ఏపిలో మూడు పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో అధికార వైసీపీకి పట్టబద్రులు షాకిచ్చారు .. వీటిలో రెండు స్థానాలు టీడీపీ కైవసం చేసుకోగా పశ్చిమ రాయలసీమ…
కంటోన్మెంట్ ఓట్ల తొలగింపుపై రక్షణ మంత్రికి కేటీఆర్ లేఖ ఓట్ల తొలగింపు హక్కులను హరించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డు…
డాక్టర్ చెరుకు సుధాకర్. ను చంపేస్తానని బెదిరించిన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని పలువురు బీసీ నేతలు డిమాండ్ చేశారు…
ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్కు మేలు చేసేందుకు ఏపీలో బీఆర్ఎస్ విస్తరించినట్లు ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలొస్తున్నాయి. కాపుల ఓట్లను చీల్చి టీడీపీకి నష్టం చేసేందుకు కాపు…
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటనను పోలీసులే అడ్డుకోవడం దుర్మార్గం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రతి పోలీసు అధికారి పేరును డైరీలో నోట్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఎవర్ని వదిలపెట్టేది…
భారతదేశంలో అత్యంత గొప్పవైన హనుమాన్ పుణ్య క్షేత్రాల్లో మొదటిదిగా చెప్పుకునే స్థాయిలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించాలనీ, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ దేవాలయం తర్వాత…
ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొద్ది రోజుల క్రితం పట్టణంలో హిందువులకు వ్యతిరేకంగా కొన్ని క్రైస్తవ సంస్థలు ర్యాలీ నిర్వహించడంతో వివాదం మొదలైంది.…
మోదీ ప్రభుత్వం సహకరించకున్నా… ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్న ఆగని అభివృద్ధి - అందుకు సీఎం కేసీఆర్ దార్శనికత, రాజనీతజ్ఞతే కారణం - అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ…
జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటి స్థలాల హామీని నిలబెట్టుకోవాలని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని, పేదవాళ్ళకు 100 గజాల ఇళ్ల…
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తున్న తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ 15 జనవరి 2023 న…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉన్నత న్యాయస్థానం తీర్పు దృష్ట్యా సీఎస్…
గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది. ప్రభుత్వానికి ఆమెకు మధ్య ఏ విషయంలోనూ సరిపోకపోగా,కొన్ని విషయాల్లో గవర్నర్ ప్రభుత్వంపై నేరుగానే ఆరోపణలు సంధిస్తున్నారు.అటు ప్రభుత్వం కూడా…