Politics

ఆంధ్రప్రదేశ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి హవా..!

ఏపిలో మూడు ప‌ట్ట‌బ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల‌లో అధికార వైసీపీకి ప‌ట్ట‌బ‌ద్రులు షాకిచ్చారు .. వీటిలో రెండు స్థానాలు టీడీపీ కైవసం చేసుకోగా పశ్చిమ రాయలసీమ…

లోకేష్ ను కలిసిన మదనపల్లి విద్యార్థి, యువజన సంఘాల జెఎసి ప్రతినిధులు :

 మదనపల్లి విద్యార్థి, యువజన జెఎసి ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. • మదనపల్లిలో 1915లో స్థాపితమైన బిటి కళాశాల ఎంతోమందిని ఉన్నత…

కెసిఆర్ ను బదనాం చేయడానికి లిక్కర్ కేస్ లో నన్ను ఇరికించారు ….కావాలంటే నన్ను జైల్లో వేసుకోండి …అనవసరమైన విమర్శలు చేయకండి.. :MLC Kavitha

ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్‌కు మేలు చేసేందుకు ఏపీలో బీఆర్ఎస్ విస్తరించినట్లు ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలొస్తున్నాయి. కాపుల ఓట్లను చీల్చి టీడీపీకి నష్టం చేసేందుకు కాపు…

ఎమ్మెల్సీ ఫలితాలపై అడ్వాన్స్ గా చేతులు ఎత్తేసిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ…!!

ఎమ్మెల్సీ ఎన్నికలలో అనుకూల ఫలితాలు వస్తాయో రావో అని అనుమానంలో అధికార  వై ఎస్ సి పి  ఉన్నట్లు  కనిపిస్తోంది . విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన మంత్రి…

చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం దుర్మార్గం : పయ్యావుల కేశవ్

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటనను పోలీసులే అడ్డుకోవడం దుర్మార్గం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రతి పోలీసు అధికారి పేరును డైరీలో నోట్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఎవర్ని వదిలపెట్టేది…

తెలంగాణలో హస్తం హవా…. 7 పార్లమెంటు స్థానాలు దక్కించుకునే అవకాశం… పోల్ పల్స్ గ్రూప్ సర్వేలో వెల్లడి

తెలంగాణలో ఇప్ప‌టీకిప్పుడు పార్లమెంట్ ఎన్నిక‌లు జ‌రిగితే ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది ? ఏ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది ?…

గులాబీమ‌య‌మైన …. నాందేడ్…

నాందేడ్ స‌భ‌కు స‌ర్వం సిద్ధం* దారులన్నీ నాందేడ్ వైపే గులాబీమ‌య‌మైన నాందేడ్ ప‌ట్ట‌ణం *రేపే సీయం కేసీఆర్ స‌భ.. బీఆర్ఎస్ సభకు నాందేడ్ పట్టణం స‌ర్వం సిద్ధమైంది.…

మోదీ ప్రభుత్వం సహకరించకున్నా… తెలంగాణ అభివృద్ధి లో దూసుకు పొతోంది …MLC Kavitha

మోదీ ప్రభుత్వం సహకరించకున్నా… ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్న ఆగని అభివృద్ధి ‌- అందుకు సీఎం కేసీఆర్ దార్శనికత, రాజనీతజ్ఞతే కారణం ‌- అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ…

భారత రాష్ట్ర సమితి కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశ స్వరూపం మారిపోతుంది… కెసిఆర్

ఖమ్మం: ఖమ్మం సభ దేశంలో ప్రబల మార్పునకు సంకేతమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుత భారీ బహిరంగ సభ అని తెలిపారు.…

यदाद्री में लक्ष्मी नरसिम्हा स्वामी की मौजूदगी में पंजाब दिल्ली तेलंगाना के मुख्यमंत्री.. मान केजरीवाल केसीआर

भारत राष्ट्र समिति सभा में हिस्सा लेने आए तीनों मुख्यमंत्रियों ने यदाद्री मंदिर में दर्शन किए। तेलंगाना के मुख्यमंत्री ने…

ఆదివారం నుండి తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనున్న తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్

రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తున్న తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 15 జనవరి 2023 న…

తెలంగాణపై బీజేపీ సీరియస్ ఫోకస్ …. ఫిబ్రవరి లో రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే యోచనలో అధిష్టానం..!

తెలంగాణలో బీజేపీ ప్లాన్ చేంజ్ ప్రత్యేక ఫోకస్ పెట్టిన అధిష్టానం కనీసం 12 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించేందుకు రెడీ అవుతున్న యాక్షన్ ప్లాన్ తెలంగాణలో…

ప్రభత్వ ఉద్యోగుల తో కె.సి.ఆర్.ది ఆత్మ బంధం…బండి సంజయ్ కి కల్వకుంట్ల కవిత కౌంటర్

ఉద్యోగులు కేసీఆర్  తొత్తులు కాదు, ఆత్మబందువులు: బండి సంజయ్ కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ టీఎన్జీవో తో , తెలంగాణ ఉద్యోగులతో భారత రాష్ట్ర సమితికి, కేసీఆర్…

కుప్పంలో పోలీసు ల లాఠీఛార్జి..పదిమంది టిడిపి కార్యకర్తలకు గాయాలు

చంద్రబాబు కుప్పం పర్యటన టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జి *పది మందికి గాయాలు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటూ…

ప్రవాస ఆంధ్రుడు ఉయ్యూరు శ్రీనివాస్ పై బురద చల్లడం కరెక్ట్ కాదు… వైసిపి ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ

గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ లో ముగ్గురు మరణించడం దురదృష్టకరమని వైయస్సార్సీపి మైలవరం  ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు  ఈ సంఘటనను గోరంతల కొండంతలుగా చేసి…

हैदराबद में तेलंगस्ना कांग्रेस अद्यक्ष रेवंत रेड्डी गिरफ्तार

टीपीसीसी अध्यक्ष रेवंत रेड्डी को हैदराबाद पुलिस ने गिरफ्तार कर लिया है। उन्हें जुबली हिल्स स्थित उनके आवास पर हिरासत…

కాపు రిజర్వేషన్ల కోసం చనిపోవడానికి సిద్ధం….. హరి రామ జోగయ్య

కాపు రిజర్వేషన్ల సాధనకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం నిరాహార దీక్ష చేపడతానని మాజీ ఎంపీ హరిరామజోగయ్య వెల్లడించారు. తాను మరణించైనా కాపులకు రిజర్వేషన్లు సాధిస్తానని మాజీ…

జనవరి 27వ తేదీ నుంచి. మొదలుకానున్న యువ గళం… పిలుస్తోంది….!

వచ్చే ఎన్నిల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేత‌లు…

సొంత స‌ర్కార్‌పై వైసీపీ ఎమ్మెల్యే దాడి

సొంత స‌ర్కార్‌పై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి మ‌రోసారి దాడికి దిగారు. ఈయ‌న నెల్లూరు రూర‌ల్ నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల నెల్లూరు జిల్లా స‌మీక్ష స‌మావేశంలో…

కర్ణాటకలో కొత్త పార్టీ ప్రకటించిన గాలి జనార్దన్ రెడ్డి

బెంగళూరు: గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి (Gali Janardhana Reddy) విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు…