_రేపు మరోసారి రండి.. కవితకు ఈడీ నోటీసులు.._ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను…
దొంగలు రకరకాలుగా దోచుకుంటున్నారు. ఇళ్లు, వ్యాపారాలు, బ్యాంకులు, కార్లు, ద్విచక్ర వాహనాలు ఇలా ఎక్కడో ఒక చోట దొంగతనాలు జరగడం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే కర్ణాటకలో…
ఒకేసారి ముగ్గురుఅక్కాచెల్లెళ్ల సూసైడ్ *కర్ణాటక*:ఒకే సారి ముగ్గురు అక్కాచెల్లెళ్ల సూసైడ్ తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన కర్ణాటకలోని తమకూరు జిల్లా బరకనహాల్ తండాలో చోటుచేసుకుంది. రంజిత(24),…
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలని ఆదేశించింది హైకోర్టు. తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. చీఫ్ సెక్రటరీగా…
..శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసు మిస్టరీ వీడింది. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధి శ్రీకూర్మం లో స్థానిక వైసిపి నేత బరాటం రామశేషు హత్య కేసును…
_పిల్లలకు బండి ఇస్తే మీరే జైలుకెళ్తారు.._కొత్త ట్రాఫిక్ రూల్స్!_యమ కఠినం _దేశంలోరోడ్డుప్రమాదాలనునివారించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ను అమలు చేయడంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.…
ఓ దొంగ పోలీసుల కె షాకిచ్చాడు. ఏకంగా పార్కింగ్ చేసిన పెట్రోలింగ్ వాహానాన్నే ఎత్తుకొని వెళ్లి పోయాడు. ఈ సంఘటన సూర్య పేటలో గురువారం చోటుచేసుకుంది. సూర్యాపేటలో…
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హైదరాబాద్ డెంటిస్ట్ కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని గోవాలో ఆదిభట్ల…
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మన్నెగూడకు చెందిన ఓ యువతిని కిడ్నాప్ చేసిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. అయితే…
హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి గ్యాంగ్ వార్ పడగా విప్పింది. లంగర్ హౌస్ లో మంగళవారం సాయంత్రం ఇర్ఫాన్ అనే యువకుడిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్…
ఢిల్లీ ఉప మఖ్యమంత్రి సిసోడియాకు సంబంధించిన కేసులోక్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు రావాలని…
హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ)లో దారుణం చోటుచేసుకుంది. థాయిలాండ్కు చెందిన విద్యార్థినిపై వర్సిటీ ప్రొఫెసర్ అత్యాచారాయత్నానికి పాల్పడ్డారు.ఆ సమయంలో విద్యార్థిని తృటిలో తప్పించుకుంది. ఈ…
: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో మరో అరుదైన ఘట్టం.. సుప్రీం కోర్టు చరిత్రలో మూడోసారి మహిళా న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది.జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్…
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో మలుపు తిరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన అమిత్ ఆరోరాను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో…
వివిధ రకాల కేసుల్లో నిందితులు శిక్షింపబడేందుకు అన్ని స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిజిపి ఎం మహేందర్ రెడ్డి అన్నారు.…
సినీనటి ప్రముఖటాలీవుడ్ యాంకర్ అనసూయ ఓ వ్యక్తి తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు నిందితుడు పందిరి రామ వెంకట వీర్రాజు…