

PM thanks all Rajya Sabha MPs who voted for the Nari Shakti Vandan Adhiniyam
The Prime Minister, Narendra Modi thanked all the Rajya Sabha MPs who voted for the Nari Shakti Vandan Adhiniyam. He remarked that it is a...
Details

విజయభేరిలో అదిరిపోయే ఆరు హామీలు ప్రకటించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ..!!
*ఆరు గ్యారంటీలను ప్రకటించిన సోనియా* *హైదరాబాద్*:-ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించారు. తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభలో అనౌన్స్ చేశారు. ఈ...
Details

స్కిల్ కేస్ లో నేను అప్రూవర్ గా మారలేదు .. కేసు ఒక పచ్చి బూటకం: రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్..!
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను నిందితునిగా చేర్చడం సరికాదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు ను కేసులో...
Details

तेलुगुदेशम जातीय आद्याक्ष। , पूर्व मुख्य मंत्री चंद्र बाबू नायुडु गिरफ्तार के खिलाफ.आंध्रप्रदेश में सम्पूर्ण बंद
चंद्रबाबू की गिरफ्तारी के विरोध में तेलुगु देशम पार्टी ने सोमवार को राज्य बंद का आह्वान किया है। जन सेना, सीपीआई, लोक सत्ता, जय भीम...
Details

చంద్రబాబు నాయుడుకి జ్యుడీషియల్ కస్టడీ విధించిన ఏసీబీ కోర్టు… రాజమండ్రి జైలుకు తరలిస్తున్న పోలీసులు
Breaking News .స్కిల్ డెవలప్మెంట్ కేసులోమాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి జ్యుడీషియల్ కస్టడీ కేతు ఏసీబీ తీర్పునిచ్చిందిఅరెస్ట్వ్యవహారంలో పాలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా...
Details

చంద్రబాబు కేసులో ముగిసిన వాదనలు.. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు.. కొనసాగుతున్న సస్పెన్స్..!
స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి జరిగిందనే కేసుకు సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా ఏసీబీ పేర్కొంది. ఇరుపక్షాల వాదనలను విన్న...
Details

विजयवाड़ा एसीबी कोर्ट के सामने पुलिस का काफिला.. होने वाला है उपद्रव?
भारी संख्या में पुलिस बल पहुंचा, टीडीपी गुट चिंतित है चंद्रबाबू की गिरफ्तारी पर कोर्ट में बहस जारी है सीआईडी अधिकारियों ने टीडीपी प्रमुख की...
Details

మక్తల్ నియోజకవర్గం లో బి ఆర్ ఎస్ కు బిగ్ షాక్.. ఎమ్మెల్యేను ఓడిస్తామని నాయకుల శపధం..!
ఉమ్మడి మహబూబ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పై అదే పార్టీకి చెందిన నాయకులు తిరగబడ్డారు. నియోజక వర్గం అభివృద్ధిని పట్టించుకోని చిట్టెం రామ్మోహన్ రెడ్డి...
Details

స్కిల్ డెవలప్మెంట్ అవినీతి కేసులో చంద్రబాబునాయుడు అరెస్ట్…
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ అక్రమాల ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు శిబిరం వద్దకి...
Details

రిపబ్లిక్ ఆఫ్ భారత్ గా ఇండియా..?
భారత్ గా మారనున్న ఇండియా?.. *దుమారం రేపుతున్న రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రిక! కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతోంది. మన దేశం పేరును 'ఇండియా' నుంచి 'భారత్'గా మార్చే దిశగా...
Details

గవర్నర్ గా సూపర్ స్టార్ రజనీకాంత్…?
సూపర్ స్టార్ రజినీకాంత్ గవర్నర్ కాబోతున్నారా..? తమిళనాడు లో ప్రస్తుత. రాజకీయ పరిస్థితులు రజినీకాంత్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. కొంత కాలం నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న రజినీకాంత్...
Details

ISRO.. ఇస్రో మరో ముందడుగు… నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ57!
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్-1 మిషన్ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టింది.శనివారం ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదిత్య ఎల్-1 శాటిలైట్ను మోసుకుంటూ...
Details

తెలంగాణ లో టీచర్ల బదిలీల ప్రక్రియ పై.. సర్కారు కీలక ప్రకటన!
టీచర్ల బదిలీల ప్రక్రియకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. కోర్టు తీర్పునకు లోబడి బదిలీలు చేయాలని అధికారులను ఆదేశించారు*. పారదర్వకతతో బదిలీల ప్రక్రియ నిర్వహించాలన్నారు. బదిలీల ప్రక్రియ విధి,...
Details

आंध्र प्रदेश के चित्तूर जिले में हाथी के हमले में दो की मौत, एक की हालत गंभीर
आंध्र प्रदेश राज्य के चित्तूर जिले में एक हाथी ने जमकर उत्पात मचाया. जिले के गुडीपाला मंडल के 190 रामापुरम हरिजनवाड़ा में एक हाथी ने...
Details

ఎన్నికలవేళ… 200 రూపాయలు తగ్గనున్న వంట గ్యాస్ సిలిండర్ ధర!
ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ను భారీగా తగ్గించటానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. పది, 20 రూపాయలు కాకుండా ఏకంగా 200 రూపాయల వరకు ధర తగ్గనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు...
Details

పశ్చిమబెంగాలలో భారీ అగ్ని ప్రమాదం :ఎనిమిది మంది సజీవదహనం… పలువురికి తీవ్ర గాయాలు
పశ్చిమ బెంగాల్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ఆదివారం చోటు చేసుకుంది, ప్రమాదంలో 8 మంది మృతి చెందారు వివరాల్లోకి వెళ్తే…నార్త్ 24 పరగణాల జిల్లాలోని దత్తపుకూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని...
Details

భాగ్యనగరం లో భూమి భలే చౌక…. 350 రూపాయలకే గజం భూమి …!!
నగరం నడిబొడ్డున రూ. 350 కే గజం కేకే తనయులకు అప్పనంగా రూ. కోట్ల భూ పంపిణీ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కి 425 గజాలు కె.కే. కొడుకు వెంకటేశ్వరరావుకు 1161 గజాల...
Details

తెలంగాణలో గులాభి దళానికి ఎదురుగాలి …. దళ పతి ఎంత ప్రయత్నించిన 25 దాటడం కష్టమే..!
బీఆర్ఎస్ గెలిచేది 15 మంది మాత్రమే గెలుపు బాటలో ముగ్గురు మంత్రులు ...10 మంది ఎమ్మెల్యేలు ఆర్భాటంగా 115 అభ్యర్థుల ప్రకటనతో తలకిందులు ఎన్నికల నాటికి కష్టపడితే మరో 10 సీట్లు ఆనాటి ఎన్టీఆర్...
Details

*చిరుత దాడి లో మృతి చెందిన బాలిక కుటుంబానికి – రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన టి టి డి
తిరుపతి :ఆగస్టు 12 తిరుమల నడక దారిలో శుక్రవారం రాత్రి చిరుత దాడికి గురై మరణించినట్టు భావిస్తున్న చిన్నారి లక్షిత కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామని తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. శ్రీవారి...
Details

ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు బి.ఆర్ఎస్ అధినేత చెక్….!!
BRS పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు మొదలు పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కు ఐదు ఆరు నెలల గడువు ఉన్నప్పటికీ పార్టీ అధినేత కేసిఆర్ గెలిచే అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు...
Details

మహిళ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా ? ED అధికారులకు కవిత లేఖ..!
ఈడి దర్యాప్తు అధికారి జోగేంద్ర కు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన కల్వకుంట్ల కవిత దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను...
Details

ఆంధ్రప్రదేశ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి హవా..!
ఏపిలో మూడు పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో అధికార వైసీపీకి పట్టబద్రులు షాకిచ్చారు .. వీటిలో రెండు స్థానాలు టీడీపీ కైవసం చేసుకోగా పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానానికి జరుగుతున్న కౌంటింగ్ రెండవ...
Details

కమలం వీడిన కన్నా లక్ష్మీనారాయణ…!
భారతీయ జనతాపార్టీ కి కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామా!! కన్నా లక్ష్మీ నారాయణ తెలుగుదేశ పార్టీలో చేరాలని ఆయన అభిమానుల సమక్షంలో నిరయం తీసుకున్నారు.. [video width="640" height="352" mp4="https://amnindia.com/wp-content/uploads/2023/02/VID-20230216-WA0025.mp4"][/video] గత కొంత...
Details

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఉద్యోగాలు…అప్లై కి చివరితేది … ఫిబ్రవరి 16…
Postal jobs: దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఉద్యోగాల(postal jobs)కు దరఖాస్తు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకొనేందుకు ఇంకా ఒక్కరోజే...
Details

वरिष्ठ आईएएस अधिकारी शांति कुमारी ने तेलंगाना राज्य सरकार के मुख्य सचिव के रूप में कार्यभार संभाला है
शांतिकुमारी को नई तेलंगाना राज्य सरकार के मुख्य सचिव के रूप में नियुक्त किया गया है। मुख्यमंत्री केसीआर ने एक वरिष्ठ आईएएस अधिकारी के रूप...
Details

సీఎస్ సోమేశ్ కుమార్ను రిలీవ్ చేస్తూ డీఓపీటీ ఉత్తర్వులు.. . 12వ తేదీ లోపు ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉన్నత న్యాయస్థానం తీర్పు దృష్ట్యా సీఎస్ సోమేశ్కుమార్ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ...
Details

చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట… ముగ్గురి మృతి
*గుంటూరు లోచంద్రన్న కానుకల పంపిణీ* *ప్రసంగించి వెళ్లిపోయిన చంద్రబాబు* *కానుకల కోసం తోసుకుంటూ వచ్చిన జనం* *తొక్కిసలాట చోటుచేసుకున్న వైనం* బహిరంగ సభకు పోలీసుల పర్మిషన్ పై అనుమానాలు కొత్త సంవత్సరంలో గుంటూరులో చంద్రన్న...
Details

చంద్రబాబు రోడ్డు షో లో అపశృతి ఏడుగురు టిడిపి కార్యకర్తలు మృతి…Watch the Video
కందుకూరులో చంద్రబాబు రోడ్ షో లో అపశృతి చోటు చేసుకుంది. రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందారు.. ప్రమాదం జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు రోడ్డు షోను విరమించుకున్నారు. హుటాహుటిన...
Details

Covid… విజయవాడలో కొత్త వేరియంట్… అప్రమత్తమైన అధికారులు
గన్నవరం విమానాశ్రయంలో కొత్త కరోనా వేరియంట్ తో అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అధికారులు... కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జిల్లా వైద్యాధికారులు... ఇంటర్నేషనల్ ప్రయాణికులకు కరోనా టెస్టులు నిర్వహించేందుకు...
Details

Shamsabad ఎయిర్ పోర్ట్ లో మరోసారి కరోనా ఆంక్షలు విధించిన ఎయిర్ పోర్ట్ అధికారులు
) కరోనా వైరస్ నూతన వేరియంట్ విజృంభణ నేపథ్యంలో కేంద్రం ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్టులో అప్రమత్తమైన అధికారులు 2) ఎయిర్ పోర్ట్ లో మరోసారి కరోనా ఆంక్షలు విధించిన ఎయిర్ పోర్ట్ అధికారులు 3)...
Details

మంత్రి మల్లారెడ్డి కి వ్యతిరేకంగా గళం విప్పిన ఎమ్మెల్యేలు
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార భారతీయ రాష్ట్ర సమితిలో కూడా అసమ్మతి రాజకీయాలు మొదలయ్యాయి సోమవారం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు ...
Details

డెంటిస్ట్ కిడ్నాప్ కేసు.. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి అరెస్ట్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హైదరాబాద్ డెంటిస్ట్ కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని గోవాలో ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. కాండోలిమ్ బీచ్...
Details

Delhi liquor scam Case…दिल्ली शराब घोटाला मामले में एमएलसी कविता से सीबीआई ने पूछताछ की
सीबीआई ने दिल्ली शराब घोटाले में आरोपों का सामना कर रही एमएलसी कलवाकुंतला कविता से पूछताछ की। शराब घोटाले में लगे आरोपों पर दिल्ली से...
Details

Hyderabad Kidnap Case. . Vaishali alleges physical assault after kidnap.//..Watch the video//… నవీన్ రెడ్డి ఓ అబద్ధాల కోరు… అతనితో నా పెళ్లి కాలేదు …కారులో నన్ను తీవ్రంగా హింసించాడు…వైశాలి
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మన్నెగూడకు చెందిన ఓ యువతిని కిడ్నాప్ చేసిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారంలో నిన్నటి నుంచి...
Details

హైదరాబాద్ నగర శివార్లలో సినిమా తరహాలో గుండాలతో కలిసి యువతిని కిడ్నాప్ చేసిన ప్రేమోన్మాది. Watch The Video….Bussiness Man Naveen Reddy and his followers allegedly kidnapped woman before her engagement
Watch The Video హైదరాబాదులో మహిళలపై వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి .తాను ఇష్టపడిన వ్యక్తి వేరొక వ్యక్తి పెళ్లి చేసుకుంటుందని తెలిసి గుండాలతో వచ్చి మహిళను కిడ్నాప్ చేసిన ఉదంతం రంగా రెడ్డి...
Details

ఇక తెలంగాణ రాష్ట్ర భవన్ కాదు… భారత్ రాష్ట్ర భవన్… శుక్రవారం పతాక ఆవిష్కరణ…Head Line…Telangana’s ruling Telangana Rashtra Samiti (TRS) on Friday changed its name to ‘Bharat Rashtra Samiti’ (BRS),
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును.." భారత్ రాష్ట్ర సమితి " గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ కు అధికారికంగా లేఖ అందింది....
Details

హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి పడగ విప్పిన గ్యాంగ్ వార్.. Gang War in Hyderabad Langer House….Watch Video
హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి గ్యాంగ్ వార్ పడగా విప్పింది. లంగర్ హౌస్ లో మంగళవారం సాయంత్రం ఇర్ఫాన్ అనే యువకుడిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని సమీపం లోని రాజేంద్ర...
Details
इसरो ने स्श्रीहरिकोटा से पृथ्वी अवलोकन उपग्रह लॉन्च किया…Watch Video
भारतीय अंतरिक्ष अनुसंधान संगठन के ध्रुवीय उपग्रह प्रक्षेपण यान ने शनिवार को श्रीहरिकोटा के सतीश धवन अंतरिक्ष केंद्र के पहले लॉन्च पैड से अंतरिक्ष में...
Details

భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ కు హైకోర్టులో ఊరట. సిట్ నోటీసులపై స్టే ఇచ్చిన హైకోర్టు
హైకోర్టులో బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు ఊరట. లభించింది .ఎమ్మెల్యేల కొనుగోలు కేస్ లో సిట్ ఆయనకు లుక్ ఔట్ నోటీస్ జారీ చేసింది..దీనిపై ఆయన తనకు సంబంధం లేని కేసు...
Details

నా కొడుకును ఐటి అధికారులు కొట్టారు… రాజకీయ కక్షతోనే నాపై ఐటి దాడులు చేస్తుంది…. మంత్రి మల్లారెడ్డి
కుమారుడికి అస్వస్థత : ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం. మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి నేటి తెల్లవారుజామున ఛాతీలో నొప్పి...
Details

మంత్రి మల్లారెడ్డి .ఆయన బంధువుల వ్యాపార సంస్థలు, ఇళ్లపై కొనసాగుతున్న ఐటి దాడులు
తెలంగాణలో మొదలైన ఐటీ దాడులు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులే టార్గెట్ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తో పాటు పలువురు ఇళ్ల పై కార్యాలలపై తనిఖీలు నిర్వహిస్తున్న ఆదాయ పన్ను శాఖ తెలంగాణలో ...
Details

జవహర్ నగర్ మున్సిపాలిటీలో తిరగపడ్డ స్తానికులు …. ఊగిపోయిన మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తున్న మంత్రి మల్లారెడ్డి ప్రజల నుండి నిరసన సెగ తగిలింది . గబ్బిలాల పేటలో కమిటీ హాల్ నిర్మించాలని...
Details

విద్యార్దులకు తప్పిన ప్రమాదం…. మద్యం మత్తులో స్కూల్ బస్ ఆపి రోడ్ మీద నిద్ర పోయిన డ్రైవర్…
కృష్ణాజిల్లా పామర్రు నారాయణ విద్యాసంస్థలకు చెందిన 40 మంది విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది . డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని తెలుసుకోకుండా నారాయణ సంస్థ కళాశాల ఉద్యోగులు గమనించకుండా డ్రైవర్ కు బస్ అప్పగించారు...
Details

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ కేసులో ఆమెతోపాటు మరో ఏడుగురు విచారణకు పదేపదే గైర్హాజరు కావడంతో...
Details

షూటింగ్ లో కళ్ళు తిరిపడిపోయిన నాగ శౌర్య… హుటాహుటిన ఆస్పత్రికి తరlలింపు
Breaking News డిహైడ్రేట్ కావడతో షూటింగ్ లో కళ్ళు తిరిగి పడ్డ హీరో నాగశౌర్య.. AIG హాస్పిటల్ లో చికిత్స ఆందోళన పడవలసిన అవసరం లేదు.. డీహైడ్రేషన్ వల్లే కళ్ళు తిరిగి పడ్డారు... TUESEDAY ...
Details

దేశ రాజధాని లో భూకంపం… భయాందోళనకు గురైన ఢిల్లీ వాసులు
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ విషయాన్ని వెల్లడించింది. భూకంప కేంద్రం నేపాల్లో ఉంది మరియు రిక్టర్ స్కేల్పై దాని...
Details

Some people are baseless and False alleigations about Singareni privataion..PM Narendra Modi
Prime Minister Narendra Modi said that some people are spreading false propaganda that the Central Government will sell Singa Reni. After visiting Vizag, he reached...
Details

ప్రధానమంత్రి కి అపూర్వ స్వాగతం పలికిన వైజాగ్ వాసులు
ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన ముగించుకుని ఏపీకి వచ్చారు. వర్షం కారణంగా ఆయన విమానం మధురై నుంచి విశాఖకు ఆలస్యంగా చేరుకుంది.. విమానాశ్రయం నుంచి ప్రధాని మోదీ ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్నారు. ఈస్ట్...
Details

గ్రానైట్ పరిశ్రమల పై ఈడీ, ఐటీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్న:ఎంపీ రవిచంద్ర*
కష్టాలలో ఉన్న,నష్టాల బారినపడిన గ్రానైట్ పరిశ్రమను ఆదుకోవాల్సిందిగా ప్రధాని మోడీ కి విజ్ఞప్తి:ఎంపీ రవిచంద్ర* గ్రానైట్ పరిశ్రమ మాఫియా కాదు,జీరో వ్యాపారం కాదు, వేలమందికి ఉపాధి కల్పిస్తున్నం:ఎంపీ రవిచంద్ర *హైదరాబాద్:* గ్రానైట్ కంపెనీల కార్యాలయాలపై...
Details

తమిళనాడులో_బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. కుప్పకూలిన భవనాలు.. ఆరుగురు మృతి 15 మందికి తీవ్ర గాయాలు.
మధురైలోని తిరుమంగళం సమీపంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. అగుజైలు గ్రామంలో బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా,15మందికి గాయపడ్డారు.వీపీఎం బాణాసంచా కర్మాగారంలోని మూడు భవనాల్లో వల్లరసు అనే...
Details

Adhar Card ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవాల్సిందే … లేదంటే ఇక చెల్లదు
ఇక ఆధార్ కార్డు కూడా రెన్యువల్ చేసుకోవాల్సిందే ఒకవేళ చేసుకోకపోతే మీ ఆధార్ కార్డు చెల్లకుండా పోతుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది .ఆధార్ కు సంబంధించిన నిబంధనల్లో...
Details