తెలంగాణ వ్యాప్తంగా మొదలైన గణేష్ నవ రాత్రుల ఉత్సవాలు  .. ఖైరతా  బాద్ గణపతికి మొదటి పూజ చేసిన గవర్నర్ తమిళ్  సై

తెలంగాణ వ్యాప్తంగా మొదలైన గణేష్ నవ రాత్రుల ఉత్సవాలు .. ఖైరతా బాద్ గణపతికి మొదటి పూజ చేసిన గవర్నర్ తమిళ్ సై

గణేష్   ఉత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా మొదలయ్యాయి .తెలంగాణ మొత్తం మీద లక్షకు పైగా గణేష్ మండపాలు  ఏర్పాటు చేస్తున్నారు . ఒక్క హైదరాబాద్ పరిధిలోనే  35 వేల  వినాయాక మండపాలు  ఏర్పాటు చేశారు.రాష్టమ లోనే... Details
President of India’s Droupadi Murmu   Greetings on the Event of janmashtami

President of India’s Droupadi Murmu Greetings on the Event of janmashtami

The President of India,  Droupadi Murmu in her message on the eve of Janmashtami has said: - “On the auspicious occasion of Janmashtami, I extend... Details
శ్రీకృష్ణ భగవానుడు ఆది  పురుషుడు.. అందుకే మానవాళి కి ఆరాద్యుడు..

శ్రీకృష్ణ భగవానుడు ఆది పురుషుడు.. అందుకే మానవాళి కి ఆరాద్యుడు..

శ్రీకృష్ణ భగవానుడు  మహాభారత యుద్ధంలో అర్జునుడి మేధస్సును గోపీయుల నుండి భగవద్గీతలను అందించాడు. కృష్ణ అనే పేరుతో పరిచయపడ్డారు, ఆయన జీవన కధలు మత్స్య పురాణ, భాగవత పురాణ, మహాభారతం ఆదికావ్యాలలో చెప్పబడివున్నాయి. ఆయన... Details
తిరుపతి శ్రీవారికి బంగారు శంఖం విరాళంగా ఇచ్చిన సుధా నారాయణమూర్తి

తిరుపతి శ్రీవారికి బంగారు శంఖం విరాళంగా ఇచ్చిన సుధా నారాయణమూర్తి

TTD: తిరుమల శ్రీవారికి 2కేజీల బంగారు శంఖం తిరుమల: తితిదే పాలక మండలి సభ్యురాలు సుధా నారాయణమూర్తి దంపతులు శ్రీవారికి భారీ విరాళం సమర్పించారు. శ్రీవారికి అభిషేకాలు నిర్వహించే సమయంలో వినియోగించేందుకు బంగారు శంఖం... Details
ఎక్కడ దయార్ద్ర హృదయం ఉంటుందో అక్కడ సుఖ సంపదలు ఉంటాయి..!..

ఎక్కడ దయార్ద్ర హృదయం ఉంటుందో అక్కడ సుఖ సంపదలు ఉంటాయి..!..

ఒక పల్లెలోని ఒక ఇంటికి చాలా రోజులు ప్రయాణం చేసి, అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు. "లోపలికి రండి నా భర్త వచ్చిన వెంటనే భోజనం చేయవచ్చు మీరు" అంటూ పిలిచింది. మగవాళ్ళు లేని... Details
కొండగట్టు అంజన్నకు మరో 500 ల కోట్లు..

కొండగట్టు అంజన్నకు మరో 500 ల కోట్లు..

భారతదేశంలో అత్యంత గొప్పవైన హనుమాన్ పుణ్య క్షేత్రాల్లో మొదటిదిగా చెప్పుకునే స్థాయిలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించాలనీ, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ దేవాలయం తర్వాత తెలంగాణ నుంచి మరొక పుణ్య క్షేత్రం... Details
హంస వాహనంపై సరస్వతి అలంకారంలో కళ్యాణ శ్రీనివాసుడు

హంస వాహనంపై సరస్వతి అలంకారంలో కళ్యాణ శ్రీనివాసుడు

  హంస వాహనంపై సరస్వతి అలంకారంలో కళ్యాణ శ్రీనివాసుడు.. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం రాత్రి అనంత తేజో మూర్తి శ్రీనివాసుడు సరస్వతీ దేవి... Details
సంక్రాంతి పండుగపై తొలగిన సందిగ్ధత ….15వ తేదీన  జరుపుకోవాలని  సూచిస్తోన్న వేద పండితులు

సంక్రాంతి పండుగపై తొలగిన సందిగ్ధత ….15వ తేదీన జరుపుకోవాలని సూచిస్తోన్న వేద పండితులు

ఈ ఏడాది సంక్రాంతి పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంపై కాస్త సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. కొందరు ఈ నెల 14న సంక్రాంతి అంటే.. మరి కొందరు 15వ తేదీనే అని చెబుతున్నారు. అయితే... Details
సిద్దిపేట  వెంకటేశ్వర స్వామి కి స్వర్ణ కిరీటాన్ని సమర్పించిన మంత్రి హరీష్ రావు..

సిద్దిపేట వెంకటేశ్వర స్వామి కి స్వర్ణ కిరీటాన్ని సమర్పించిన మంత్రి హరీష్ రావు..

కోటి రూపాయలతో భక్తుల సహకారంతో తయారీ* ముక్కోటి ఏకాదశి సందర్భంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం ఇస్తున్నారు. తెల్లవారు జామునుంచే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. వైకుంఠ... Details
వైకుంఠ ఏకాదశి సందర్బంగా భక్తులతో  కిక్కిరిసిన దేవాలయాలు

వైకుంఠ ఏకాదశి సందర్బంగా భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక తిరుమల శ్రీవారి దర్శనం కోసం అర్ధరాత్రి నుంచే దర్శనాలను ప్రారంభించారు. పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు.... Details
తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనం

తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనం

తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో జనవరి2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజన (ఆలయ శుద్ధి) కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 6 నుంచి 11... Details
ప్రతినిత్యం భగవన్నామ స్మరణ ఎందుకు చేయాలి..?

ప్రతినిత్యం భగవన్నామ స్మరణ ఎందుకు చేయాలి..?

అంత్యకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వారు నిస్సందేహంగా నన్నే చేరుకుంటారు, వారికి మరు జన్మ అంటూ ఏదీ ఉండదు.' అని కృష్ణపరమాత్మ సెలవిచ్చారు_ మనం ఒక పరీక్ష పాసు కావాలన్నా, కొంత కాలం పాటు,... Details
గెలిచే అవకాశంఉన్నా గురువు కోసం  ఓడిపోయిన   శిష్యుడు

గెలిచే అవకాశంఉన్నా గురువు కోసం ఓడిపోయిన శిష్యుడు

ఒక యువకుడు గురువు గారి దగ్గరకి వచ్చాడు. "నాకు చిన్న ఉద్యోగం ఇవ్వండి. కాసింత కూడు పెట్టండి. ఏదో దేవుడిని తలచుకుంటూ, మీ సేవ చేసుకుంటూ బతుకుతాను." అని అడిగాడు. "నీకేం వచ్చోయ్?" అని... Details
రాత్రిళ్లు స్త్రీలు ఆశ్రమంలో ఉండరాదని ఆదేశించిన ..రమణ మహర్షి. ..ఎందుకో తెలుసా…? .

రాత్రిళ్లు స్త్రీలు ఆశ్రమంలో ఉండరాదని ఆదేశించిన ..రమణ మహర్షి. ..ఎందుకో తెలుసా…? .

రమణాశ్రమములో రాత్రిళ్లు స్త్రీలు ఉండరాదనే నియమం ఒకటి ఉన్నది . ఒక విదేశీయురాలు ఒళ్లు తెలియని తీవ్ర జ్వరంతో బాధపడుతూ , ఆశ్రమం గదిలో పడుకొని ఉన్నది .రమణులు ఈ విషయం విని "... Details
కృష్ణార్పణం అనడానికి కారణమేమిటి? ఫలమేమిటి?…

కృష్ణార్పణం అనడానికి కారణమేమిటి? ఫలమేమిటి?…

ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణీ ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి, ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి. చెడ్డపనులు చేస్తే సంఘంలో చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి. ఇలా పాపపుణ్యాలు చేస్తూ,... Details
దేవాలయాల్లో  Mobile Phone లు  నిషేధించాలని తమిళనాడు సర్కార్ ను ఆదేశించిన మద్రాస్  హై కోర్ట్  ..

దేవాలయాల్లో Mobile Phone లు నిషేధించాలని తమిళనాడు సర్కార్ ను ఆదేశించిన మద్రాస్ హై కోర్ట్ ..

తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తులు సెల్‌ఫోన్లు ఉపయోగించకుండా నిషేధం విధించాలని కోరుతూ అర్చకుడు ఎం.సీతారామన్ దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది.   నిన్న ఈ పిటిషన్‌ను... Details
శివనామస్మరణతో మారుమోగిన ఆర్మూర్  “సిద్ధుల గుట్ట”

శివనామస్మరణతో మారుమోగిన ఆర్మూర్ “సిద్ధుల గుట్ట”

శివనామస్మరణతో మారుమోగిన "సిద్ధుల గుట్ట" -వైభవోపేతంగా గిరిప్రదక్షిణ(సప్తాహారతి) -ఘాట్ రోడ్డు పొడవునా సెంట్రల్ లైటింగ్ -సిద్ధులగుట్టపై పూర్తి స్థాయిలో సౌకర్యాలు -ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి భక్తుల ధన్యవాదాలు   కార్తీక మాసం చివరి... Details
పెద్ద శేష వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

పెద్ద శేష వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

తిరుపతి : శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన సోమవారం ఉదయం పెద్ద శేష వాహనసేవలో నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను టిటిడి జెఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు. వీటిలో శ్రీ పాంచరాత్ర ఆగమ... Details
కార్యసిద్ధి శ్రీ హనుమాన్ మంత్రం…..!!

కార్యసిద్ధి శ్రీ హనుమాన్ మంత్రం…..!!

సుందరకాండలో హనుమంతుడు సీతను వెతుక్కుంటూ సముద్రాలు దాటి లంకలో ప్రవేశించి, అశోకవనంలో ఉన్న సీత దగ్గరకు వెళ్లిన సందర్భంలో శోకంలో ఉన్న సీతాదేవి హనుమంతుడికిఒక కార్యసిద్ధి మంత్రాన్ని ఉపదేశిస్తుంది. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ... Details