

Union Cabinet approves eCourts Phase III for 4 years
The Union Cabinet chaired by the Prime Minister Narendra Modi has approved the eCourts Project Phase III as a Central Sector Scheme spanning four years...
Details

సంఘాల ముసుగులో మహిళల దందాలు .. సహకిరిస్తోన్న పోలీసులు..!
″హైదరాబాద్ శరవేగంగా అభివృద్ది చెందుతోంది . . మిగతా నగరాలతో పోల్చి చూసుకుంటే భాగ్యనగరం లో అన్నీ నవర్గాలకు పనులు దొరుకుతుండడం తో ఉపాధి నగరంగా మారింది హైదరాబాద్ చుట్టూ ప్రాంతాలే కాకుండా...
Details

స్కిల్ కేస్ లో నేను అప్రూవర్ గా మారలేదు .. కేసు ఒక పచ్చి బూటకం: రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్..!
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను నిందితునిగా చేర్చడం సరికాదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు ను కేసులో...
Details

చంద్రబాబు నాయుడుకి జ్యుడీషియల్ కస్టడీ విధించిన ఏసీబీ కోర్టు… రాజమండ్రి జైలుకు తరలిస్తున్న పోలీసులు
Breaking News .స్కిల్ డెవలప్మెంట్ కేసులోమాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి జ్యుడీషియల్ కస్టడీ కేతు ఏసీబీ తీర్పునిచ్చిందిఅరెస్ట్వ్యవహారంలో పాలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా...
Details

अदालत में पुख्ता सबूत पेश होने के बाद नायडू को हिरासत में भेजा गया. YS R C P महासचिव सज्जला रामकृष्ण रेड्डी
एपी सरकार के सलाहकार सज्जला रामकृष्ण रेड्डी ने विकास घोटाला मामले में टीडीपी प्रमुख चंद्रबाबू को एसीबी कोर्ट द्वारा रिमांड पर लेने पर मीडिया कॉन्फ्रेंस...
Details

స్కిల్ డెవలప్ మెంట్ కేస్ లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వాంగ్మూలమే చంద్ర బాబు మెడకు చుట్టుకుందా..?
*పివి రమేష్ ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్..* *చంద్రబాబును ఏ-1గా మార్చిన సీఐడీ..* పీవీ రమేష్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్.. చంద్రబాబు హయాంలో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన పీవీ రమేష్ ఇచ్చిన స్టేట్మెంట్తోనే ఈ స్కిల్...
Details

చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్ట్ …రాజమండ్రి జైలుకు తరలింపు..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. ఆయనను కాసేపట్లో రాజమండ్రి...
Details

చంద్రబాబు కేసులో ముగిసిన వాదనలు.. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు.. కొనసాగుతున్న సస్పెన్స్..!
స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి జరిగిందనే కేసుకు సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా ఏసీబీ పేర్కొంది. ఇరుపక్షాల వాదనలను విన్న...
Details

స్కిల్ డెవలప్మెంట్ అవినీతి కేసులో చంద్రబాబునాయుడు అరెస్ట్…
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ అక్రమాల ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు శిబిరం వద్దకి...
Details

ఒంటి మీద ఉన్న భూతాలను వదిలిస్తానని ….నమ్మించి వివాహిత పై నకిలీ బాబా అత్యాచారం..
ఒంటి మీద ఉన్న భూతాలను వదిలిస్తానని వధువుపై నకిలీ బాబా అత్యాచారం హైదరాబాద్. పాతబస్తీలో చికిత్స నెపంతో నవ వధువుపై కపట బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని తలాబ్...
Details

आंध्रप्रदेश पश्चिम गोदावरी जिले में पति ने अपनी पत्नी की चाकू से हत्या कर दी.
..पश्चिम गोदावरी जिले में पति ने अपनी पत्नी की चाकू से हत्या कर दी. जिन पति-पत्नी को एक-दूसरे से मिलना-जुलना चाहिए उनके बीच छोटे-मोटे झगड़े...
Details

BRS ఎమ్మెల్సీ కవిత పై ముగిసిన ED విచారణ…_రేపు మరోసారి హాజరుకావాలని.నోటీసులు
_రేపు మరోసారి రండి.. కవితకు ఈడీ నోటీసులు.._ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) మరోసారి విచారణకు...
Details

.Powers of Enforcement Directorate….కేసు నమోదు అయితే జైలుకే .!
Powers of ED: ఈడీ అధికారాలేంటి ? సెక్షన్- 50 ఏం చెబుతుంది కోర్టు పర్మిషన్ లేకుండా ముందస్తు సమాచారం లేకుండా దేశంలో ఎవరి ఇంట్లో, ఆఫీస్ లో నైనా రైడ్స్ చేయవచ్చు. Powers...
Details

Manish Sisodia arrest: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
Manish Sisodia arrest: ఢల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi liquor policy case) అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ (AAP) కీలక నేత మనీష్ సిసోడియాను (Manish...
Details

Karnataka లో RTC బస్సు ను ఎత్తుకుపోయిన దొంగలు..
దొంగలు రకరకాలుగా దోచుకుంటున్నారు. ఇళ్లు, వ్యాపారాలు, బ్యాంకులు, కార్లు, ద్విచక్ర వాహనాలు ఇలా ఎక్కడో ఒక చోట దొంగతనాలు జరగడం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే కర్ణాటకలో ఓ దొంగ ప్రభుత్వ రోడ్డు రవాణా...
Details

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్ళ ఆత్మహత్య…!
ఒకేసారి ముగ్గురుఅక్కాచెల్లెళ్ల సూసైడ్ *కర్ణాటక*:ఒకే సారి ముగ్గురు అక్కాచెల్లెళ్ల సూసైడ్ తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన కర్ణాటకలోని తమకూరు జిల్లా బరకనహాల్ తండాలో చోటుచేసుకుంది. రంజిత(24), బిందు(21), చందనలు ముగ్గురు అక్కా చెల్లెళ్లు....
Details

ఏపీకి వెళ్లాల్సిందే: సోమేశ్ కుమార్ కు తెలంగాణ హైకోర్టు ఆదేశం
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలని ఆదేశించింది హైకోర్టు. తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. చీఫ్ సెక్రటరీగా తెలంగాణలో సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు...
Details

మంత్రి ధర్మాన అనుచరుడిని అధికార పార్టీ నాయకుడే హత్య చేయించాడు
..శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసు మిస్టరీ వీడింది. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధి శ్రీకూర్మం లో స్థానిక వైసిపి నేత బరాటం రామశేషు హత్య కేసును పోలీసులు చేధించారు. రాజకీయంగా ఎదుగుదలకు అడ్డు...
Details

మైనర్లు వాహనం నడిపితే వాహన యజమానికి 25 వేల జరిమాన..
_పిల్లలకు బండి ఇస్తే మీరే జైలుకెళ్తారు.._కొత్త ట్రాఫిక్ రూల్స్!_యమ కఠినం _దేశంలోరోడ్డుప్రమాదాలనునివారించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ను అమలు చేయడంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అతివేగం, హెల్మెట్, లైసెన్స్ లేకుండా వాహనం...
Details

దొంగా…మజాకా…. ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ వాహానాన్నే ఎత్తుకెళ్లి పోయాడు
ఓ దొంగ పోలీసుల కె షాకిచ్చాడు. ఏకంగా పార్కింగ్ చేసిన పెట్రోలింగ్ వాహానాన్నే ఎత్తుకొని వెళ్లి పోయాడు. ఈ సంఘటన సూర్య పేటలో గురువారం చోటుచేసుకుంది. సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద పోలీస్ లో...
Details

డెంటిస్ట్ కిడ్నాప్ కేసు.. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి అరెస్ట్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హైదరాబాద్ డెంటిస్ట్ కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని గోవాలో ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. కాండోలిమ్ బీచ్...
Details

Hyderabad Kidnap Case. . Vaishali alleges physical assault after kidnap.//..Watch the video//… నవీన్ రెడ్డి ఓ అబద్ధాల కోరు… అతనితో నా పెళ్లి కాలేదు …కారులో నన్ను తీవ్రంగా హింసించాడు…వైశాలి
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మన్నెగూడకు చెందిన ఓ యువతిని కిడ్నాప్ చేసిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారంలో నిన్నటి నుంచి...
Details

హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి పడగ విప్పిన గ్యాంగ్ వార్.. Gang War in Hyderabad Langer House….Watch Video
హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి గ్యాంగ్ వార్ పడగా విప్పింది. లంగర్ హౌస్ లో మంగళవారం సాయంత్రం ఇర్ఫాన్ అనే యువకుడిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని సమీపం లోని రాజేంద్ర...
Details

ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్ ఇవ్వండి సీబీఐకి కవిత లేఖ…Kavitha replied to the CBI notice sent to her and requested for a copy of the complaint
ఢిల్లీ ఉప మఖ్యమంత్రి సిసోడియాకు సంబంధించిన కేసులోక్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు రావాలని అనుకుంటున్నామని శుక్రవారం నాడు కవితకు సీఆర్పీసీ...
Details

HCU:హెచ్సీయూలో థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం..వర్సిటీలో ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ)లో దారుణం చోటుచేసుకుంది. థాయిలాండ్కు చెందిన విద్యార్థినిపై వర్సిటీ ప్రొఫెసర్ అత్యాచారాయత్నానికి పాల్పడ్డారు.ఆ సమయంలో విద్యార్థిని తృటిలో తప్పించుకుంది. ఈ మేరకు బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు...
Details

దేవాలయాల్లో Mobile Phone లు నిషేధించాలని తమిళనాడు సర్కార్ ను ఆదేశించిన మద్రాస్ హై కోర్ట్ ..
తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తులు సెల్ఫోన్లు ఉపయోగించకుండా నిషేధం విధించాలని కోరుతూ అర్చకుడు ఎం.సీతారామన్ దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. నిన్న ఈ పిటిషన్ను...
Details

సుప్రీం కోర్టు లో మూడోసారి మహిళా ధర్మాసనం
: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో మరో అరుదైన ఘట్టం.. సుప్రీం కోర్టు చరిత్రలో మూడోసారి మహిళా న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది.జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనాన్ని...
Details
दिल्ली शराब नीति मामला: अमित अरोड़ा की ईडी रिमांड रिपोर्ट में केसीआर की बेटी कविता का नाम
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో మలుపు తిరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన అమిత్ ఆరోరాను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు హాజరుపర్చారు. ఈ...
Details
నిందితులు శిక్షింపబడేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలి… రాష్ట్ర డిజిపి ఎం మహేందర్ రెడ్డి
వివిధ రకాల కేసుల్లో నిందితులు శిక్షింపబడేందుకు అన్ని స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిజిపి ఎం మహేందర్ రెడ్డి అన్నారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన దర్యాప్తుల ద్వారా...
Details
సోషల్ మీడియాలో పోస్టింగ్ ల పై ఫిర్యాదు చేసిన టాలీవుడ్ యాంకర్ అనసూయ …నిండుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
సినీనటి ప్రముఖటాలీవుడ్ యాంకర్ అనసూయ ఓ వ్యక్తి తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు నిందితుడు పందిరి రామ వెంకట వీర్రాజు పై4 (A)(D), 559 ఐపిసి సెక్షన్...
Details

आयकर अधिकारी को हाईकोर्ट से राहत…. हाईकोर्ट ने दिया कोई कार्रवाई न करने का आदेश
हाईकोर्ट ने आईटी अधिकारी के खिलाफ मामले पर चार हफ्ते की रोक लगा दी है। अगले आदेश तक कोई कार्रवाई नहीं करने का आदेश दिया।...
Details

భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ కు హైకోర్టులో ఊరట. సిట్ నోటీసులపై స్టే ఇచ్చిన హైకోర్టు
హైకోర్టులో బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు ఊరట. లభించింది .ఎమ్మెల్యేల కొనుగోలు కేస్ లో సిట్ ఆయనకు లుక్ ఔట్ నోటీస్ జారీ చేసింది..దీనిపై ఆయన తనకు సంబంధం లేని కేసు...
Details

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామస్తులకు భారీ గా జరిమానా వేసిన హై కోర్ట్
:గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ రైతులకు హైకోర్టు జరిమానా విధించింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతపై...
Details

మల్లారెడ్డి సంస్థల పై ముగిసిన ఐటీ సోదాలు…. భారీగా అక్రమాలు బయట పడ్డాయి అంటున్న ఐటీ అధికారులు
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ...
Details

మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు… రూ. 6 కోట్ల నగదు స్వాధీనం
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ...
Details

Supreme Court: వచ్చే వారం నుంచి సుప్రీంకోర్టులో నాలుగు కొత్త బెంచ్ లు…:సీజేఐ
సుప్రీం కోర్టులో కొన్నిరకాల కేసులను మాత్రమే చూడటానికి సరికొత్త బెంచ్లను వచ్చే వారం నుంచి ఏర్పాటు చేస్తున్నారు.ఈ విషయాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. నాలుగు రకాల అంశాలకు...
Details

రాజ్యాంగ హక్కును ఉల్లంఘిస్తే పోలీసులైనా జైలు కెళ్లక తప్పదు ..సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాల గౌడ
రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కును ఉల్లంఘిస్తే పోలీసులైనా, ఉన్నతాధికారులైనా జైలుకెళ్లక తప్పదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాల గౌడ అన్నారు. ఆదివారం నాటి ఉదయం తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో సిఐటియు, ఎంబివికె...
Details

:చార్మినార్కు బాంబు బెదిరింపు…. అలాంటిదేమీ లేదన్న పోలీసులు
చార్మినార్: హైదరాబాద్లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. పాతబస్తీలోని చారిత్రక కట్టడం చార్మినార్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని..అందుకే పోలీసులు తనిఖీలు చేపట్టారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఈ వార్తలను పోలీసులు...
Details

విద్యార్దులకు తప్పిన ప్రమాదం…. మద్యం మత్తులో స్కూల్ బస్ ఆపి రోడ్ మీద నిద్ర పోయిన డ్రైవర్…
కృష్ణాజిల్లా పామర్రు నారాయణ విద్యాసంస్థలకు చెందిన 40 మంది విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది . డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని తెలుసుకోకుండా నారాయణ సంస్థ కళాశాల ఉద్యోగులు గమనించకుండా డ్రైవర్ కు బస్ అప్పగించారు...
Details

రొటోమాక్ పెన్ కంపెనీ పై కేసు నమోదు చేసిన ..C.B.I
.Pen-Maker Rotomac Global Charged In 750 Crores Bank Fraud Case ప్రముఖ పెన్నుల తయారీ సంస్థ రొటోమాక్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును రూ. 750...
Details

ప్రజా ప్రతి నిధులు సమాజం లో హుందాగా ఉండాలి.. ..సుప్రీం కోర్ట్
*ప్రజా ప్రతినిధులు నోరు అదుపులో ఉంచుకోవాలి: సుప్రీం కోర్టు..!* ప్రజా ప్రతినిధులు, మంత్రులు స్వీయ నియంత్రణతో పని చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. దేశ ప్రజలను కించపరిచేవిధంగా, చులకనగా మాట్లాడకూడదని పేర్కొంది.ఇది రాతరూపంలో లేని నిబంధన...
Details

ఎమ్మెల్యేల కొనుగోలు కేస్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు బెయిల్ నిరాకరించిన ACB Court
రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల బెయిల్ పిటిషన్ను అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం కొట్టివేసింది. దర్యాప్తు...
Details

विधायक इरा मामले में एसीबी कोर्ट ने आरोपी को 25 नवंबर तक पुलिस हिरासत में रहने की अनुमति
'विधायकों के लिए चारा' मामले की जांच में नाटकीय घटनाक्रम हो रहा है. विशेष जांच दल (एसआईटी) के सदस्यों ने रामचंद्र भारती, सिम्हायाजी और...
Details

గ్రానైట్ పరిశ్రమల పై ఈడీ, ఐటీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్న:ఎంపీ రవిచంద్ర*
కష్టాలలో ఉన్న,నష్టాల బారినపడిన గ్రానైట్ పరిశ్రమను ఆదుకోవాల్సిందిగా ప్రధాని మోడీ కి విజ్ఞప్తి:ఎంపీ రవిచంద్ర* గ్రానైట్ పరిశ్రమ మాఫియా కాదు,జీరో వ్యాపారం కాదు, వేలమందికి ఉపాధి కల్పిస్తున్నం:ఎంపీ రవిచంద్ర *హైదరాబాద్:* గ్రానైట్ కంపెనీల కార్యాలయాలపై...
Details

తమిళనాడులో_బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. కుప్పకూలిన భవనాలు.. ఆరుగురు మృతి 15 మందికి తీవ్ర గాయాలు.
మధురైలోని తిరుమంగళం సమీపంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. అగుజైలు గ్రామంలో బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా,15మందికి గాయపడ్డారు.వీపీఎం బాణాసంచా కర్మాగారంలోని మూడు భవనాల్లో వల్లరసు అనే...
Details

కొంతమంది గిట్టని వారు ఫిర్యాదు చేశారు… అందుకే నా కంపెనీలపై ఈడి ఐటీ అధికారులు దాడి చేశారు… తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి కమలాకర్
The Enforcement Directorate, or ED, action against the minister is likely to escalate the fight between the BJP and the Telangana Rashtra Samithi, or TRS,...
Details

Chief Justice Of India: Justice D Y Chandrachud To Take Oath As 50th CJI సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్
Chief Justice Of India: Justice D Y Chandrachud To Take Oath As 50th Chief Justice Of India Today దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు 50 వ ప్రధాన...
Details