

Indian Railways..త్వరలో పట్టాలెక్కనున్న స్లీపర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్..!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైల్వే ప్రాజెక్ట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో వందే భారత్ రైలు నడుస్తోంది. అయితే ఇప్పటివరకూ భారతీయ రైల్వే వందే...
Details

New Parliament… మాజీ స్పీకర్ మీరా కుమార్ ఆలోచనలకు రూపకల్పన చేసిన ప్రధాని మోడీ..!
మాజీ స్పీకర్ మీరా కుమార్ ఆలోచనలకు రూపాన్ని ఇచ్చిన రోజు కీలక నిర్ణయాలకు కొత్త ప్రజాస్వామ్య మందిరం వేదిక* టైమ్ దాటితే మైక్ కట్ ఎంపీలకు ట్యాబ్లు కొత్త పార్లమెంట్లో నేటి నుంచి మొదలు...
Details

Cabinet approves expansion of Ujjwala Yojana
75 lakh additional LPG connections to be released in 3 years It will take total number of PMUY beneficiaries to 10.35 crore The Union Cabinet,...
Details

తెలంగాణలో ఎన్నికల రేసు కు సిద్దమవుతున్న పార్టీలు ..గెలుపు కోసం వ్యూహాలు రూపొందిస్తోన్న నేతలు
తెలంగాణలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. కాంగ్రెస్,బి. జె. పి. బి ఆర్ ఎస్ పార్టీ లు అధికారం...
Details

స్కిల్ కేస్ లో నేను అప్రూవర్ గా మారలేదు .. కేసు ఒక పచ్చి బూటకం: రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్..!
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను నిందితునిగా చేర్చడం సరికాదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు ను కేసులో...
Details

చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్ట్ …రాజమండ్రి జైలుకు తరలింపు..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. ఆయనను కాసేపట్లో రాజమండ్రి...
Details

రేసు గుర్రాల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం …ఎన్నికల సెడ్యూల్ తర్వాతే అభ్యర్థుల ప్రకటన..!
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో స్పీడ్ పెరిగింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ కోసం భారీ సంఖ్యలో నేతలు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల జాబితాపై కమిటీ కసరత్తు సుదీర్ఘంగా సాగుతోంది. ఒక్కో నియోజకవర్గం...
Details

మైండ్ కంట్రోల్ టెక్నాలజీ పరిశోధనలు మానవాళికే ముప్పు ..ఎన్ఆర్ఐ తరుణ్ రావి
మైండ్ కంట్రోల్ పరిశోధనలో మానవులకు తెచ్చే అవకాశం ఉందని వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుందని మానవజాతిని బానిసలుగా మార్చే కుట్ర జరుగుతుందని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎన్నారై తరుణ్ ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన...
Details

గవర్నర్ గా సూపర్ స్టార్ రజనీకాంత్…?
సూపర్ స్టార్ రజినీకాంత్ గవర్నర్ కాబోతున్నారా..? తమిళనాడు లో ప్రస్తుత. రాజకీయ పరిస్థితులు రజినీకాంత్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. కొంత కాలం నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న రజినీకాంత్...
Details

ఆడపిల్ల పుట్టిందని…. చెత్త కుప్పలో పడేశారు.!
అడ శిశువు పుట్టిందని చెత్త కుప్పలో వదిలేసిన తల్లి తండ్రులు... కాలువలో పురిటి బిడ్డ ఏడుపులు విని ఆసుపత్రి తరలించిన స్థానికులు సంతానం లేక ఎంతో మంది దంపతులు పడుతున్న వేదన వర్ణనాతీతం. అలాంటిది...
Details

చివరి వరకు మనిషికి తోడుగా ఉండేది కమ్యూనికేషనే..!!
జీవితం ఎలిమినేషన్ నాలుగు దశలు 60 సంవత్సరాల వయస్సులో, కార్యాలయం మిమ్మల్ని తొలగిస్తుంది. మీ కెరీర్లో మీరు ఎంత విజయవంతమైన లేదా శక్తివంతంగా ఉన్నా, మీరు సాధారణ వ్యక్తిగా తిరిగి వస్తారు. కాబట్టి, మీ...
Details

ఇక ఫోన్లో ఇంటర్నెట్ డేటా లేకున్నా.. TV, OTT ప్రసారాలు చూడొచ్చు..!
ఫోన్లో ఇంటర్నెట్ డేటా లేకున్నా.. TV, OTT ప్రసారాలు చూడొచ్చు..! కొత్త టెక్నాలజీ వచ్చేస్తోంది..! బ్రాడ్ బాండ్, బ్రాడ్ కాస్ట్ సమ్మేళనమే ఈ డైరెక్ట్ 2 మొబైల్ టెక్నాలజీ.. మొబైల్స్లో ఎఫ్ఎం రేడియో ట్రాన్స్మిషన్...
Details

. సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు ఇస్రో సిద్ధం.. … శనివారం నిగిలోకి పీఎస్ఎల్వీ రాకెట్..!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రయాన్-3 విజయం తర్వాత మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధం అవుతోంది. సూర్యుడిపై అధ్యయనానికి 'ఆదిత్య ఎల్1' మిషన్ని నిర్వహించనుంది. రేపు ఉదయం 11.50 గంటకలు శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ...
Details

తెలంగాణ లో టీచర్ల బదిలీల ప్రక్రియ పై.. సర్కారు కీలక ప్రకటన!
టీచర్ల బదిలీల ప్రక్రియకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. కోర్టు తీర్పునకు లోబడి బదిలీలు చేయాలని అధికారులను ఆదేశించారు*. పారదర్వకతతో బదిలీల ప్రక్రియ నిర్వహించాలన్నారు. బదిలీల ప్రక్రియ విధి,...
Details

ఖమ్మం జిల్లాలో అదరగొట్టిన తుమ్మల… నెక్ట్స్ ఆయన దారెటు ..?
తుమ్మల... వాట్ నెక్ట్స్...? తెలంగాణ ఎన్నికల వేళ ఖమ్మం జిల్లా రాజకీయాలు.. ఆసక్తిగా మారాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తేల్చిచెప్పిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నెక్ట్స్ ఏం చేయబోతున్నారు. ఏ పార్టీ...
Details

సార్.. నన్ను గుర్తుపట్టారా..? నా ప్రాణాలు కాపాడింది మీరే..!!
సార్.. నన్ను గుర్తుపట్టారా..? నా ప్రాణాలు కాపాడింది మీరే సాయం చేసిన మనిషిని అవసరం తీరాక మరిచిపోతున్న రోజులివి. కానీ ఓ మహిళ మాత్రం తన ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారిని మరిచిపోలేదు... రెజిమెంటల్బజార్,...
Details

భాగ్యనగరం లో భూమి భలే చౌక…. 350 రూపాయలకే గజం భూమి …!!
నగరం నడిబొడ్డున రూ. 350 కే గజం కేకే తనయులకు అప్పనంగా రూ. కోట్ల భూ పంపిణీ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కి 425 గజాలు కె.కే. కొడుకు వెంకటేశ్వరరావుకు 1161 గజాల...
Details

అవమానం తో రగిలిపోతున్న ఎర్ర దళం ….గులాభి దండు ను నలిపేస్తామని శపధం..!
తెలంగాణలో కామ్రేడ్లు రగిలిపోతున్నారు. కేసీఆర్ మమ్మల్ని ఘోరంగా అవమానించారని, వాడుకుని వదిలేశారని ఫైర్ అవుతున్నారు. కేసీఆర్కు మా తడాక ఏమిటో చూపిస్తామంటూ ఎర్ర జెండా సాక్షిగా... వామపక్షాల నేతలు శపథం చేస్తున్నారు. ఈనేపధ్యంలో హైదరాబాద్లో...
Details

.బి.ఆర్.ఎస్ కి దిమ్మదిరిగే షాక్ ఇవ్వనున్నభారతీయ జనతా పార్టి ..!
తెలంగాణ బీజేపీలో మార్పు మొదలైంది. అసెంబ్లీఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందేఅభ్యర్ధులజాబితానుప్రకటించాలనుకుంటుంది. ఇటీవల ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ అభ్యర్ధుల పస్ట్ లిస్ట్ అధిష్టానం ప్రకటించింది. మరి కొద్ది రోజుల్లో తెలంగాణ...
Details

కెసిఆర్ నయా ట్రెండ్ ….అభ్యర్థులను ప్రకటించాక మంత్రివర్గ విస్తరణ..!
అభ్యర్థులను ప్రకటించాక మంత్రివర్గ విస్తరణ చరిత్రలో నిలువనున్న సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటే ఏదైనా, ఎంతకైనా తెగిస్తారు.. అనుకున్నది సాధిస్తారు అదే గులాబీ బాస్ లో ఉన్న ధైర్యం.. సాహసోపేతమైన నిర్ణయం గా...
Details

తెలంగాణలో గులాభి దళానికి ఎదురుగాలి …. దళ పతి ఎంత ప్రయత్నించిన 25 దాటడం కష్టమే..!
బీఆర్ఎస్ గెలిచేది 15 మంది మాత్రమే గెలుపు బాటలో ముగ్గురు మంత్రులు ...10 మంది ఎమ్మెల్యేలు ఆర్భాటంగా 115 అభ్యర్థుల ప్రకటనతో తలకిందులు ఎన్నికల నాటికి కష్టపడితే మరో 10 సీట్లు ఆనాటి ఎన్టీఆర్...
Details

గులాబీ సార్ కు షాక్ ఇచ్చిన ఎన్నికల సర్వే… కారుకు 25 సీట్లేనట…!!
సీఎం కేసీఆర్ కు సర్వేల షాక్ -- అధికారంలోకి కాంగ్రెస్ -- బిఆర్ఎస్ 20 -25 -- కాంగ్రెస్ 80- 90 -- బిజెపి 5- 8 -- ఎంఐఎం 7 - 8...
Details

Cantonment board Elections..ఓట్ల తొలగింపు హక్కులను హరించడమే:KTR
కంటోన్మెంట్ ఓట్ల తొలగింపుపై రక్షణ మంత్రికి కేటీఆర్ లేఖ ఓట్ల తొలగింపు హక్కులను హరించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఓట్ల తొలగింపుపై రక్షణ మంత్రి...
Details

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఉద్యోగాలు…అప్లై కి చివరితేది … ఫిబ్రవరి 16…
Postal jobs: దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఉద్యోగాల(postal jobs)కు దరఖాస్తు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకొనేందుకు ఇంకా ఒక్కరోజే...
Details

కొండగట్టు అంజన్నకు మరో 500 ల కోట్లు..
భారతదేశంలో అత్యంత గొప్పవైన హనుమాన్ పుణ్య క్షేత్రాల్లో మొదటిదిగా చెప్పుకునే స్థాయిలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించాలనీ, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ దేవాలయం తర్వాత తెలంగాణ నుంచి మరొక పుణ్య క్షేత్రం...
Details

తెలంగాణలో హస్తం హవా…. 7 పార్లమెంటు స్థానాలు దక్కించుకునే అవకాశం… పోల్ పల్స్ గ్రూప్ సర్వేలో వెల్లడి
తెలంగాణలో ఇప్పటీకిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది ? ఏ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది ? అనే విషయాలపై ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న...
Details

2000 రూపాయల నోట్ల ను ఉపసంహరించే యోచనలో మోడీ సర్కారు..!
2000 నోట్ల మీద పరిమితి. కనుమరుగు కానున్న గులాబీ నోట్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు మంగళవారం ఉదయం నుండి దేశంలోని అన్ని బ్యాంకుల మీద కొత్త నియమాలను అమలులోకి తీసుకు...
Details

అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ.. మేరీలాండ్ గవర్నర్గా అరుణా మిల్లర్
ఏడేళ్ల వయసులో ఏపీ నుంచి అమెరికాకు వెళ్లిన అరుణ మిస్సోరి యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా.... తనను ఉన్నత స్థానానికి తీసుకెళ్లారంటూ మేరీలాండ్ ప్రజలకు కృతజ్ఞతలు అమెరికాలో మరో తెలుగు మహిళ చరిత్ర సృష్టించారు....
Details

ఖరీదైన పిల్లి మాయం.. పరుగులు తీసిన పోలీసులు..!
మియావ్.. మియావ్ పిల్లి.. నిన్ను ఎవరు ఎత్తుకు పోయారంటా? అని పోలీసులు కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. దొంగలను పట్టుకోవడంలో.. శాంతిభద్రతలను కాపాడటంలో బిజీగా ఉండే పోలీసులకు ఒక పిల్లి ఎక్కడలేని తలనొప్పి తెచ్చిపెట్టింది....
Details

తెలంగాణ గవర్నర్ తమిళ్సై సౌందర్ రాజన్ బదిలీ?
గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది. ప్రభుత్వానికి ఆమెకు మధ్య ఏ విషయంలోనూ సరిపోకపోగా,కొన్ని విషయాల్లో గవర్నర్ ప్రభుత్వంపై నేరుగానే ఆరోపణలు సంధిస్తున్నారు.అటు ప్రభుత్వం కూడా ఆమెను కీలక విషయాల్లో పక్కనబెడుతోంది. తెలంగాణలో...
Details

ఆధార్ కార్డు’లో అడ్రస్ మార్పు మరింత సులభతరం
ఆధార్ కార్డులో చిరునామాను మార్చుకోవడం మరింత సులభతరంగా మారింది. ఇంటిపెద్ద(హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ) అంగీకారంతో ఆధార్ పోర్టల్లో (ఆన్లైన్లో) చిరునామా సులువుగా మార్చుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ఒక ప్రకటనలో...
Details

అన్నా చెల్లెలు అంటే ….రాహుల్ గాంధీ ప్రియాంకలా ఉండాలి…!
సృష్టిలో బంధాలు వేటికవే ప్రత్యేకం. అందునా అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇంకా ప్రత్యేకం. ఒకవైపు అన్న రాజకీయాల్లో భాగంగా విరామం లేకుండా భారత్ జోడో పాదయాత్ర చేపట్టి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. మరోవైపు ఆ సోదరి...
Details

డిజిపి మహేందర్ రెడ్డిని సన్మానించిన హోం మంత్రి మహమూద్ అలీ..
డిజిపి ఎం మహేందర్ రెడ్డిని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ శుక్రవారం నాడు సన్మానించారు. హైదరాబాదులోని లకిడికాపూల్ హోం మంత్రి కార్యాలయంలో ప్రత్యేక కార్య్రమం జరిగింది. ఈ సందర్భంగా చార్మినార్ జ్ఞాపికను...
Details

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికిన గవర్నర్, ముఖ్యమంత్రి
*శీతాకాల విడిది కోసం ఈరోజు హైదరాబాద్ లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకున్న రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి శ్రీ కె....
Details

TSRTC లో కొత్త. సూపర్ లగ్జరీ బస్సులు..
నష్టాలతో నడుస్తున్న తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ నెమ్మదిగా గట్టెక్కుతోంది . ఆర్దికంగా సంస్థను పటిష్ట పరిచేందుకు ఎండి సజ్జనరూ రాష్ట ప్రభుత్వం తోడ్పాటుతో చేస్తోన్న సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కాలం చెల్లిన బుస్సులను ...
Details

King Cobra ..కింగ్ కోబ్రాన్ చూసి పరుగులు తీసిన జనం
అనకాపల్లి జిల్లాలో భారీ కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. చీడికాడ మండలం కోనాంలోని పంట పొలాల్లో ఏకంగా 12 అడుగుల గిరినాకు జనాలను పరుగులు పెట్టించింది. ఉదయాన్నే పొలం పనుల కోసం వెళ్లిన రైతులు...
Details

ఐఫోన్లు కొనుక్కోండి …క్యాడర్ కు సూచించిన బిజెపి నేత బండి సంజయ్
ఆండ్రాయిడ్ ఫోన్లు వదిలి ఐ ఫోన్లు కొంటున్న బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను టార్గెట్ చేసిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పదాధికారుల సమావేశంలో నేతల ఫోన్ల ట్యాపింగ్ అంశంపై...
Details

కారు ఎక్కేందుకు రెడి అవుతున్న కాంగీయులు… లిస్ట్ లో ఉత్తమ్ బట్టి.జగ్గా రెడ్డి, దామోదర్, తో పాటు పలువురు సీనియర్లు
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ని వదిలి పెట్టి ఇతర పార్టీలలోచేరడానికిదారులువెతుక్కుంటున్నారు.2019 తర్వాత ఆ పార్టీ దేశ వ్యాప్తంగా బలహీన పడడం తో చాలా మంది సీనియర్లు పార్టీ...
Details

మైనర్లు వాహనం నడిపితే వాహన యజమానికి 25 వేల జరిమాన..
_పిల్లలకు బండి ఇస్తే మీరే జైలుకెళ్తారు.._కొత్త ట్రాఫిక్ రూల్స్!_యమ కఠినం _దేశంలోరోడ్డుప్రమాదాలనునివారించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ను అమలు చేయడంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అతివేగం, హెల్మెట్, లైసెన్స్ లేకుండా వాహనం...
Details

India stands atop in IT, digital tech: Chandrababu Naidu
Hyderabad, Dec 16: No country can beat India on digital and information technology because the country has the largest number of youth, said the former...
Details

.12 కోట్ల కారు…కొనుగోలు చేసిన Hyderabad పాతబస్తీ యువకుడు
సూపర్ కార్లు అంటే ఎంతో ఇష్టపడే హైదరాబాద్ యువకుడు నసీర్ఖాన్ తాజాగా రూ.12 కోట్ల విలువైన అంతర్జాతీయ బ్రాండ్ ‘మెక్లారెన్ 765 ఎల్టీ’ కారు కొన్నారు. మెక్లారెన్ కంపెనీ కొద్ది నెలల క్రితం భారత్లో(ముంబయి)...
Details

దొంగా…మజాకా…. ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ వాహానాన్నే ఎత్తుకెళ్లి పోయాడు
ఓ దొంగ పోలీసుల కె షాకిచ్చాడు. ఏకంగా పార్కింగ్ చేసిన పెట్రోలింగ్ వాహానాన్నే ఎత్తుకొని వెళ్లి పోయాడు. ఈ సంఘటన సూర్య పేటలో గురువారం చోటుచేసుకుంది. సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద పోలీస్ లో...
Details

2,000 నోట్లు ఉంటే మార్చుకోవాలి.. త్వరలోనే రద్దు..! రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజ్యసభలో మాట్లాడిన ఆయన.. రూ.2000 నోట్లను దశల వారీగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ పెద్ద నోట్లు ఉన్న వారు...
Details

రాహుల్ గాంధీ ని చూడడానికి వెళ్తే సస్పెండ్ చేశారు..Madhya Pradesh school teacher suspended for taking part in Bharat Jodo Yatra
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేశారు. సర్వీసు కండక్ట్ రూల్స్ ను అతిక్రమించాడనే ఆరోపణలతో...
Details

Iam a failure Politician..Pavan Kalyan నేను రాజకీయంగా అపజయం పొందిన వ్యక్తిగానే భావిస్తాను. .. .. జనసేన అధినేత.పవన్ కళ్యాణ్
మీ విజయాలే జాతికి సంపద • అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి... మీకు మీరే రోల్ మోడల్ కావాలి • జయాపజయాలను సమానంగా స్వీకరించండి • పరాజయంలోనే జయం దాగి ఉంది • ప్రతికూల...
Details

త్వరలో భారత్ మార్కెట్ లో చైనా మహిళల అమ్మకం …Watch VideoSee… How a man-made woman talks.. .
ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరుగుతున్న అభివృద్ధితో విప్లవాత్మమైన వింతలు విశేషాలు ఆవిష్కృతమవుతున్నాయి. మనం కొన్నేళ్ల క్రితం రజినీకాంత్ సినిమా చూశాం మనిషి తయారు చేసిన రోబో అత్యంత శక్తివంతంగా తయారై మనుషుల మీదనే...
Details
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో హజ్ టెర్మినల్ సమీపంలో నిర్మించిన టెర్మినల్ మూసి వేత
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అంతర్జాతీయ టెర్మినల్ శాశ్వతంగా మూసి వేత శంషాబాద్ ఎయిర్పోర్టులో అంతర్జాతీయ ప్రయాణికుల డిపార్చర్స్ కోసం ఏర్పాటు చేసిన టెర్మినల్ ఇకపై మూతపడనుంది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఆ టెర్మినల్ను...
Details

ముఖ్యమంత్రి కే.సి.ఆర్ పాదాలను ఒక్కసారి కాదు వంద సార్లు మొక్కుతా……
*ఒక్కసారి కాదు వంద సార్లు మొక్కుతా *తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు *కేసీఆర్ నాకు పితృ సామానులు,,,ఆయన పాద పద్మాలు తాకడం నా అదృష్టంగా భావిస్తా *కొత్తగూడెం వనమహోత్సవ వేడుకలో డీహెచ్ గడల...
Details

!ఒకప్పుడు రైల్లో టి.టి ని చూసి సీట్ కింద దాచుకున్న బాలిక…. నేడు లక్షల కోట్లకు అధిపతి..
ఇది కథ కాదు... ఒక చిన్న సహాయం ఆమె జీవితాన్నే మార్చేసింది.... ఒకసారి ముంబై నుండి బెంగుళూరు వెళ్లే రైలులో డ్యూటీలో ఉన్న TTE (ట్రైన్ టికెట్ ఎగ్జామినర్) సీటు కింద దాక్కున్న ఒక...
Details

ప్రజా ప్రతి నిధులు సమాజం లో హుందాగా ఉండాలి.. ..సుప్రీం కోర్ట్
*ప్రజా ప్రతినిధులు నోరు అదుపులో ఉంచుకోవాలి: సుప్రీం కోర్టు..!* ప్రజా ప్రతినిధులు, మంత్రులు స్వీయ నియంత్రణతో పని చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. దేశ ప్రజలను కించపరిచేవిధంగా, చులకనగా మాట్లాడకూడదని పేర్కొంది.ఇది రాతరూపంలో లేని నిబంధన...
Details

షూటింగ్ లో కళ్ళు తిరిపడిపోయిన నాగ శౌర్య… హుటాహుటిన ఆస్పత్రికి తరlలింపు
Breaking News డిహైడ్రేట్ కావడతో షూటింగ్ లో కళ్ళు తిరిగి పడ్డ హీరో నాగశౌర్య.. AIG హాస్పిటల్ లో చికిత్స ఆందోళన పడవలసిన అవసరం లేదు.. డీహైడ్రేషన్ వల్లే కళ్ళు తిరిగి పడ్డారు... TUESEDAY ...
Details

ముదురుతున్న గవర్నర్ల వివాదం…. Kerala Governorను ఛాన్స్లర్ పదవి నుంచి తొలగిస్తూ కేరళ సర్కార్ ఆర్డినెన్స్
దేశం లో గవర్నర్ వ్యవస్థ వివాదం మరింత ముదురుతోంది, తాజాగా కేరళ సర్కార్ విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్ ను తప్పించింది.దేశం లో గవర్నర్ వ్యవస్థపై 1985లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముఖ్యమంత్రి...
Details

అటవీ శాఖ ఆద్వర్యంలో పులుల అభయారణ్యాల్లో ఎకో టూరిజంగా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం… మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి
*వరల్డ్ వైడ్ ఫండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గోల్ఫ్ ఫర్ వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ చారిటీ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. గోల్ఫ్...
Details