కంటోన్మెంట్ ఓట్ల తొలగింపుపై రక్షణ మంత్రికి కేటీఆర్ లేఖ ఓట్ల తొలగింపు హక్కులను హరించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డు…
Postal jobs: దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఉద్యోగాల(postal jobs)కు దరఖాస్తు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ పోస్టులకు…
భారతదేశంలో అత్యంత గొప్పవైన హనుమాన్ పుణ్య క్షేత్రాల్లో మొదటిదిగా చెప్పుకునే స్థాయిలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించాలనీ, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ దేవాలయం తర్వాత…
ఏడేళ్ల వయసులో ఏపీ నుంచి అమెరికాకు వెళ్లిన అరుణ మిస్సోరి యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా…. తనను ఉన్నత స్థానానికి తీసుకెళ్లారంటూ మేరీలాండ్ ప్రజలకు కృతజ్ఞతలు అమెరికాలో…
మియావ్.. మియావ్ పిల్లి.. నిన్ను ఎవరు ఎత్తుకు పోయారంటా? అని పోలీసులు కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. దొంగలను పట్టుకోవడంలో.. శాంతిభద్రతలను కాపాడటంలో బిజీగా ఉండే పోలీసులకు…
గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది. ప్రభుత్వానికి ఆమెకు మధ్య ఏ విషయంలోనూ సరిపోకపోగా,కొన్ని విషయాల్లో గవర్నర్ ప్రభుత్వంపై నేరుగానే ఆరోపణలు సంధిస్తున్నారు.అటు ప్రభుత్వం కూడా…
ఆధార్ కార్డులో చిరునామాను మార్చుకోవడం మరింత సులభతరంగా మారింది. ఇంటిపెద్ద(హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ) అంగీకారంతో ఆధార్ పోర్టల్లో (ఆన్లైన్లో) చిరునామా సులువుగా మార్చుకోవచ్చని భారత విశిష్ట…
సృష్టిలో బంధాలు వేటికవే ప్రత్యేకం. అందునా అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇంకా ప్రత్యేకం. ఒకవైపు అన్న రాజకీయాల్లో భాగంగా విరామం లేకుండా భారత్ జోడో పాదయాత్ర చేపట్టి కుటుంబానికి…
డిజిపి ఎం మహేందర్ రెడ్డిని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ శుక్రవారం నాడు సన్మానించారు. హైదరాబాదులోని లకిడికాపూల్ హోం మంత్రి కార్యాలయంలో ప్రత్యేక కార్య్రమం…
పర్యావరణ పరిరక్షణకు ముప్పు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రియల్ ఎస్టేట్ ఈడెన్ గార్డెన్ తపోవన్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని సోషల్ జస్టిస్…
నష్టాలతో నడుస్తున్న తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ నెమ్మదిగా గట్టెక్కుతోంది . ఆర్దికంగా సంస్థను పటిష్ట పరిచేందుకు ఎండి సజ్జనరూ రాష్ట ప్రభుత్వం తోడ్పాటుతో చేస్తోన్న సంస్కరణలు …
అనకాపల్లి జిల్లాలో భారీ కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. చీడికాడ మండలం కోనాంలోని పంట పొలాల్లో ఏకంగా 12 అడుగుల గిరినాకు జనాలను పరుగులు పెట్టించింది. ఉదయాన్నే…
ఆండ్రాయిడ్ ఫోన్లు వదిలి ఐ ఫోన్లు కొంటున్న బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను టార్గెట్ చేసిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పదాధికారుల…
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ని వదిలి పెట్టి ఇతర పార్టీలలోచేరడానికిదారులువెతుక్కుంటున్నారు.2019 తర్వాత ఆ పార్టీ దేశ వ్యాప్తంగా బలహీన పడడం…
_పిల్లలకు బండి ఇస్తే మీరే జైలుకెళ్తారు.._కొత్త ట్రాఫిక్ రూల్స్!_యమ కఠినం _దేశంలోరోడ్డుప్రమాదాలనునివారించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ను అమలు చేయడంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.…
సూపర్ కార్లు అంటే ఎంతో ఇష్టపడే హైదరాబాద్ యువకుడు నసీర్ఖాన్ తాజాగా రూ.12 కోట్ల విలువైన అంతర్జాతీయ బ్రాండ్ ‘మెక్లారెన్ 765 ఎల్టీ’ కారు కొన్నారు. మెక్లారెన్…