ఏపిలో మూడు పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో అధికార వైసీపీకి పట్టబద్రులు షాకిచ్చారు .. వీటిలో రెండు స్థానాలు టీడీపీ కైవసం చేసుకోగా పశ్చిమ రాయలసీమ…
ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్కు మేలు చేసేందుకు ఏపీలో బీఆర్ఎస్ విస్తరించినట్లు ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలొస్తున్నాయి. కాపుల ఓట్లను చీల్చి టీడీపీకి నష్టం చేసేందుకు కాపు…
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటనను పోలీసులే అడ్డుకోవడం దుర్మార్గం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రతి పోలీసు అధికారి పేరును డైరీలో నోట్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఎవర్ని వదిలపెట్టేది…
మోదీ ప్రభుత్వం సహకరించకున్నా… ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్న ఆగని అభివృద్ధి - అందుకు సీఎం కేసీఆర్ దార్శనికత, రాజనీతజ్ఞతే కారణం - అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ…
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తున్న తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ 15 జనవరి 2023 న…
చంద్రబాబు కుప్పం పర్యటన టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జి *పది మందికి గాయాలు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటూ…
గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ లో ముగ్గురు మరణించడం దురదృష్టకరమని వైయస్సార్సీపి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు ఈ సంఘటనను గోరంతల కొండంతలుగా చేసి…
వచ్చే ఎన్నిల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేతలు…
సొంత సర్కార్పై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మరోసారి దాడికి దిగారు. ఈయన నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా సమీక్ష సమావేశంలో…
బెంగళూరు: గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి (Gali Janardhana Reddy) విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు…