప్ప పెద్ద నాయకులు ఎవరూ బీజేపీలో చేరలేదు. మరోవైపు కాంగ్రెస్ లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతురావు వంటి లీడర్లు చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చింది. 6 గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో కు జనాల్లో మంచి స్పందన వస్తోంది.

ఎన్నికల షెడ్యూల్ కు తేది సమీపిస్తున్న కదలిక లేని బీజేపీ

డిసెంబర్ ఫస్ట్ వీక్ లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ ఫస్ట్ వీక్ తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ టైంలో ఊపు మీదున్న బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఆ పదవి నుంచి తొలగించారు. బీజేపీ కి మంచి జరుగుతుందనే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఐతే.. బండి సంజయ్ తెచ్చిన ఊపును కొత్తగా వచ్చిన కిషన్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారా..? అంటే లేదనే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నిరుద్యోగ దీక్ష తప్ప.. జనాల్లోకి వెళ్లేలా పెద్ద ప్రోగ్రాంలు ఏమీ లేవు. మ‌రోవైపు కేసీఆర్ కుటుంబం స్టైల్ లోనే కౌంటర్లు ఇవ్వడంతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు బండి సంజ‌య్‌. కిషన్ రెడ్డికి అలాంటి ఊపు మీద ఉండే మాట‌లు రావు. హుందాగా మాట్లాడుతారు. అది మాస్ జనాలకు అంతగా ఎక్కట్లేదు. కిషన్ రెడ్డికి ఇదో పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు.

రోజురోజుకు వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలు

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ పెరిగిపోతుంటే… రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్‌ మాత్రం అంతకంతకూ పడిపోతోంది. రాష్ట్ర బీజేపీ నేతల్లోనూ సఖ్యత కొరవడిందని సమాచారం. బీఆర్‌ఎస్‌లో టికెట్‌ దక్కని కీలక నేతలంతా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. మరికొందరు కూడా హస్తంతో చెయ్యి కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచే కాదు.. బీజేపీలోని కీలక నేతలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్‌ నేతలు పదే పదే ప్రకటిస్తున్నారు. అంటే… తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఆ పార్టీని వీడి.. కాంగ్రెస్‌లో చేరబోతున్నారా.? ప్ర‌స్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే.. అవుననే అనిపిస్తోంది.

ఈటెల పెద్దరికం.. ,కవిత అరెస్టు వ్యవహారం… గ్రాఫ్ తగ్గిన బిజెపి

ఈటల రాజేందర్‌కు జాతీయ నాయకత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నప్పటి నుంచి బీజేపీలోని ఓ వర్గం రగిలిపోతోంది. ఈటల చెప్పడం వల్లే బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారన్నది వారి ఆరోపణ. వారిని సంప్రదించకుండా… కొందరిని బీజేపీలో చేర్చుకోవడం కూడా వారి ఆగ్రహానికి ఆజ్యం పోసింది. వారంతా బీజేపీ జాతీయ నాయకత్వంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. లిక్కర్‌ స్కామ్‌లో కవితను అరెస్ట్‌ చేయకపోవడం.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టకపోవడం కూడా బీఆర్‌ఎస్‌కు ప్లస్‌గా మారుతుందని బీజేపీ అసంతృప్తులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు,

కమలం పెద్దలతో తేల్చుకునేందుకు సిద్ధమైన అసంతృప్త నేతలు

బీజేపీలోని అసంతృప్త నేతలంతా తరచూ రహస్య సమావేశాలు నిర్వహించడం.. హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల రెండు, మూడు సార్లు సమావేశమైన నేతలు.. నగర శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో మీటింగ్‌ పెట్టకున్నారు. ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్‌ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జి.విజయరామారావుతోపాటు పలువురు నేతలు హాజ‌రయ్యారు. త్వరలోనే వీరంతా ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతో పాటు పార్టీ పెద్దలను కలిసి తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని భావిస్తున్నారట. జాతీయ నాయకత్వం అనుకూలంగా స్పందించకపోతే పార్టీ వీడేందుకు కూడా సిద్ధమే అన్న సంకేతాలను పార్టీ పెద్దలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ టచ్ లోకి బిజెపి నేతలు

బీజేపీ అసంతృప్త నేతలంతా ఇప్పటికే కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానంతో చర్చించిన తర్వాత… వారి రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూసుకుని… అవసరమైతే కాంగ్రెస్‌లోకి జంప్‌ అయ్యేందుకు కూడా గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే.. బీజేపీలోని కీలక నేతలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని.. రాబోయే కాలంలో కాంగ్రెస్‌లోకి చేరికలు పెరుగుతాయని టీపీసీసీ నేతలు పదే పదే ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి 50వేలు పెట్టి నమోదు చేసుకోమంటే ఎగబడి మరీ 1000 మంది అప్లై చేశారు. దీనిని బట్టే చెప్పోచ్చు అక్కడ ఎంత పోటీ ఉందో.. బీజేపీ మాత్రం ఫ్రీగా అప్లై చేసుకోమని చెప్పినప్పటికీ.. 50కిపైగా స్థానాల్లో బలమైన అభ్యర్థులు కానరావడం లేదని తెలుస్తోంది. మ‌రోవైపు బీజేపీలో ఇమడలేని కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్ వేదికగా  శని,ఆదివారం,  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,తో పాటు పలువురు సీనియర్ నాయకులు ప్రత్యేక విమానంలో  హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ విమానాయశ్రంల వీరికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ అగ్రనేతలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క తో పాటు పలువురు సీనియర్ నాయకులు   ఘన స్వాగతం పలికారు.  సిడబ్ల్యుసి సమావేశాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ రాష్ట్రాల నేతలు  హైదరాబాద్ కు చేరుకున్నారు. నగరానికి తొలిసారిగా సోనియా రాహుల్ ప్రియాంక గాంధీ కలిసి రావడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలు వేసింది శంషాబాద్ ఎయిర్ పోర్ట్  నుండి సిడబ్ల్యుసి సమావేశాలు జరిగే హోటల్ వరకు  కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు

బంజారాహిల్స్ ని  తాజ్ కృష్ణ హోటల్లో ఈ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశంలో దాదాపు 300 మంది ప్రతినిధులు పాల్గొని అవకాశం ఉంది రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశంలో పాల్ అంశాలు చర్చించే అవకాశం ఉంది ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత ఈ సమావేశం జరుగుతుండడంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు వివిధ రాష్ట్రాల్లో పార్టీల పరిస్థితిని బట్టి ఏ విధంగా పొత్తుల చేసుకోవాలి ఎటువంటితో కలిసి పోటీ చేయాలి అనే అంశంపై సోకేర్కంగా చేతులు జరిపే అవకాశం ఉంది అదేవిధంగా తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి  అనుసరించాల్సిన వ్యూహంపై కూడా  విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.  ఈ సమావేశంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాజస్థాన్ ముఖ్యమంత్రి (సీఎం) అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్ జై రామ్ రమేష్ తదితరులు హాజరయ్యారు.  ఆదివారం సాయంత్రం నగర శివాలలోని తుక్కగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో సోనియా గాంధీ సహా అగ్ర నేతలంతా పాల్గొంటారు. రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ హామీ ఇస్తున్న ఆరు గ్యారంటీ పథకాలను సోనియా ప్రకటించనున్నారు.

ఉమ్మడి మహబూబ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పై అదే పార్టీకి చెందిన నాయకులు తిరగబడ్డారు. నియోజక వర్గం అభివృద్ధిని పట్టించుకోని చిట్టెం రామ్మోహన్ రెడ్డి తమపై విమర్శలు చేయడాన్ని పలువురు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు తప్పు పట్టారు. ఎమ్మెల్యే తమ వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీనియర్ టిఆర్ఎస్ నాయకుడు గవి నోళ్ళ గోపాల్ రెడ్డి చెప్పారు. మక్తల్ నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటినుండి మక్తల్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని ఆయన ఆరోపించారు. భూత్పూర్ ముంపు బాధితుల గోడును కనీసం వినే స్థాయిలో కూడా ఆయన లేడని గోపాల్ రెడ్డి విమర్శించారు. ఇక నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి కూడా అధ్వానంగా తయారైందని ఆయన అన్నారు మక్తల్ కు 150 పడకల ఆసుపత్రి, ఫైర్ స్టేషన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ,కోర్టు మంజూరు చూపిస్తానని హామీలు ఏమైపోయాయి అని ఆయన ప్రశ్నించారు.

 

నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలు ఉన్నప్పటికీ అవి ఎందుకు పని చేయడం లేదు రామ్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో రామ్మోహన్ రెడ్డి అతని అనుచరులు చేస్తున్న అవినీతి ఇంత కాదని ఆయన పేరు చెప్తేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని ఆయన అన్నారు. తామంతా రామ్మోహన్ రెడ్డి కంటే ముందే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నామని, ఆయన బెదిరింపులకు భయపడే పరిస్థితిలో లేమని గోపాల్ రెడ్డి అన్నారు తామంతా ఇప్పటికీ బి ఆర్ ఎస్ సైనికులుగానే ఉన్నామని కానీ రామ్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా అంగీకరించబోమని విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాయకులు మొత్తం స్పష్టం చేశారు .మక్తల్ కు ఎమ్మెల్యే వల్ల చీడ పట్టిందని ఆయనను ఓడించేందుకు పార్టీలకతీతంగా అందరం ఒకటై ఓడిస్తామని గోపాల్ రెడ్డి అన్నారు

 

తెలంగాణ కాంగ్రెస్ అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియలో స్పీడ్ పెరిగింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ కోసం భారీ సంఖ్య‌లో నేతలు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల జాబితాపై క‌మిటీ కసరత్తు సుదీర్ఘంగా సాగుతోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి వచ్చిన దరఖాస్తులను చెక్ చేసి అర్హులైన‌ అభ్యర్థులను బరిలోకి దింపేందు కోసం ఎంపిక పూర్తి చేసి పైన‌ల్ లిస్ట్ సీల్డ్‌ కవర్‌లో ఉంచింది. ఇక‌ స్క్రీనింగ్‌ కమిటీ లో దీనిపై చర్చించనుంది. కాంగ్రెస్ జాబితా సిద్ధమైనా షెడ్యూల్ వచ్చే వరకూ ఆగడం మంచిదని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది అంత తేలికగా ముగిసిపోయే ప్రక్రియ కాదు.. అభ్యర్థులపై ఓ అవగాహనకు వచ్చినా.. షెడ్యూల్ వచ్చే వరకూ సాగుతూ … అభ్యర్థుల స‌హ‌నానికి అస‌లు ప‌రీక్ష పెట్ట‌నుంది.

అత్యధిక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టిక్కెట్ల కోసం భారీ పోటీ ఉంది. ఎక్కువ స్థానాల్లో ఐదు, అంతకన్నా ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ఎంపిక చేసిన ఆ లిస్ట్ ను స్క్రీనింగ్‌ కమిటీకి అంద‌చేశారు. అభ్యర్థుల ఎంపికలో నియోజకవర్గాల వారిగా సీనియారిటీ, ఇత‌ర ఆంశాల‌వారిగా లిస్ట్ రెడీ చేశారు. విపక్ష పార్టీల అభ్యర్థులకు గ‌ట్టి పోటీ ఇచ్చే వారికి ప‌స్ట్ ప్రియార్టీగా లిస్ట్ ను రెడీ చేశారు. మరోవైపు ఎన్నికల్లో పోటీ కోసం కమిటీలోని సభ్యులు కూడ దరఖాస్తు చేసుకున్నారు. లిస్ట్ లో తమకే తొలి ప్రాధాన్యత ఇవ్వాల‌ని కొందరు కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఆందు కోసం కమిటీలోని మిగతా సభ్యుల మద్దతు కోరినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ లిస్ట్ లో రెడ్డి సామాజికవర్గానికి అధిక ప్రాధాన్యం లభించింది. దీంతో కాంగ్రెస్ బీసీలకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వాలనుకుంటోంది. బీఆర్ఎస్ వెనుకబడిన తరగతులకు ఇచ్చిన సీట్ల కన్నా తమ పార్టీలో ఎక్కువ సీట్లను ఈ వర్గాలకు కేటాయిస్తామని ప్రకటించారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ఇందు కోసం గ‌ట్టీ పోటినిచ్చే బీసీ అభ్యర్థుల కోసం ప్ర‌త్యేకంగా లిస్ట్ త‌యారు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై పీసీసీ ఎన్నికల కమిటీ ఇచ్చిన లిస్ట్ పై మ‌రోసారి క్లియ‌ర్ గా స్ట‌డీ చేసి పైన‌ల్ లిస్ట్ ను ఢిల్లీలోని కేంద్ర ఎలక్షన్‌ కమిటీకి ఇవ్వ‌నుంది. కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తి చేసి పార్టీ ముఖ్యులకు ఈ నివేదిక అందిస్తుంది. ఆ తర్వాత తొలి జాబితా ప్రకటన వెల‌బ‌డ‌నుంది.

వీలైనంత త్వరగా అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటిస్తామని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు కానీ.. వ్యూహాత్మకంగానే ఆలస్యం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా చూసిన తర్వాత కేసీఆర్ కొంత మంది అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని అలాంటి చాన్స్ ఇవ్వకూడదని అనుకుంటున్నారు. అదే సమయంలో అభ్యర్థులపై ఒత్తిళ్లు రాకుండా చూసుకోవడానికైనా.. లిస్ట్ ను ఆలస్యంగా ప్రకటించాలని అనుకుంటున్నారు. షెడ్యూల్ వచ్చిన తర్వాతనే జాబితా ప్రకటించడం మంచిదన్న అభిప్రాయం టీ కాంగ్రెస్ లో ఎక్కువగా వినిపిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మరోసారి చర్చించింది. ఏయే విషయాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసి టికెట్లు ఇవ్వాలనే విషయాలపై చర్చించేందుకు స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. అయితే అభ్యర్థుల ఎంపిక ప్ర‌క్రియ చాల పెద్ద విషయమని, స్క్రీనింగ్ కమిటీలో చర్చించాల్సిన అంశాలు కూడ ఉన్నాయని కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే అన్నారు. ఇందు కోసం మరోసారి ప్ర‌త్యేకంగా సమావేశం అవుతామని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో త‌మ పార్టీ గెలుపు పై ప‌క్క ప్లాన్ తో ముందుకు క‌దులుతోంది కాంగ్రెస్ పార్టీ.. పార్టీ నేతలు మొత్తం హైదరాబాద్ కు తరలి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం పార్టీ కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగనుంది. ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరపాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన సీడబ్ల్యూసీ కార్యవర్గం కొత్తగా ఏర్పాడిన త‌రువాత జరుగుతున్న ప‌స్ట్ మీటింగ్ ఇదే. సమావేశంతో రాష్ట్ర కాంగ్రెస్ లో జోష్ వస్తుందని హ‌స్తం నేత‌లు భావిస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీతో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 39 మంది వర్కింగ్‌ కమిటీ సభ్యులు రాష్ట్రానికి రానున్నారు.

అగ్రనేతల రాకతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ రానుంది. సీడబ్ల్యూసీ సమావేశం చివరి రోజు సెప్టెంబరు 17న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు కావడంతో ఆ వేడుకల్లో సోనియాగాంధీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సమావేశాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సైరన్ మోగించనుంది.

కాంగి రేసులో కొత్త టెన్షన్ .. !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ సీట్లకు భారీ డిమాండ్ పెరిగింది. కర్ణాటక ఎన్నికల్లో విజయంతో తెలంగాణ కాంగ్రెస్ లోనూ జోష్ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. దీంతో ఆ పార్టీలో అభ్యర్థులను ప్రకటించక ముందే కాంగ్రెస్‌లో సీట్ల లొల్లి షూరువైంది. ఆ పార్టీకి టికెట్ల విషయంలో మరో సమస్య ఎదురైంది. ఇప్పటికే ముందు నుంచి పార్టీకి సేవ చేస్తూ నియోజకవర్గాల ఇంచార్జులుగా ఉన్న వారు టికెట్లు ఆశిస్తుండగా.. కొత్తగా ఆయా నియోజకవర్గాల్లో వేర్వేరు పార్టీల నుండి వచ్చి చేరిన వారు సైతం టికెట్లు ఆశిస్తున్నారు. ఇదిలావుండగానే.. తాజాగా కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నేతలుగా కీల‌క పాత్ర పోషిస్తున్న వారి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం గ‌ట్టి పోటీ ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అన్నీ వ‌ర్గాల నేత‌లు ఆసక్తి చూపుతున్నారు. ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు రెండు టికెట్లు ఇస్తానని రాహుల్ గాంధీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మ‌రోవైపు పార్టీలో కుటుంబానికి రెండు సీట్ల వ్యవహారం దుమారం రేపుతోంది. ఒక అసెంబ్లీ సీటు కోసం 20 నుంచి 30 మంది పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే…ఏకంగా 1035 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో గ్రేటర్ పరిధిలోని సీట్ల నుంచి పోటీ చేసేందుకు 263 మంది పోటీ పడుతున్నారు. రెండు జిల్లాల్లోని 29 అసెంబ్లీ స్థానాలకు…ఊహించని విధంగా పోటీ ఏర్పడింది. హస్తం పార్టీ తరపున కంటోన్మెంట్‌ సీటు కోసం 21 మంది పోటీ పడుతున్నారు. కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ అసెంబ్లీ స్థానాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ రెండు చోట్ల నుంచి 16 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం అసెంబ్లీ సీట్లలో నాలుగో వంతు గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. దీంతో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగేందుకు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. కొడంగల్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జగిత్యాల నియోజకవర్గానికి జీవన్ రెడ్డి మాత్రమే దరఖాస్తు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు సీటుకు…ఏకంగా 31 మంది పోటీ పడుతున్నారు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులపై నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సర్వేలు చేయిస్తోంది. సర్వేల ఆధారంగా అభ్యర్థులకు టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. సెప్టెంబరులో 40 నుంచి 50 మంది అభ్యర్థులతో తొలిజాబితాను రిలీజ్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సమావేశంలో ఒకే కుటుంబానికి రెండు సీట్ల అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది. మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేష్‌ గౌడ్ మధ్య రెండు సీట్ల అంశం చర్చకు వచ్చింది. కుటుంబానికి రెండు సీట్ల అంశం ఇపుడెందుకంటూ… ఉత్తమ్ కుమార్‌ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నియోజకవర్గం కోసం ఉత్తమ్ పద్మావతి దరఖాస్తులు సమర్పించారు. కోదాడ,హుజుర్ నగర్ స్థానాలకు… పోటీగా జార్జిరెడ్డి సినిమా నిర్మాత అప్పిరెడ్డి కూడా పోటీ పడుతున్నారు. ఇదే ఉత్తమ్ ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో రెండు సీట్లపై కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కూడ సీరియ‌స్ అయిన‌ట్లు వినికిడి. అసలు సర్వే ఎలా చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వే ఆధారంగా టికెట్లు ఇస్తున్నపుడు…ఈ ప్రక్రియ అంతా ఎందుకని ప్రశ్నించిన‌ట్లు తెలిసింది . కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు…రెండు సీట్లకు దరఖాస్తు చేసుకున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, అమె తనయుడు, కరీంనగర్ స్థానానికి కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు. ఆమె కొడుకు గాంధీభవన్ లో దరఖాస్తులు సమర్పించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏకంగా మూడు స్థానాలకు అప్లికేషన్ పెట్టుకున్నారు. జానారెడ్డి తనయులు రఘువీర్, జై వీర్ లు రెండు స్థానాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ తరుపున అసెంబ్లీ ఎన్నిక్లలో పోటీ చేసేందుకు మూడు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించాలని కోరుతూ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ని ఓయూ విద్యార్థి ఉద్యమ నేతలు గాంధీభవన్‌లో కలిసి ఓ వినతిపత్రం అందించారు. టిఆర్ఎస్ పార్టీ 2014లో ఒక ఎంపీ 3 అసెంబ్లీ టికెట్లు విద్యార్థి ఉద్యమకారులకు కేటాయించిందని, 2018లో మూడు అసెంబ్లీ టికెట్లు 30 కార్పొరేషన్ చైర్మన్ పదవులు విద్యార్థి ఉద్యమకారులకు ఇచ్చిందని చెప్పిన విద్యార్థి నేతలు.. కాంగ్రెస్ పార్టీ సైతం ఈసారి విద్యార్థి ఉద్యమకార్లకు న్యాయం చేయాలని కోరారు. సెప్టెంబరు 2న మరోసారి భేటీ కానుంది పీఈసీ. మొదటి విడతలో 40 నుంచి 50 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులనే ప్రకటించేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అభ్యర్థుల ప్రకటనకు ముందు డీసీసీ అధ్యక్షుల సలహాలు స్వీకరించనుంది స్క్రీనింగ్ కమిటీ. ఈ సమావేశం తర్వాత….స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై సమావేశం కానుంది. డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను సేకరించనుంది. ప్రతి పార్లమెంట్ స్థానంలో రెండు సీట్లను…బీసీలకు కేటాయించేలా హస్తం పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు కమ్యూనిస్టులతోనూ…పొత్తులపై చర్చించనుంది. ఒక వేళ పొత్తులు కుదిరితే…2004 తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పని చేయనున్నారు.

పొన్నంకు బిఆర్ఎస్  వల.. 

హుస్నాబాద్ లో పోటీ చేయాలంటూ ఒత్తిడి..

కాంగ్రెస్ ను చీల్చేందుకు కుట్ర..

హైదరాబాద్ (ఏఆర్ మీడియా):

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అతి సునాయాసంగా గెలిచే హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం .. అక్కడ ఆ పార్టీని గెలవనీయకుండా చేసేందుకు బిఆర్ఎస్ పార్టీ కుట్రలకు తెర లేపింది . ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అతి సునాయాసంగా గెలిచే సీటు కావడం వల్ల , దాన్ని నియంత్రించేందుకు బిఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఉసి గొలుపుతూ హుస్నాబాద్ నియోజకవర్గ నుంచి పోటీ చేయాల్సిందిగా అంతర్గత భేరసారాలకు దిగినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి హుస్నాబాద్ సీటు గెలవడం నల్లేరు మీద నడకే.. అందుకే, దీనిపై బిఆర్ఎస్ పార్టీ కుట్రలు పన్నుతూ కాంగ్రెస్ పార్టీని చీల్చి , వర్గాలుగా విభజించి పబ్బం గడుపుకునేందుకు వెంపర్లాడుతుంది.

. నాన్ లోకల్ గా ఉన్న పొన్నం ప్రభాకర్ ను హుస్నాబాద్ లో పోటీ చేయాలని ఊసిగొల్పుతున్నట్లు సమాచారం ..ఇప్పటికే రెండు దఫాలుగా గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పై ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొని ఉండటం , పైగా , ప్రభుత్వ పాలన తీరుపై విసుగెత్తిపోవటం వల్ల టిఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తప్పేటట్లు లేవు.. బిఆర్ఎస్ పార్టీ గెలుపు పై ఆశలు వదులుకున్న సమయంలో పొన్నం ప్రభాకర్ అంది వచ్చిన ఆయుధంగా తయారయ్యారు.. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ కు టికెట్ ఇచ్చినట్లయితే బి ఆర్ ఎస్ పార్టీ గెలుపు సాధ్యమవుతుందని, ఆ పార్టీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అంచనా వేస్తున్నారు.. ఇందులో భాగంగానే ఆయనను అంతర్గతంగా ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం ..

మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి కే మద్దతు :

హుస్నాబాద్ నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే గా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రవీణ్ రెడ్డికి ప్రజల్లో గట్టిపట్టు ఉంది.. ఈసారి కచ్చితంగా ప్రవీణ్ రెడ్డి కి విజయ అవకాశాలు ఉన్నట్లు అనేక సర్వేలు వెల్లడించాయి.. ఇప్పటికే , ప్రవీణ్ రెడ్డి నియోజకవర్గంలోని అనేక మండలాల్లో పాదయాత్రలు చేసి ప్రజలకు చేరువ వుతున్నారు..

నియోజకవర్గంలో ప్రవీణ్ రెడ్డి సుపరిచిత నాయకుడు కావడం వల్ల ప్రతి గ్రామంలో ని అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు … ఈ విషయాన్ని తట్టుకోలేని బిఆర్ఎస్ నేతలు ఎలాగైనా ప్రవీణ్ రెడ్డిని నియంత్రించేందుకు పొన్నం ప్రభాకర్ ను రంగంలోకి దింపినట్లు స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం, స్థానిక అభ్యర్థికి టికెట్ ఇస్తే బాగుంటుందని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరికలు చేస్తున్నారు… ఏదేమైనాప్పటికీ, కాంగ్రెస్ పార్టీని చీల్చి మరోసారి బిఆర్ఎస్ పార్టీ గెలిచేందుకు కుట్రలు చేస్తుందని ప్రచారం సాగుతోంది ..

స్థానికులనే గెలిపిస్తాం :

కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం లోకల్ నాయకులను గెలిపిస్తామని చెప్తున్నారు . అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా ప్రవీణ్ రెడ్డికి మంచి పేరు ఉంది.. పైగా, ముల్కనూర్ సహకార బ్యాంక్ ద్వారా స్థానిక రైతులకు రుణాలు ఇప్పించడం, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజలందరికీ సహాయం చేసి, మంచి పేరు తెచ్చుకున్నారు.

దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు.. ఇలాంటి సమయంలో పార్టీ అధిష్టానం వర్గం ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇస్తే సునాయాసంగా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.. స్థానికులు కూడా లోకల్ నాయకులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేయడం గమనార్హం.

సీతక్కే మా సీఏం …?

కాంగ్రెస్‌ గెలిస్తే సీతక్కే సీఎం అంటూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ప్రకటన చేయ‌టంతో ఒక్క‌సారిగా కాంగ్రెస్ పార్టీలో రాజ‌కీయం వెడేక్కింది. దీని వెనుక ఉన్న వ్యూహమేంటి? అని ఆ పార్టీ నాయ‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. కాంగ్రెస్‌లో కుర్చీలాట స్టార్ట్ అయ్యింది. పార్టీలో ఒకరికి ఒకరు చెక్‌ పెట్టుకునే దిశగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి చెక్‌ పెట్టడానికి సీఎం అభ్యర్థిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను పార్టీలో సీనియర్లు తెరపైకి తీసుకువ‌చ్చారు. దాంతో ఆయన ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం భట్టికి చెక్‌ పెట్టడానికి సీతక్కను రేవంత్‌రెడ్డి తెరపైకి తీసుకువచ్చారని ప్ర‌చారం కొన‌సాగుతోంది.

దళితుడికి పోటీగా గిరిజన నేత సీతక్కను తెరపైకి తీసుకు రావడంతో పార్టీలో అటు సీనియర్లకు, ఇటు భట్టికి చెక్‌ పెట్టినట్టుగా ఉంటుందన్నది రేవంత్ వ‌ర్గం వ్యూహం అని కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రను రేవంత్‌రెడ్డి వ్యతిరేక శిబిరం తమకు అనుకూలంగా మార్చుకున్నది. ఖమ్మం సభలో భట్టిని రాహుల్‌ గాంధీ అభినందించారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగా ఏర్పాటు ఈ సభను రేవంత్‌రెడ్డి వ్యతిరేక వర్గీయులు భట్టి అభినందన సభగా మార్చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ములుగు ఎమ్మెల్యే సీతక్కకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెపై అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు పనికట్టుకుని విషప్రచారం చేస్తున్నారు. సీతక్క కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని.. ఆమె పార్టీ మారుతున్నారని తెగ హడావిడి చేశారు. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క లాంటి కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌లోకి రాబోతున్నారని వైరల్ చేశారు. ఉత్తమ్ సంగతి పక్కనపెడితే సీతక్క కాంగ్రెస్ పార్టీకి నమ్మకద్రోహం చేసే ప్రసక్తే లేదని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.

సీతక్క కుమారుడు సూర్య త్వరలో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారని.. ఆయన వచ్చే ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుంచి టిక్కెట్ కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది. సూర్యకు అధిష్టానం టిక్కెట్ ఇవ్వడానికి సుముఖంగా లేదని.. దీంతో సీతక్క కినుక వహించారని బీఆర్ఎస్‌కు చెందిన కొన్ని ఛానళ్లు కథనాలు ప్రసారం చేశాయి. సీతక్క త్వరలో బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారని ప్రచారం షురూ చేశాయి. అయితే ఆ ఆరోపణలపై ఎమ్మెల్యే సీతక్క స్వయంగా స్పందించి తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని.. తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. కొంచెం ఓపిక పడితే నేతలందరికీ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందని ఆమె తెలిపారు.

కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లేందుకు మాత్రమే సీతక్క లాంటి నేతను కూడా ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చాలా సాన్నిహిత్యంగా ఉండటం సహించలేని కొందరు నేతలు కావాలనే సీతక్కపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికాలో జరిగిన తానా సభల్లో సీతక్కపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు లేదని.. అవసరమైతే పార్టీ సీతక్కను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తుందని రేవంత్ వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో సీతక్క స్థానం ఏంటో అందరికీ క్లారిటీ వచ్చింది.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సీఎం పదవి దళితుడైన భట్టికే దక్కుతుందన్న ప్రచారాన్ని రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించే నాయకులు బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని తిప్పికొట్టేందుకు రేవంత్‌రెడ్డి వేసిన పాచికగా సీతక్క పేరును తెరపైకి తెచ్చి ఉంటారని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాలో ‘తానా’ సభ వేదికగా సీఎం అభ్యర్థిగా సీతక్క పేరును రేవంత్‌రెడ్డి ప్రకటించడం పార్టీలో సీనియర్లకు మింగుడు పడటం లేదు. రేవంత్‌ చేసిన ప్రతిపాదన భట్టికి చెక్‌ పెట్టడానికేనని పార్టీలో కొందరు నాయకులు అభిప్రాయపడుతుండగా, టీడీపీ నుంచి తన వెంట కాంగ్రెస్‌లోకి వచ్చిన సీతక్క అయితే తాను చెప్పినట్టు వింటుందన్నది ఆయన ఎత్తుగడ కావచ్చని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద సీతక్క పేరును రేవంత్‌రెడ్డి తెరపైకి తీసుకురావడంతో కాంగ్రెస్‌లో ఇంకో కొత్త పంచాయితీ రాజుకున్నట్టు అయింది.

తెలంగాణలో ఇప్ప‌టీకిప్పుడు పార్లమెంట్ ఎన్నిక‌లు జ‌రిగితే ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది ? ఏ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది ? అనే విష‌యాల‌పై ఢిల్లీ కేంద్రంగా ప‌నిచేస్తున్న పోల్ పల్స్ గ్రూప్ అనే సర్వే సంస్థ తాజాగా ఒక సర్వే నిర్వహించింది. తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనే దానిపై నియోజక వర్గాల వారీగా వివరాలు అందించింది. వివిధ వర్గాల నుంచి అభిప్రాయం సేకరించినట్లు ఆ సంస్థ  పేర్కొంది . తెలంగాణ‌ సిఎం కేసిఆర్‌ పై ప్రజల్లో వ్యతిరేకత అసహనం  స్పష్టంగా కనిపిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. అదేవిధంగా ధరల పెరుగుదల వల్ల సామాన్య మధ్య తరగతి వర్గాలు, నిరుద్యోగ సమస్య లతో  యువత  వ్యతిరేకంగా ఉంది. మైనార్టీ ,దళిత వర్గాల్లో  కూడా మోడీ సర్కార్ పై కూడా ప్రజల్లో వ్యతిరేకత క‌నిపిస్తోంద‌ని స‌ర్వేలో వెల్లడించింది.. రాహుల్ గాంధీ భార‌త్ జూడో యాత్ర తర్వాత ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ప‌స్ల్ అయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపుతున్న‌ట్లు ప్రకటించింది. పోల్ పల్స్ గ్రూప్ సంస్థ అందించిన వివరాల ప్రకారం

జహీరాబాద్ ,చేవెళ్ల, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, మల్కాజిగిరి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది

. భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్, మహబూబ్ నగర్ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది

.  బిఆర్ఎస్ భాగస్వామి వామ పక్షాల తో కలిసి  ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం పెద్దపల్లి స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది.

ఎంఐఎం పార్టీ హైదరాబాద్ కే పరిమితం అవుతుందని తెలిపింది.

కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీ మూడో స్థానానికి పడిపోనున్న‌ట్లు పోల్ పల్స్ గ్రూప్ సంస్థ స‌ర్వే రిపోర్టులో పెర్కొంది. 

పెద్దపల్లిలో బిఆర్ఎస్ బిజెపి మధ్య తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ బిఆర్ఎస్ కి అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది మిగతా అన్నిచోట్ల కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి మధ్యనే ప్రధానమైన పోటీ ఉంటుందని పోల్ పల్స్ గ్రూప్  వెల్లడించింది

 తెలంగాణ లో  కాంగ్రెస్ పార్టీ    సీనియర్  నాయకులు పార్టీ ని వదిలి పెట్టి  ఇతర పార్టీలలోచేరడానికిదారులువెతుక్కుంటున్నారు.2019 తర్వాత ఆ పార్టీ దేశ వ్యాప్తంగా బలహీన పడడం తో చాలా మంది సీనియర్లు పార్టీ ని విడిచిపెట్టి వెళ్లి పోయారు.వారంతా రాహుల్ గాంధీ వైఫల్యాలను ఎత్తి పొడుస్తూ ఆయన వల్లనే పార్టీ విడిచి వెళ్తున్నామని  విమర్శల వర్షం గుప్పించారు.  బాగా అధికారానికి అలవాటు పడ్డ నాయకులు తమ స్వార్థం కోసం పార్టీ విడిచి వెళ్తున్నారనేది జగమెరిగిన సత్యం.ఇతర పార్టీ ల లో చేరడానికి ఎదో ఒక స్టోరీ కావాలి కనుక  వారంతా రాహుల్ గాంధీ నే టార్గెట్ గా పెట్టుకున్నారు.సరిగ్గా తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ని విడిచి పెట్టి తమకు అనుకూలంగా వుండే భారతీయ రాష్ట్ర సమితిలో లేదా భారతీయ జనతా పార్టీ లో చేరేందుకు దారులు వెతుక్కుంటున్నారు. ఉత్తరాది లో పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని టార్గెట్ చేసినట్లే ఇక్కడ పి.సి.సి.అధ్యక్షుడు రెవంత్ రెడ్డి ని టార్గెట్  చేస్తున్నారు.ఇటు రాష్టం లో కానీ  అటు కేంద్రం లో కానీ కాంగ్రెస్ పార్టీ కనుచూపు మేరలో  అధికారం లోకి వచ్చేందుకు అవకాశం కనిపించక పోవడం తో కొంతమంది నాయకులు  తమ రాజకీయ  భవిష్యత్తు  పై  ఆందోళనతో ఉన్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టు కోవాలనే ఆలోచనతో  కాంగ్రెస్ పార్టీ ని విడిచి పెట్టేందుకు  సందర్భం సమయం కోసం ఎదురుచూస్తున్నారు

సోషల్ మీడియాలో తమను పథకం ప్రకారం రేవంత్ రెడ్డి దెబ్బ కొడుతున్నారని  ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఆరోపిస్తున్నారు  ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వ్యూహ కర్త సునీల్ ఆఫీస్ పై. దాడులు పోలీసులతో  జరిగిన సందర్భంలో ఆ విషయం బయటపడిందని వారు అంటున్నారు. దానికి కావాల్సిన సమాచారం అంతా తమ వద్ద ఉందని వారు అంటున్నారు. హైదరాబాద్ నగర సిపి ఆనంద్ తమకు అందజేశారని ఓ సీనియర్ నాయకుడు చెప్తున్నారు .

సునీల్ కనుగోలు పార్టీ కోసమే పనిచేస్తున్నారు. పార్టీలోని వ్యక్తులకు వ్యతిరేకంగా కాదు. ఉత్తమ్‌పై కూడా సునీల్ వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు… సీవీ ఆనంద్ మీకు ఎలా చెప్పారు ? మేముఎలా నమ్మాలి ? మునుగోడులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని అన్నప్పుడు మీరెక్కడ వున్నారు ? బీజేపీకి పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు ? మునుగోడులో లోపాయికారి ఒప్పందం చేసుకోలేదా ? దానికి సంబందించిన ఆధారాలు ఉన్నాయి సీనియర్లను    సూటిగా ప్రశ్నించారు .కాంగ్రెస్  పార్టీ కి చెందిన గూడూరు నారాయణ్ రెడ్డి ని బి.జె.పి లో చేర్పించింది ఉత్తమ్ కాదా అని  వారు అంటున్నారు.

కొంత మంది నాయకులు   చాలా కాలంగా   ముఖ్య మంత్రి కే.సి.ఆర్ కు  కోవర్ట్ లు గా   ఉంటున్నారనే విమర్శలు,ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ విమర్శలకు బలం చేకూర్చే  విదంగా    భట్టి విక్రమార్క,ఉత్తమ్ కుమార్ రెడ్డి,. జగ్గారెడ్డి, ,దామోదరం రాజనరసింహ్మ తో పాటు  పలువురు సీనియర్   నాయకులు శని వారం భట్టి ఇంట్లో సమావేశం నిర్వహించారు. ఇటీవల AICC  ప్రకటించిిిన కార్య వర్గం లో  అంతా తెలుగు దేశం పార్టీ కి చెందిన వారే ఉన్నారని  విమర్శలు లేవనెత్తారు.ఇక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పారు.అయితే ఈ సమావేశం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి వుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకరిద్దరే కాకుండా  పెద్ద ఎత్తున నాయకులను కార్య కర్తలను   పార్టీ మారేలా వారు  పావులను  కదుపుతున్నారని   భావిస్తున్నారు.పార్టీ కి అండగా ఉంటూ  వస్తున్న దళిత,రెడ్డి వర్గాలను తమ వైపు తిప్పుకునెందుకు  వ్యూహరచన చేస్తున్నారు.

2018 అసెంబ్లీ కి జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ను చూపిస్తూ తెలంగాణ వాదాన్ని ఉపయోగించుకొని ఏ విదంగా అధికారం లోకి వచ్చాడో అదే ఫార్ములాను కాంగ్రెస్ సీనియర్ లు ఎంచుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ,తెలుగు దేశం పార్టీ మాజీ నాయకుల పేరిట కాంగ్రెస్ పార్టీ ని  ఖాళీ చేయాలని వ్యూహంలో ఉన్నట్లు కనిపోస్తోంది. పార్టీ లో అసమర్థ పి సి.సి.నాయకుడిగా ముద్ర పడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి  పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడటం చాలా వింతగా  విచిత్రంగా

ఉందని ఆ పార్టీ కి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు  అన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే చేతులు ముడుచుకుని కూర్చున్న ఉత్తంకుమార్ రెడ్డి పార్టీ పరిస్థితిపై మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు మనో ధైర్యాన్ని అందించి పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న రేవంత్  రెడ్డి ని టార్గెట్ చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి వుందని వారు అంటున్నారు. వీరంతా రేపో మాపో బి.ఆర్.ఎస్ పార్టీ లో మరి కొంతమంది భారతీయ జనతా పార్టీ లో  చేరే   అవకాశం లేక పోలేదని రాజా కీయ పరిశీలకులు భావిస్తున్నారు.

New Roster of TS Govt earmarked only 3% posts for Muslims: CongressShabbir asks CM KCR to clarify on new Roster Points

• Any change in quota is a violation of SC status quo order: Shabbir

: Former Minister & TPCC Political Affairs Committee Convener Mohammed Ali Shabbir has expressed serious concern over reports of the State Government reducing the Muslim quota in government jobs from the existing 4% to 3%.

Addressing a press conference at Gandhi Bhavan on Friday, Shabbir Ali said that the State Government has recently released a GO prescribing the Roster Points for Direct Recruitment under Rules 22 and 22A of the Telangana State & Subordinate Service Rules 1969. In these new rules, the Muslim quota in jobs has been reduced to 3% instead of 4%. He informed that he has written a letter to the Chief Minister seeking clarification on the new Roster.

“As you are aware that 14 socially and economically backward groups, placed under the BC-E category, among Muslims are entitled to a 4% quota in government jobs and educational institutions since 2004-05 (Initially, it was 5% and it was reduced to 4% as per the directions of the Hon’ble High Court in 2007-08). This was challenged in the Andhra Pradesh High Court and then the matter went to the Supreme Court. The Apex Court granted the stay in March 2010 and ordered the continuation of the 4% Muslim quota until the matter is finally resolved by the Constitutional Bench of the Supreme Court. The matter is pending for hearing in the Supreme Court,” he said in the letter to the Chief Minister.

Shabbir Ali said that the 4% quota for Muslim groups under BC-E must be strictly implemented and any deviation would be a violation of the law and the contempt of stay granted by the Supreme Court. “The new Roster Points issued by the Telangana Government have reduced the Muslim quota to 3%. As per the Roster Points for Direct Recruitment, Roster numbers 19, 44 and 94 have been marked for candidates belonging to BC-E groups. Roster No 69, which should have been reserved for BC-E has been reserved for BC-B candidates. This means that the Muslim quota in government jobs has been reduced from 4% to 3%. This is illegal and unconstitutional,” he said.

The Congress leader said that the Chief Minister should take immediate note of this error and take corrective action. “A fresh Roster must be issued by ensuring 4% for Muslims. I also request you to take stern action against the officials responsible for this blunder,” he demanded.

Shabbir Ali said that the Telangana Government was not empowered to reduce the Muslim quota by issuing a GO. The 4% Muslim reservation was implemented after enacting a separate law in the then Andhra Pradesh Legislature which becomes applicable in Telangana State too since 2014. Further, the State Government has to maintain the status quo and continue the implementation of 4% reservation as ordered by the Supreme Court in March 2010 until the matter is disposed of by the Constitutional Bench. He said any change in the 4% Muslim quota would be an open contempt of the Supreme Court.

The former Leader of the Opposition in the Telangana Legislative Council said that TRS came to power in the 2014 elections on the promise of giving 12% reservation in jobs and education to poor Muslims. “KCR had promised to implement 12% Muslim reservation within four months after coming to power. He did not honour the promise even after eight years. Instead of being apologetic for his failure to fulfill the promise, KCR is illegally reducing the existing 4% Muslim reservation, introduced by previous Congress Govt in 2004-05, by 1% through a faulty Roster Points,” he alleged.

Shabbir Ali said that the Congress party would approach the court if the TRS Govt does not rectify its mistake and restore the 4% Muslim quota. 

Rahul Gandhi started the Bharat Jodo Yatra to provide assurance to the people in the face of the current difficult situation in India.

The Yatra which started from Kanyakumari, had entered Telangana via Karnataka and will enter Maharashtra tomorrow night. We will organize Bharat Jodo Garjana Sabha in Menuru village, Madnoor mandal in Jukkal Constituency of Kamareddy district as a thank you for conducting Bharat Jodo in Telangana and to bide a grand farewell to the Yatris. The Jodo Yatra was a grand success in Telangana because of the great support we got from the people in the state. Farmers, workers, intellectuals all participated in this yatra and expressed their solidarity with Rahul Gandhi.

Rahul Gandhi ji walked tirelessly from 6 am, well into the evening without even taking breaks to know and understand the problems of the people. Rahul ji started this yatra inspired by Mahatma Gandhi’s peaceful fight for the country’s freedom and by Indira Gandhi and Rajiv Gandhi, who sacrificed their lives for the country. Despite false raids but ED and CBI and the intelligence agencies warning about threats to his life, Rahul ji did not back down. This march is not for elections or votes but for the larger good of the country. Even knowing that Congress would lose power in Andhra Pradesh, Sonia Gandhi ji stood by her word and realized the 60-year-old dream of a separate Telangana. Now it is time for us to support Sonia Gandhi’s son Rahul Gandhi setting aside our political differences and agendas. The survival of the country is in danger.

Telangana state has rotted and decayed due to KCR’s corruption. Rahul Gandhi ji is through this padayatra is giving us a ray of hope in such darkness. That’s why people should march on and join Bharat Jodo Yatra. Telangana people should join us in huge numbers at 4 pm tomorrow and make the thanks giving meeting in Menuru a resounding success. I appeal to the Congress leaders and cadre in all the 119 constituencies in Telangana to participate in this gathering. Telangana people should display their massive support to the padayatra and that they are with Rahul ji, before the Yatra enters Maharashtra. We should show the country that the Jodo Yatra was most successful in our state. I request our friends in the media to also join Rahul’s padayatra for the sake of country.

After the Munugode election result is fully announced, I, along with the CLP leaders and the party’s senior leaders will respond to the matter and the other issues in Telangana issues.

There is an attempt to divide the people of the country in the name of caste, religion, language and region. The people of the country are insecure about the country’s future. The oppressed communities have no voice anymore. No one is born a leader, they only emerge as a leader in a crisis. Mahatma Gandhi, Nehru, Bose, Patel, all belong to this category. Since the last eight years, Modi, KCR and Amit Shah have been trying to divide this country. Rahul Gandhi ji has risen as a leader to lead us through these tough times. People view Rahul Gandhi ji as the leader who guides us and who will provide a direction to the country. Rahul ji is ready to make any sacrifice for the country.


Various communities are sharing their problems with Rahul ji during the yatra. They are bringing to his notice all the issues that their governments are not able to resolve. 80-year-olds are also walking with Rahul ji in this yatra. This is because people truly believe that Rahul ji will solve the current crises in our country. The Bharat Jodo Yatra is a great movement which will be etched in history.

I consider it my blessing to have been given the opportunity to participate in this historic yatra as a PCC President

.*Bhatti Vikramarka

The rulers of the country are least bothered about public oriented activities and are trying to create division between the people in the name of religion and caste and looting the country’s wealth to the crony capitalists.In this context, Rahul Gandhiji undertook the Bharat Jodo Yatra with a lofty goal to stand by the people of the country. This journey will remain forever in the history of the country. In Telangana, along with the Congress party members, people who want to save democracy also participated in the 15-day Bharat Jodo Yatra. As a note of gratitude towards the Jodo Yatra held in Telangana, we are organising a meeting at Menoor, Madnur Mandal, Kamareddy District. Our response about Munugode will be given only after the counting is completed.

Madhu Yashki Goud

Civil society also participated in Rahul Gandhiji’s Bharat Jodo Yatra along with eminent personalities like Yogendra Yadav and Prashant Bhushan. People of the country and the State are looking at Rahul Gandhiji as an alternative leader. Telangana state is very backward in the field of education. It is in second position from the bottom.The Nizam Sugars Factory was a key factor in the Telangana movement. But after KCR came to power in Telangana, Nizam Sugars was shut down. Some sugarcane farmers led by Jeevan Reddy met Rahul Gandhiji today. We will reopen the factory once we come to power.