Regional

ఆంధ్రప్రదేశ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి హవా..!

ఏపిలో మూడు ప‌ట్ట‌బ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల‌లో అధికార వైసీపీకి ప‌ట్ట‌బ‌ద్రులు షాకిచ్చారు .. వీటిలో రెండు స్థానాలు టీడీపీ కైవసం చేసుకోగా పశ్చిమ రాయలసీమ…

हैदराबाद के सिकंदराबाद स्वप्नलोक वाणिज्यिक समुदाय में भीषण आग लगने से पांच लोगों की मौत

हैदराबाद सिकंदराबाद में गुरुवार शाम को भीषण आग लग गई.स्वपना लोक कमर्शियल कॉम्प्लेक्स में हुए इस हादसे में पांच लोगों…

Cantonment board Elections..ఓట్ల తొలగింపు హక్కులను హరించడమే:KTR

  కంటోన్మెంట్‌ ఓట్ల  తొలగింపుపై రక్షణ మంత్రికి కేటీఆర్‌ లేఖ ఓట్ల తొలగింపు హక్కులను హరించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ అన్నారు. కంటోన్మెంట్‌ బోర్డు…

లోకేష్ ను కలిసిన మదనపల్లి విద్యార్థి, యువజన సంఘాల జెఎసి ప్రతినిధులు :

 మదనపల్లి విద్యార్థి, యువజన జెఎసి ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. • మదనపల్లిలో 1915లో స్థాపితమైన బిటి కళాశాల ఎంతోమందిని ఉన్నత…

కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్ సభ్యత్వాని రద్దు చేయాలి: బిసి నేతల డిమాండ్.

డాక్టర్ చెరుకు సుధాకర్. ను చంపేస్తానని బెదిరించిన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని పలువురు బీసీ నేతలు డిమాండ్ చేశారు…

కెసిఆర్ ను బదనాం చేయడానికి లిక్కర్ కేస్ లో నన్ను ఇరికించారు ….కావాలంటే నన్ను జైల్లో వేసుకోండి …అనవసరమైన విమర్శలు చేయకండి.. :MLC Kavitha

ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్‌కు మేలు చేసేందుకు ఏపీలో బీఆర్ఎస్ విస్తరించినట్లు ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలొస్తున్నాయి. కాపుల ఓట్లను చీల్చి టీడీపీకి నష్టం చేసేందుకు కాపు…

ఎమ్మెల్సీ ఫలితాలపై అడ్వాన్స్ గా చేతులు ఎత్తేసిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ…!!

ఎమ్మెల్సీ ఎన్నికలలో అనుకూల ఫలితాలు వస్తాయో రావో అని అనుమానంలో అధికార  వై ఎస్ సి పి  ఉన్నట్లు  కనిపిస్తోంది . విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన మంత్రి…

చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం దుర్మార్గం : పయ్యావుల కేశవ్

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటనను పోలీసులే అడ్డుకోవడం దుర్మార్గం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రతి పోలీసు అధికారి పేరును డైరీలో నోట్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఎవర్ని వదిలపెట్టేది…

కొండగట్టు అంజన్నకు మరో 500 ల కోట్లు..

భారతదేశంలో అత్యంత గొప్పవైన హనుమాన్ పుణ్య క్షేత్రాల్లో మొదటిదిగా చెప్పుకునే స్థాయిలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించాలనీ, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ దేవాలయం తర్వాత…

క్రిస్టియన్ సంఘాలకు వ్యతిరేకంగా పాలకొల్లులో హిందూ సంఘాల భారీ ర్యాలీ

ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొద్ది రోజుల క్రితం పట్టణంలో హిందువులకు వ్యతిరేకంగా కొన్ని క్రైస్తవ సంస్థలు ర్యాలీ నిర్వహించడంతో వివాదం మొదలైంది.…

గులాబీమ‌య‌మైన …. నాందేడ్…

నాందేడ్ స‌భ‌కు స‌ర్వం సిద్ధం* దారులన్నీ నాందేడ్ వైపే గులాబీమ‌య‌మైన నాందేడ్ ప‌ట్ట‌ణం *రేపే సీయం కేసీఆర్ స‌భ.. బీఆర్ఎస్ సభకు నాందేడ్ పట్టణం స‌ర్వం సిద్ధమైంది.…

మోదీ ప్రభుత్వం సహకరించకున్నా… తెలంగాణ అభివృద్ధి లో దూసుకు పొతోంది …MLC Kavitha

మోదీ ప్రభుత్వం సహకరించకున్నా… ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్న ఆగని అభివృద్ధి ‌- అందుకు సీఎం కేసీఆర్ దార్శనికత, రాజనీతజ్ఞతే కారణం ‌- అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ…

జర్నలిస్టులకు ఇంటి స్థలాల కోసం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చండి :ఎమ్మెల్యే. జగ్గారెడ్డి

జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటి స్థలాల హామీని నిలబెట్టుకోవాలని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని, పేదవాళ్ళకు 100 గజాల ఇళ్ల…

.पूर्व सांसद वाईएस विवेकानंद रेड्डी हत्याकांड में कडप्पा सांसद अविनाश रेड्डी को सीबीआई का नोटिस

आंध्र प्रदेश के मुख्यमंत्री जगनमोहन रेड्डी के चाचा और पूर्व सांसद वाईएस विवेकानंद रेड्डी की हत्या का मामला दिन-ब-दिन नए…

यदाद्री में लक्ष्मी नरसिम्हा स्वामी की मौजूदगी में पंजाब दिल्ली तेलंगाना के मुख्यमंत्री.. मान केजरीवाल केसीआर

भारत राष्ट्र समिति सभा में हिस्सा लेने आए तीनों मुख्यमंत्रियों ने यदाद्री मंदिर में दर्शन किए। तेलंगाना के मुख्यमंत्री ने…

ఆదివారం నుండి తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనున్న తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్

రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తున్న తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 15 జనవరి 2023 న…

తెలంగాణపై బీజేపీ సీరియస్ ఫోకస్ …. ఫిబ్రవరి లో రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే యోచనలో అధిష్టానం..!

తెలంగాణలో బీజేపీ ప్లాన్ చేంజ్ ప్రత్యేక ఫోకస్ పెట్టిన అధిష్టానం కనీసం 12 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించేందుకు రెడీ అవుతున్న యాక్షన్ ప్లాన్ తెలంగాణలో…

సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను రిలీవ్‌ చేస్తూ డీఓపీటీ ఉత్తర్వులు.. . 12వ తేదీ లోపు ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉన్నత న్యాయస్థానం తీర్పు దృష్ట్యా సీఎస్‌…

తెలంగాణ గవర్నర్ తమిళ్‌సై సౌందర్ రాజన్ బదిలీ?

గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది. ప్రభుత్వానికి ఆమెకు మధ్య ఏ విషయంలోనూ సరిపోకపోగా,కొన్ని విషయాల్లో గవర్నర్ ప్రభుత్వంపై నేరుగానే ఆరోపణలు సంధిస్తున్నారు.అటు ప్రభుత్వం కూడా…

ప్రభత్వ ఉద్యోగుల తో కె.సి.ఆర్.ది ఆత్మ బంధం…బండి సంజయ్ కి కల్వకుంట్ల కవిత కౌంటర్

ఉద్యోగులు కేసీఆర్  తొత్తులు కాదు, ఆత్మబందువులు: బండి సంజయ్ కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ టీఎన్జీవో తో , తెలంగాణ ఉద్యోగులతో భారత రాష్ట్ర సమితికి, కేసీఆర్…