

PM thanks all Rajya Sabha MPs who voted for the Nari Shakti Vandan Adhiniyam
The Prime Minister, Narendra Modi thanked all the Rajya Sabha MPs who voted for the Nari Shakti Vandan Adhiniyam. He remarked that it is a...
Details

New Parliament… మాజీ స్పీకర్ మీరా కుమార్ ఆలోచనలకు రూపకల్పన చేసిన ప్రధాని మోడీ..!
మాజీ స్పీకర్ మీరా కుమార్ ఆలోచనలకు రూపాన్ని ఇచ్చిన రోజు కీలక నిర్ణయాలకు కొత్త ప్రజాస్వామ్య మందిరం వేదిక* టైమ్ దాటితే మైక్ కట్ ఎంపీలకు ట్యాబ్లు కొత్త పార్లమెంట్లో నేటి నుంచి మొదలు...
Details

ఆంధ్రప్రదేశ్ లో YSRCP, భారతీయ జనతా పార్టీ ల ఎన్నికల ” కళలు “కలలేనా ..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకుంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లుగా...
Details

విజయభేరిలో అదిరిపోయే ఆరు హామీలు ప్రకటించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ..!!
*ఆరు గ్యారంటీలను ప్రకటించిన సోనియా* *హైదరాబాద్*:-ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించారు. తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభలో అనౌన్స్ చేశారు. ఈ...
Details

तेलंगाना सरकार एक संप्रदाय के डर से हैदराबाद मुक्ति समारोह नहीं मना रही है….केंद्रीय गृह मंत्री अमित शाह
केंद्र सरकार के तत्वावधान में सिकंदराबाद के परेड ग्राउंड में तेलंगाना मुक्ति दिवस मनाया गया. इन समारोहों में शामिल हुए केंद्रीय गृह मंत्री अमित शाह...
Details

कांग्रेस पार्टी एक राष्ट्र एक चुनाव प्रणाली का विरोध कर रही है क्योंकि यह संविधान की भावना के खिलाफ है। ..चिदंबरम
कांग्रेस ने 'एक राष्ट्र, एक चुनाव' के सुझाव को खारिज कर दिया और इसे "संविधान पर हमला और संघवाद पर हमला" बताया। कांग्रेस कार्य समिति...
Details

హైదరాబాద్ లో గాంధీ లు .. అడుగు అడుగున అపూర్వ స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు..!
హైదరాబాద్ వేదికగా శని,ఆదివారం, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,తో పాటు పలువురు...
Details

భారతీయ జనతా పార్టీ కి ఝలక్… ఒక్కటైనా తెలుగుదేశం జనసేన పార్టీలు..!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ దేశవ్యాప్తంగా అనేక మంది నేతలు, ప్రముఖులు బాబుకు సంఘీభావం ప్రకటించారు. ఏపీలో ఒక్క వైసీపీ నేతలు మినహా అందరూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. అయితే వీరిలో...
Details

Fire Brand YS Sharmila to join the Congress on the. 15 th of this month
Fire brand and daughter of Late YS Rajashekar Reddy YSRCP president YS Sharmila will join the Congress on the 15th of this month. Sharmila has...
Details

తెలంగాణలో ఎన్నికల రేసు కు సిద్దమవుతున్న పార్టీలు ..గెలుపు కోసం వ్యూహాలు రూపొందిస్తోన్న నేతలు
తెలంగాణలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. కాంగ్రెస్,బి. జె. పి. బి ఆర్ ఎస్ పార్టీ లు అధికారం...
Details

మక్తల్ నియోజకవర్గం లో బి ఆర్ ఎస్ కు బిగ్ షాక్.. ఎమ్మెల్యేను ఓడిస్తామని నాయకుల శపధం..!
ఉమ్మడి మహబూబ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పై అదే పార్టీకి చెందిన నాయకులు తిరగబడ్డారు. నియోజక వర్గం అభివృద్ధిని పట్టించుకోని చిట్టెం రామ్మోహన్ రెడ్డి...
Details

స్కిల్ డెవలప్మెంట్ అవినీతి కేసులో చంద్రబాబునాయుడు అరెస్ట్…
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ అక్రమాల ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు శిబిరం వద్దకి...
Details

రేసు గుర్రాల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం …ఎన్నికల సెడ్యూల్ తర్వాతే అభ్యర్థుల ప్రకటన..!
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో స్పీడ్ పెరిగింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ కోసం భారీ సంఖ్యలో నేతలు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల జాబితాపై కమిటీ కసరత్తు సుదీర్ఘంగా సాగుతోంది. ఒక్కో నియోజకవర్గం...
Details

దేశం పెరు మారిస్తే బడుగుల జీవితాలు బాగుపడతాయా .. మోడి మీద విరుచుకు పడ్డ రేవంత్ రెడ్డి
దేశం పేరు మారిస్తే పేదల జీవితాల్లో వచ్చే మార్పు ఏమి లేదు దేశంలో దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు బీఆర్ఎస్ ను గెలిపించాలా తెలంగాణకు పట్టిన చీడ, పీడ...
Details

తెలంగాణలో కాంగ్రెస్ , బి.జె.పి పార్టీల మధ్య ముదురుతున్న గ్రౌండ్ వార్!..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పార్టీల సభలు, సమావేశాలతో స్పీడ్ పెంచుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కేంద్రంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ వార్ మొదలైంది. హైదరాబాద్ విమోచన దినోత్సవం...
Details

आज और कल गिरफ्तार किया जाएगा….तेलुगू देशम के राष्ट्रीय अध्यक्ष चंद्रबाबू..
टीडीपी प्रमुख चंद्रबाबू नायडू ने गुस्सा जाहिर करते हुए कहा कि अगर वह जनता के मुद्दों पर बात करते हैं तो उन पर दबंगों द्वारा...
Details

అధ్యక్ష తరహా ఎన్నికల కోసమే వన్ నేషన్ – వన్ ఎలక్షన్..రేవంత్ రెడ్డి
జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ప్రమాదం* *ఓటమి భయంతోనే తెరపైకి వన్ నేషన్ వన్ ఎలక్షన్* *జమిలి విధానంతో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఆటంకం* అధ్యక్ష తరహా ఎన్నికల కోసమే వన్ నేషన్ - వన్...
Details

Mahaboob Nagar…. ఆలంపూర్ బి.ఆర్.ఎస్.లో వర్గ విభేదాలు… ఎమ్మెల్యేగా అబ్రహం పోటీచేస్తే ఓటెయ్యం..!
*అలంపూర్ BRSలో వర్గపోరు..అందరూ ఎమ్మెల్యేకు వ్యతిరేకమే! అబ్రహాం అభ్యర్థిత్వాన్ని బహిరంగంగా వ్యతిరే కిస్తున్న అయిజ మండల. బీ ఆర్ ఎస్ శ్రేణులు అలంపూర్ నియోజక వర్గంలో అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అయిజ మండల బీ...
Details

కాంగీ రేసులో టికెట్ల కోసం పోటా పోటీ…. ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఎన్నికల కమిటీ ..!
కాంగి రేసులో కొత్త టెన్షన్ .. ! తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ సీట్లకు భారీ డిమాండ్ పెరిగింది. కర్ణాటక ఎన్నికల్లో విజయంతో తెలంగాణ కాంగ్రెస్ లోనూ జోష్ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే...
Details

టిఆర్ఎస్ ఉచ్చులో చిక్కుకున్న పొన్నం ప్రభాకర్… హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉంచాలని మాస్టర్ ప్లాన్…!
పొన్నంకు బిఆర్ఎస్ వల.. హుస్నాబాద్ లో పోటీ చేయాలంటూ ఒత్తిడి.. కాంగ్రెస్ ను చీల్చేందుకు కుట్ర.. హైదరాబాద్ (ఏఆర్ మీడియా): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అతి సునాయాసంగా గెలిచే హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం...
Details

ఖమ్మం జిల్లాలో అదరగొట్టిన తుమ్మల… నెక్ట్స్ ఆయన దారెటు ..?
తుమ్మల... వాట్ నెక్ట్స్...? తెలంగాణ ఎన్నికల వేళ ఖమ్మం జిల్లా రాజకీయాలు.. ఆసక్తిగా మారాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తేల్చిచెప్పిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నెక్ట్స్ ఏం చేయబోతున్నారు. ఏ పార్టీ...
Details

ఎంత బ్రతిమాలిన… సైడ్ అవుతున్న గులాబీలు..!
గులాబీ దళం లో ఒక వైపు బుజ్జగింపులు... మరో వైపు ఫిరాయింపులు..! బీఆర్ఎస్లో అసంతృప్త నేతల లిస్ట్ రోజుకు రోజుకు పెరిగిపోతోంది. టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆవేదన, ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఇక...
Details

అవమానం తో రగిలిపోతున్న ఎర్ర దళం ….గులాభి దండు ను నలిపేస్తామని శపధం..!
తెలంగాణలో కామ్రేడ్లు రగిలిపోతున్నారు. కేసీఆర్ మమ్మల్ని ఘోరంగా అవమానించారని, వాడుకుని వదిలేశారని ఫైర్ అవుతున్నారు. కేసీఆర్కు మా తడాక ఏమిటో చూపిస్తామంటూ ఎర్ర జెండా సాక్షిగా... వామపక్షాల నేతలు శపథం చేస్తున్నారు. ఈనేపధ్యంలో హైదరాబాద్లో...
Details

.బి.ఆర్.ఎస్ కి దిమ్మదిరిగే షాక్ ఇవ్వనున్నభారతీయ జనతా పార్టి ..!
తెలంగాణ బీజేపీలో మార్పు మొదలైంది. అసెంబ్లీఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందేఅభ్యర్ధులజాబితానుప్రకటించాలనుకుంటుంది. ఇటీవల ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ అభ్యర్ధుల పస్ట్ లిస్ట్ అధిష్టానం ప్రకటించింది. మరి కొద్ది రోజుల్లో తెలంగాణ...
Details

కెసిఆర్ నయా ట్రెండ్ ….అభ్యర్థులను ప్రకటించాక మంత్రివర్గ విస్తరణ..!
అభ్యర్థులను ప్రకటించాక మంత్రివర్గ విస్తరణ చరిత్రలో నిలువనున్న సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటే ఏదైనా, ఎంతకైనా తెగిస్తారు.. అనుకున్నది సాధిస్తారు అదే గులాబీ బాస్ లో ఉన్న ధైర్యం.. సాహసోపేతమైన నిర్ణయం గా...
Details

తెలంగాణలో గులాభి దళానికి ఎదురుగాలి …. దళ పతి ఎంత ప్రయత్నించిన 25 దాటడం కష్టమే..!
బీఆర్ఎస్ గెలిచేది 15 మంది మాత్రమే గెలుపు బాటలో ముగ్గురు మంత్రులు ...10 మంది ఎమ్మెల్యేలు ఆర్భాటంగా 115 అభ్యర్థుల ప్రకటనతో తలకిందులు ఎన్నికల నాటికి కష్టపడితే మరో 10 సీట్లు ఆనాటి ఎన్టీఆర్...
Details

తెలంగాణ అసెంబ్లీ పోరుకు సిద్దమవుతున్న రాజకీయ పార్టీ లు …అభ్యర్థుల ప్రకటన లో పోటీ పడుతున్న కాంగ్రెస్ ,బి. ఆర్. ఎస్ ..!
పార్టీలకు శ్రవణా నందం తెలంగాణలో రాజకీయ పార్టీలకు మంచి రోజులు వచ్చేశాయ్... అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నుంచి తొలి జాబితా రెడీ అయిందంటూ లీకులు మీడియాకు వస్తున్నాయి. ఇంతకాలం చేరికలు, వ్యూహ-ప్రతివ్యూహాలు, గెలుపు...
Details

ఆదిపత్యం కోసం కొట్టుకున్న కాషాయ దళం .. పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాకా తలలు పట్టుకుంటున్న పార్టీ నేతలు..
తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ..మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు పూర్తి కానుంది... టైం లేదు. తీరికగా కుర్చోని ఆలోచించేంత సమయం కూడ లేదు... మరోవైపు అన్ని ప్రధాన ప్రత్యర్థి పార్టీలు...
Details

గులాబీ సార్ కు షాక్ ఇచ్చిన ఎన్నికల సర్వే… కారుకు 25 సీట్లేనట…!!
సీఎం కేసీఆర్ కు సర్వేల షాక్ -- అధికారంలోకి కాంగ్రెస్ -- బిఆర్ఎస్ 20 -25 -- కాంగ్రెస్ 80- 90 -- బిజెపి 5- 8 -- ఎంఐఎం 7 - 8...
Details

రేవంత్ మాటల్లో సీతక్క ….మళ్లీ కాంగ్రెస్ లో మొదలైన లొల్లి
సీతక్కే మా సీఏం ...? కాంగ్రెస్ గెలిస్తే సీతక్కే సీఎం అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటన చేయటంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయం వెడేక్కింది. దీని వెనుక ఉన్న వ్యూహమేంటి? అని...
Details

వైసిపి లోకి ముద్రగడ…కాకినాడ నుండి ఎంపీ గా పోటీచేసే అవకాశం…!!
వైసిపి లోకి ముద్రగడ ... కాకినాడ లోక్ సభ నుంచి పోటీ చేసే యోచనలో ముద్రగడ పిఠాపురం నుంచి వంగా గీత? రాజకీయాలను పూర్తిగా అంచనా వేయలేం. ఏ రోజున ఏం జరుగుతుందో ఎవ్వరూ...
Details

మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి సోనియా … తెలంగాణ పై ప్రత్యేక దృష్టి..!
మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి సోనియా తెలంగాణ పై ప్రత్యేక దృష్టి త్వరలో తెలంగాణలో క్యాంపు ప్రతి జిల్లాలో క్యాంపులు పెట్టనున్న సోనియా తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు...
Details

జగన్ తో ఎందుకు భేదాభిప్రాయాలు ఉన్నాయో త్వరలో చెప్తా. : కెవిపి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆత్మబంధువుగా పేరుగాంచిన వ్యక్తి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. వైఎస్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న కేవీపీ... తన అల్లుడిగా భావించే ముఖ్యమంత్రి జగన్...
Details

ఆంధ్రప్రదేశ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి హవా..!
ఏపిలో మూడు పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో అధికార వైసీపీకి పట్టబద్రులు షాకిచ్చారు .. వీటిలో రెండు స్థానాలు టీడీపీ కైవసం చేసుకోగా పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానానికి జరుగుతున్న కౌంటింగ్ రెండవ...
Details

లోకేష్ ను కలిసిన మదనపల్లి విద్యార్థి, యువజన సంఘాల జెఎసి ప్రతినిధులు :
మదనపల్లి విద్యార్థి, యువజన జెఎసి ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. • మదనపల్లిలో 1915లో స్థాపితమైన బిటి కళాశాల ఎంతోమందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దింది. • బిటి కళాశాలలో...
Details

కెసిఆర్ ను బదనాం చేయడానికి లిక్కర్ కేస్ లో నన్ను ఇరికించారు ….కావాలంటే నన్ను జైల్లో వేసుకోండి …అనవసరమైన విమర్శలు చేయకండి.. :MLC Kavitha
ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్కు మేలు చేసేందుకు ఏపీలో బీఆర్ఎస్ విస్తరించినట్లు ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలొస్తున్నాయి. కాపుల ఓట్లను చీల్చి టీడీపీకి నష్టం చేసేందుకు కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ను...
Details

ఎమ్మెల్సీ ఫలితాలపై అడ్వాన్స్ గా చేతులు ఎత్తేసిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ…!!
ఎమ్మెల్సీ ఎన్నికలలో అనుకూల ఫలితాలు వస్తాయో రావో అని అనుమానంలో అధికార వై ఎస్ సి పి ఉన్నట్లు కనిపిస్తోంది . విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రజల...
Details

చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం దుర్మార్గం : పయ్యావుల కేశవ్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటనను పోలీసులే అడ్డుకోవడం దుర్మార్గం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రతి పోలీసు అధికారి పేరును డైరీలో నోట్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఎవర్ని వదిలపెట్టేది లేదు. ప్రతిపక్ష నాయకుడు పర్యటనకు ప్రజల...
Details

తెలంగాణలో హస్తం హవా…. 7 పార్లమెంటు స్థానాలు దక్కించుకునే అవకాశం… పోల్ పల్స్ గ్రూప్ సర్వేలో వెల్లడి
తెలంగాణలో ఇప్పటీకిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది ? ఏ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది ? అనే విషయాలపై ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న...
Details

గులాబీమయమైన …. నాందేడ్…
నాందేడ్ సభకు సర్వం సిద్ధం* దారులన్నీ నాందేడ్ వైపే గులాబీమయమైన నాందేడ్ పట్టణం *రేపే సీయం కేసీఆర్ సభ.. బీఆర్ఎస్ సభకు నాందేడ్ పట్టణం సర్వం సిద్ధమైంది. సభస్థలి వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు...
Details

మోదీ ప్రభుత్వం సహకరించకున్నా… తెలంగాణ అభివృద్ధి లో దూసుకు పొతోంది …MLC Kavitha
మోదీ ప్రభుత్వం సహకరించకున్నా... ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్న ఆగని అభివృద్ధి - అందుకు సీఎం కేసీఆర్ దార్శనికత, రాజనీతజ్ఞతే కారణం - అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ప్రేరణ - అన్నపూర్ణగా మారిన తెలంగాణ...
Details

భారత రాష్ట్ర సమితి కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశ స్వరూపం మారిపోతుంది… కెసిఆర్
ఖమ్మం: ఖమ్మం సభ దేశంలో ప్రబల మార్పునకు సంకేతమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుత భారీ బహిరంగ సభ అని తెలిపారు. భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులనుద్దేశించి సీఎం...
Details

यदाद्री में लक्ष्मी नरसिम्हा स्वामी की मौजूदगी में पंजाब दिल्ली तेलंगाना के मुख्यमंत्री.. मान केजरीवाल केसीआर
भारत राष्ट्र समिति सभा में हिस्सा लेने आए तीनों मुख्यमंत्रियों ने यदाद्री मंदिर में दर्शन किए। तेलंगाना के मुख्यमंत्री ने केसीआर के साथ मंदिर में...
Details

ఆదివారం నుండి తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనున్న తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తున్న తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ 15 జనవరి 2023 న సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు నడపబడుతుంది....
Details

తెలంగాణపై బీజేపీ సీరియస్ ఫోకస్ …. ఫిబ్రవరి లో రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే యోచనలో అధిష్టానం..!
తెలంగాణలో బీజేపీ ప్లాన్ చేంజ్ ప్రత్యేక ఫోకస్ పెట్టిన అధిష్టానం కనీసం 12 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించేందుకు రెడీ అవుతున్న యాక్షన్ ప్లాన్ తెలంగాణలో అధికారం దక్కించుకోవడానికి బీజేపీ ఇప్పటి వరకూ...
Details

ప్రభత్వ ఉద్యోగుల తో కె.సి.ఆర్.ది ఆత్మ బంధం…బండి సంజయ్ కి కల్వకుంట్ల కవిత కౌంటర్
ఉద్యోగులు కేసీఆర్ తొత్తులు కాదు, ఆత్మబందువులు: బండి సంజయ్ కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ టీఎన్జీవో తో , తెలంగాణ ఉద్యోగులతో భారత రాష్ట్ర సమితికి, కేసీఆర్ గారికి ఒక తల్లికి, బిడ్డకు ఉన్న...
Details

కుప్పంలో పోలీసు ల లాఠీఛార్జి..పదిమంది టిడిపి కార్యకర్తలకు గాయాలు
చంద్రబాబు కుప్పం పర్యటన టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జి *పది మందికి గాయాలు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. కుప్పం నుంచి...
Details

ప్రవాస ఆంధ్రుడు ఉయ్యూరు శ్రీనివాస్ పై బురద చల్లడం కరెక్ట్ కాదు… వైసిపి ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ
గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ లో ముగ్గురు మరణించడం దురదృష్టకరమని వైయస్సార్సీపి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు ఈ సంఘటనను గోరంతల కొండంతలుగా చేసి మాట్లాడటం సబబుకాదనిఆయనవ్యాఖ్యానించారు. ప్రవాస ఆంధ్రుడైన ఉయ్యూరు...
Details

हैदराबद में तेलंगस्ना कांग्रेस अद्यक्ष रेवंत रेड्डी गिरफ्तार
टीपीसीसी अध्यक्ष रेवंत रेड्डी को हैदराबाद पुलिस ने गिरफ्तार कर लिया है। उन्हें जुबली हिल्स स्थित उनके आवास पर हिरासत में रखा गया। बाद में...
Details

కాపు రిజర్వేషన్ల కోసం చనిపోవడానికి సిద్ధం….. హరి రామ జోగయ్య
కాపు రిజర్వేషన్ల సాధనకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం నిరాహార దీక్ష చేపడతానని మాజీ ఎంపీ హరిరామజోగయ్య వెల్లడించారు. తాను మరణించైనా కాపులకు రిజర్వేషన్లు సాధిస్తానని మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు...
Details

జనవరి 27వ తేదీ నుంచి. మొదలుకానున్న యువ గళం… పిలుస్తోంది….!
వచ్చే ఎన్నిల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. యువత భవిష్యత్ కోసం యువ...
Details

సొంత సర్కార్పై వైసీపీ ఎమ్మెల్యే దాడి
సొంత సర్కార్పై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మరోసారి దాడికి దిగారు. ఈయన నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా సమీక్ష సమావేశంలో ఆర్థిక ఇబ్బందులతో ఎలాంటి అభివృద్ధి కార్యకలాపాలు...
Details

కర్ణాటకలో కొత్త పార్టీ ప్రకటించిన గాలి జనార్దన్ రెడ్డి
బెంగళూరు: గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి (Gali Janardhana Reddy) విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు భాజపాలో కొనసాగిన ఆయన.. సొంత పార్టీని...
Details

हैदराबाद में दिग्विजयसिंह…लोग केसीआर सरकार से नाखुश हैं… अगर एकजुट हुए तो तेलंगाना में कांग्रेस की जीत होगी।’
मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री कांग्रेस के वरिष्ठ नेता दिग्विजय सिंह ने कहा कि तेलंगाना में मुख्यमंत्री चंद्रशेखर राव से लोग काफी नाराज हैं. उन्होंने...
Details

ఐఫోన్లు కొనుక్కోండి …క్యాడర్ కు సూచించిన బిజెపి నేత బండి సంజయ్
ఆండ్రాయిడ్ ఫోన్లు వదిలి ఐ ఫోన్లు కొంటున్న బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను టార్గెట్ చేసిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పదాధికారుల సమావేశంలో నేతల ఫోన్ల ట్యాపింగ్ అంశంపై...
Details

भगवंत मान ने तेलंगाना के सीएम केसीआर से की मुलाकात,
पंजाब के मुख्यमंत्री भगवान सिंह मान ने हैदराबाद के प्रगति भवन में मुख्यमंत्री के चंद्रशेखर राव के साथ बैठक की। पता चला है कि दोनों...
Details

డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్. ..Watch the video
హైదరాబాదులో యూత్ కాంగ్రెస్ నాయకులు డిజిపి కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ నియామక దేహాదారుఢ్య ఈవెంట్స్ లో లాంగ్ జంప్ లెంగ్త్...
Details

మంత్రి మల్లారెడ్డి కి వ్యతిరేకంగా గళం విప్పిన ఎమ్మెల్యేలు
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార భారతీయ రాష్ట్ర సమితిలో కూడా అసమ్మతి రాజకీయాలు మొదలయ్యాయి సోమవారం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు ...
Details

కారు ఎక్కేందుకు రెడి అవుతున్న కాంగీయులు… లిస్ట్ లో ఉత్తమ్ బట్టి.జగ్గా రెడ్డి, దామోదర్, తో పాటు పలువురు సీనియర్లు
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ని వదిలి పెట్టి ఇతర పార్టీలలోచేరడానికిదారులువెతుక్కుంటున్నారు.2019 తర్వాత ఆ పార్టీ దేశ వ్యాప్తంగా బలహీన పడడం తో చాలా మంది సీనియర్లు పార్టీ...
Details

गुंटूर जिले के माचरला में तेलुगु देशम पर्वतमाला पर वाई.एस.आर.सी. पी। हमला-.YSRCP गुटों ने उनके वाहनों और घरों को जला दिया। –Watch The Video
गुंटूर जिले के मचरला विधानसभा क्षेत्र में सियासी घमासान छिड़ गया है. तेलुगु देशम पार्टी क्या कर्मा है के नाम पर कुछ दिनों से...
Details

if KCR is elected to power once again, it will not be Kisan Sarkar but liquor Sarkar. : TPCC president Revanth Reddy
TPCC president Revanth Reddy criticized that if KCR is elected to power once again, it will not be Kisan Sarkar but liquor Sarkar. He spoke...
Details

బండి సంజయ్ పై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత..
బీజేపీకి మహిళలను కించపరచడం అలవాటేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రధాని మోదీ అవహేళన చేశారని... తనను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అవహేళన చేశారని విమర్శించారు....
Details

తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాలలు ….తనను అడగకుండానే కమిటీలు వేశారు… సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
Gandhi Bhavan Politics.... ఇటీవల కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ పీసీసీ కమిటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలపై తెలంగాణలో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా, తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క...
Details

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) తీవ్రవాద సంస్థకు టీఆర్ఎస్ నిధులిస్తోంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్
కేంద్రం నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) తీవ్రవాద సంస్థకు టీఆర్ఎస్ నిధులిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణ చేశారు. జగిత్యాల పీఎఫ్ఐకి అడ్డాగా మారిందని, ఎన్ఐఏ...
Details

గుజరాత్ ఎన్నికల ఫలితాలు తర్వాత డీలపడ్డ కాంగ్రెస్
తాజాగా జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో 41 శాతానికి పైగా ఓట్లతో 77 సీట్లు గెలుచుకున్న తాము.. ఈసారి అధికారంలోకి ఖచ్చితంగా వస్తామని కలలు కన్నది....
Details

ఇక తెలంగాణ రాష్ట్ర భవన్ కాదు… భారత్ రాష్ట్ర భవన్… శుక్రవారం పతాక ఆవిష్కరణ…Head Line…Telangana’s ruling Telangana Rashtra Samiti (TRS) on Friday changed its name to ‘Bharat Rashtra Samiti’ (BRS),
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును.." భారత్ రాష్ట్ర సమితి " గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ కు అధికారికంగా లేఖ అందింది....
Details

YS R C P. Leader Sajjala Rama KrishnaReddy Wishes To Merge AP & Telangana ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మా లక్ష్యం… సజ్జల రామకృష్ణారెడ్డి
మా విధానం సమైక్య రాష్ట్రమేనని A.P. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం సిఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా పాయింట్లో ప్రభుత్వ సలహాదారుడు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ...
Details

వెనుకబడిన వర్గాల కు జగన్ పఛ్చి వ్యతిరేకి అది జయహో బి.సి.సభకాదు… భయహో బి.సి. సభ. ..బి.జె.పి.ఎం పి. జి..వి.ఎల్..
: జయహో బీసీ కాదు.. భయహో బీసీ సభ పెట్టాలి...G.V.L. Narasimha Rao న్యూఢిల్లీ: బీసీలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం బీసీలను ఉద్దరిస్తున్నామని బీసీ సభ పెట్టారని బీజేపీ ఎంపీ జీవీఎల్ (BJP MP...
Details

దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్నంత చరిత్ర బీసీలకు ఉంది… ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
*బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులు* *జయహో బీసీ సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి* *దేశ సంస్కృతికి ఉన్నంత చరిత్ర బీసీలకు ఉందని వెల్లడి* *ఇంటాబయటా ఉపయోగించే ప్రతీ పనిముట్టు వెనకా బీసీలే*...
Details

PM Modi Phone Call to YS Sharmila… షర్మిలమ్మ …ఢిల్లీ కి రా….
షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్.. ఢిల్లీకి రావాలని పిలుపు! షర్మిలతో 10 నిమిషాలు మాట్లాడిన మోదీ టీఆర్ఎస్ దాడి నేపథ్యంలో షర్మిలకు పరామర్శ ధైర్యంగా ఉండాలన్న ప్రధాని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు ప్రధాని మోదీ...
Details

రాహుల్ గాంధీ ని చూడడానికి వెళ్తే సస్పెండ్ చేశారు..Madhya Pradesh school teacher suspended for taking part in Bharat Jodo Yatra
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేశారు. సర్వీసు కండక్ట్ రూల్స్ ను అతిక్రమించాడనే ఆరోపణలతో...
Details
हैदराबद में वाईएसआर प्रेसिडेंट Y.S शर्मिला हंगामा….मुख्यमंत्री केसीआर के आवास का घेराव करने की कोशिश …पुलिस ने गिरफ्तार
वाईएसआर तेलंगाना पार्टी की अध्यक्ष शर्मिला का तेलंगाना में कड़वा अनुभव रहा। वह अपने द्वारा स्थापित पार्टी को मजबूत करने के लिए पूरे तेलंगाना में...
Details
ముఖ్యమంత్రి కె. సి. ఆర్ గారు రైతు రుణాల మాఫీ ఎప్పుడు…? తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్
.రైతు పంట రుణాలను లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని సీఎం కెసిఆర్ చెప్పి నాలుగు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు చేయలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు...
Details

కలలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వానికి కీడు చేసే ఉద్దేశం లేదు … ఎంపీ రఘురామకృష్ణంరాజు
తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు కలలో కూడా కీడు చేసే ఆలోచన తనకు లేదని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. తాను ఏనాడు కూడా...
Details